ప్రభుత్వ భూముల రక్షణకు పటిష్ట చర్యలు
వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
ఆయామండలాల వారీగా నివేదికల సేకరణ
ఎక్కడ చూసినా రెవెన్యూ సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. చిన్న స్థలం ఖాళీగా వున్నా సరే కబ్జాదారులు ఆక్రమించేస్తున్నారు. అసలైన భూయజమాని పలకరిస్తే.. అతనిపై దౌర్జన్యం చేయడం, బెదిరింపులు, హెచ్చరికలతో భయభ్రాంతులకు గురిచేయడం నిత్యకృత్యమైపోతోంది. అది పట్టణమా, పల్లె అనే తేడా లేదు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు భకబ్జాదారుల పట్ల కొరడా ఝళిపిస్తున్నారు.చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా భూకబ్జాలకు ఎవరైనా పాల్పడితే తక్షణం స్పందిస్తున్నారు. ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ రెవెన్యూ సమస్యలపై తనదైన శైలిలో దృష్టిసారిస్తున్నారు. వీలైనంత వరకు సమస్యను అక్కడికక్కడే పరిశీలించేందుకు కృషి చేస్తున్నారు. కోర్టు వివాదాలు వున్న వాటిని సామరస్యంగా పరిష్కరించేందకు కృషి చేస్తున్నారు. అటు కలెక్టర్, ఇటు జాయింట్ కలెక్టర్లు చేస్తున్న కృషిని ప్రజలు అభినందిస్తున్నారు.
هذه القصة مأخوذة من طبعة July 2023 من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 2023 من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
టమోటా ధరల నియంత్రణకు ప్రత్యేక మొబైల్ వాహనాల ద్వారా తక్కువ ధరలకు విక్రయం
చిత్తూరు రైతు బజార్లో కందిపప్పును కేజీ రూ.165లకే ప్రత్యేక కౌంటర్ ప్రారంభం చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు వెల్లడి
2024 జూలై మాస రాశి ఫలాలు
2024 జూలై మాస రాశి ఫలాలు
మలేరియాతో జర భద్రం.. ఈ జాగ్రత్తలతో అంతా పదిలం!
వైరల్ ఫీవర్ను తగ్గించే ఇంటి చిట్కాలు ఇవే
ఈ యానిమల్ యోగా పోజులు చేయడం వల్ల.. ఏం జరుగుతుందో తెలుసా?
యోగా గురించి స్పెషల్గా పరిచయాలు అవసరం లేదు. యోగా గురించి అందరికీ తెలుసు.
ప్రపంచంలోనే మొదటి శాకాహార నగరం ఎక్కడుందో తెలుసా..!
భారతదేశం అనేక విశిష్ట ప్రదేశాలకు నిలయం. విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆధ్యాత్మికతకు ఆలవాలయం.
అమృతం కోసం సముద్రాన్ని చిలికిన కవ్వం మంధర పర్వతం.. హాలాహలం పాత్ర ఎక్కడుందంటే..
బీహార్లో అనేక మతపరమైన, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి భాగల్పూర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో బంకా జిల్లాలో ఉన్న మంధర పర్వతం.
హనుమంతుడికి చిరంజీవి అనే వరం ఎవరు ఇచ్చారు..? అమరత్వం ఎలా పొందాడో తెలుసా..!
హనుమంతుడిని చిరంజీవి అని కూడా పిలుస్తారు. చిరంజీవి అంటే మరణం లేని వ్యక్తీ అని అర్ధం. భూమిపై భౌతికంగా ఇప్పటికీ ఉన్న దైవం అని హిందువుల విశ్వాసం.
పితృ, రాహు దోషాల నివారణకు ఈ రెమిడిస్ పాటించండి.. జీవితంలో సమస్యలు తొలగుతాయి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దానధర్మాలు చేయడం ద్వారా జీవితంలో ఎటువంటి కష్టాలున్నా, దోషాలున్నా తొలగిపోతాయి.
పిల్లలతో నాన్న దోస్త్ అయిపోతున్నాడోచ్!
ఒకప్పుడు నాన్నంటే సింహస్వప్నం.చూపులతోనే బెదిరించే బాపతన్నమాట. ఆయన ఇంట్లో ఉన్నంత సేపూ అంతా సైలెన్స్!
రాత్రి సమయంలో నదీ స్నానం ఎందుకు చేయకూడదంటారు.?
ప్రస్తుతం ఈ పని ఈ సమయంలోనే అనే నియమం ఏమీ లేదు. నేటి జనరేషన్ ఏ పనినైనా ఎప్పుడైనా చేయగలరు.