CATEGORIES
Categories
పల్నాడు పరువుపోయింది..యూనిఫాం పవర్ చూస్తారు
దేశం మొత్తం నవ్వుకునేలా పల్నాడు జిల్లా పరువు తీశారని, ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలతో పల్నాడు పరువు పోయిందని ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు.
పొగాకుకు దూరంగా ఉండటం ఉత్తమం
తిరుపతి సిటి పొగాకు దూరంగా ఉండటం ఉత్తమమని, తొలుత ఫ్యాషన్గా మొదలై, ఆ తరువాత అలవాటుగా మారి మానసికంగా మనిషిని కుంగదీస్తుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీహరి అన్నారు.
పోస్టల్ బ్యాలెట్ అంటే.. వైసీపీ నేతలకు భయమెందుకు..?
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శు క్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడారు
కౌంటింగ్కు ముందే టీడీపీ అభ్యర్థులు నియోజకవర్గాలకు చేరుకోవాలి
ఏపీ టీడీపీ నేతలు ఇవాళ హైదరాబాదులో తమ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై నేడు తీర్పు
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేసేటప్పుడు ఓటరు డిక్లరేషన్కు చెందిన ఫామ్13ఏ' పై అటెస్టింగ్ అధికారి పేరు, హెూదా, సీలు లేకపోయినా అనుమతిం చాలన్న కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను హైకోర్టులో వైసిపి సవాల్ చేసింది.
మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపి అప్పులు తెచ్చారు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు కోరుతూ - గవర్నర్ కు వినతి
కుప్పం నియోజకవర్గంలో కాయ్ రాజా కాయ్...
గెలుపు ఎవరిదంటూ ఒకరు, చంద్రబాబు నాయుడి మెజార్టీ పై మరి కొంతమంది, ప్రభుత్వం ఏర్పాటు చంద్రబాబు నాయుడు చేస్తారా, జగన్ ప్రభుత్వం చేస్తుందా... అన్న విషయాలపై పందెం రాయుళ్ల వ్యవహారాలు కుప్పంలో పెట్టు మీరు పోతున్నారు.
ఏపీలో నిప్పులు చెరుగుతున్న సూర్యుడు
వినుకొండలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఇవాళ నుంచి ఉష్ణోగ్రతలు తగ్గొచ్చని అంచనా
అంజన్నకు ఎండు పండ్లతో అలంకరణ
కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి మహోత్స వాల్లో భాగంగా ఎండుఫలాల (డ్రై ఫ్రూట్స్) అలంకరణలో అంజన్న భక్తులకు దర్శనమిచ్చారు.
అపూర్వ సేవలకు ఆత్మీయ సత్కారం
వైఎస్ ఈ యస్ కంప్యూటర్ శిక్షణ సంస్థ డైరెక్టర్ టి. జయన్న ను గుర్తించి శుక్రవారం సాయంత్రం గుంతకల్లు లో వివేకానంద పార్కు లో జరిగిన కార్యక్రమంలో జనసేవ సమితి వ్యవస్థాపకులు ఆదిశేషు గారి జన్మదిన సందర్భంగా అతని ఆధ్వర్యంలో జయన్న ను గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా గారు, బెస్ట్ లెజెండరీ అవార్డు తో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందచేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు
వైసిపి ప్రధాన కార్యదర్శి, ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై కేసు నమోదైంది.
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో సిబ్బంది అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా ద్వామా పథక సంచాలకులు శ్రీనివాస ప్రసాద్ అన్నారు
శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా
కేంద్ర హెూంశాఖ మంత్రి అమిత్ షా తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్నారు.
45 గంటలపాటు ధ్యానంలో మోడి..!
తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడి గురువారం సాయంత్రం నుంచి సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు.
ముత్యపుపందిరి వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి
ముత్యపుపందిరి వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి
పరిష్కారం కానీ కైగల్ గ్రామ ఆలయ సమస్య
మండలం లోని కైగల్ గ్రామంలో సర్వే నెంబర్ 27లో పురాతనమైన వేణుగోపాల స్వామి ఆలయం 2 ఎకరాల గుడి మాన్యంలో కలదు.
ఎం. కొంగరవారిపల్లి వద్ద..ఘోర రోడ్డు ప్రమాదం
నలుగురు మృతి చెందగా.. ఇద్దరికీ తీవ్రగాయాలు
వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు
చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో కొలువు తీరి ఉన్న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
స్విమ్స్..రుయాసుపత్రుల తనిఖీ
ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ డా.జి. లక్ష్మీషా తిరుపతి జిల్లా స్విమ్స్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డ్, ఎమర్జెన్సీ ఐసియు వార్డు చికిత్స పొందుతున్న ఆరోగ్యశ్రీ రోగులను పరామర్శించారు.
బయటపడుతున్న పిన్నెల్లి అరాచకాలు
- టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
ఆర్వో సీల్ లేకున్నా లెక్కించాలి
*సీల్ వేసే బాధ్యత అధికారులదే పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఈసీ స్పష్టీకరణ * ఆదేశాలు జారీ చేసిన సీఈవో మీనా అధికార పార్టీ ఎత్తుగడకు ఈసీ చెక్
శ్రీ పెద్ద రంగప్ప, చిన్న రంగప్ప స్వామి వార్లకు ప్రత్యేక పూజలు
మండలం పులుగుట్టపల్లి లో శ్రీ శ్రీ శ్రీ పెద్ద రంగప్ప స్వామి శ్రీ శ్రీ శ్రీ చిన్న స్వామి దేవరకు ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ వై నైరుతి రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
ఒక కంటికి కాటుక పూసి, మరో కంట్లో కారం
అధికార తీరు నువే ఉందని వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీకి అనుకూలంగా ప్రవర్తిస్తూ వైసీపీ నాయకులను వేధిస్తున్నారంటూ పోలీసు ఉన్నతాధికారులపై విమర్శలు గుప్పించారు.
ఉప్పాడ బీచ్లో ముందుకు వచ్చిన సముద్రం తీవ్రంగా ఎగసిపడుతున్న అలలు
- బంగాళాఖాతంలో 'రెమాల్' తుపాను - ఉప్పాడ బీచ్లో అలల తీవ్రత - నేడు మరింత ఉదృతంగా మారిన అలలు ఉప్పాడు
సన్ రైజర్స్కు తీవ్ర నిరాశ...ఐపీఎల్-2024 విజేత కోల్ కతా నైట్ రైడర్స్
- ఫైనల్లో సన్ రైజర్స్ ఘోర పరాజయం - 8 వికెట్ల తేడాతో గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ - 114 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో ఛేదించిన కేకేఆర్
ఆరణి జోలికొస్తే... ఊరుకోం
తిరుపతి కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు జోలికి వస్తే వదిలే ప్రసక్తి లేదని బలిజ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ అన్నారు ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా బలిజన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు భద్రత పెంచారని చెప్పారు.
గాయకుల గానామృతంతో తరలివచ్చిన శ్రీవారు
శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 616 వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వంశానికి చెందిన 13వ తరం వారసులు ఆలపించిన కీర్తనలతో సాక్షాత్తు శ్రీవారు తరలి వచ్చారు.
సర్వ మానవ సమానత్వాన్ని ప్రబోధించిన అన్నమయ్య
అన్నమాచార్యులు తన సంకీర్తనల్లో సర్వమానవ సమానత్వాన్ని ప్రబోధించారని సంచాలకులు డా ప్రాజెక్టు అన్నమాచార్య ఎ. ఆకెళ్ల విభీషణ శర్మ పేర్కొన్నారు.
వైభవంగా గంగ జాతర
మండలం లోని బసవరాజు కండ్రిగలో శనివారం రాత్రి గంగ జాతర వైభవంగా నిర్వహిం చారు.
గౌహతిలో అమ్మవారిని దర్శించుకొన్న మాజీ మంత్రి అమర్
రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షముగా, సంతోషంతో ఉండాలని మాజీ మంత్రి అమరనాథ రెడ్డి వేడుకున్నారు