ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి. అలాగే మానవ శరీరం కూడా పంచ భౌతికం, పైన చెప్పిన ప్రకృతిలోని మూల అంశాల సమ్మేళనమే మానవ శరీరనిర్మాణం లోనూ జరిగింది. అంటే మానవుడే ప్రకృతి, ప్రకృతియే మానవుడు. ఈ పాంచ భౌతిక మయిన శరీరం రోగగ్రస్తమవడం అంటే దానిలోని సంతుల నత్వం ఎక్కడో తప్పిందని అర్థం. ఇలా కోల్పోయిన సంతులనత్వాన్ని ప్రకృతి శక్తుల సహాయంతో తిరిగి శరీరానికి ఏర్పడేలా చేసే వైద్యవిధానమే ప్రకృతి వైద్యం అని సూక్ష్మంగా చెప్పవచ్చును. ఈ వైద్య విధానం అనాదిగా ఆచరించ బడుతున్నది. ఆయుర్వేద వైద్యచికిత్స పద్ధతులను శరీరం సహజంగా అంగీక రించే మూల సూత్రాలున్నందువలన, ఈ వైద్యవిధానాలను ఆచరించడం శరీరం సహజంగా అంగీకరించే విధానాలను ఆచరించగలదు.
ఆయుర్వేద శాస్త్రంలో చరక, సుస్రుత, వాగ్భాటులనే పేర్లుగల ఋషులు ముగ్గురూ త్రిమూర్తుల వంటివారు. వీరు ఉద్గ్రంథ్రాలను వ్రాసినారు. ఐననూ చరకుడు రచించిన గ్రంధంలో చికిత్సాస్థానము ప్రసిద్ధికెక్కినది. వాగ్భటుడు వ్రాసిన పుస్తకాలల్లో ఒక్కభాగమే వినియోగపడి తక్కిన భాగాలు పొల్లుగింజల వలె నిరర్థకమైనందుకు ఆ కవులు పొందే హృదయవేదన వారికే తెలియును.
هذه القصة مأخوذة من طبعة telugu muthyalasaraalu من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة telugu muthyalasaraalu من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
మన ఆయుర్వేదం...
ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.
మామిడిలో ఏటా కాపు రావాలంటే...
మామిడిలో ప్రతి ఏటా కాపు రాకపోవటానికి చాలా కారణాలున్నాయి.
అరటి... ఆరోగ్యానికి మేటి!
అరటిపండు తొందరగా కడుపు నింపుతుంది. అదీ తక్కువ ధరలో సత్వరంగా ఎక్కువ శక్తి నిస్తుంది.
కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
భూమిని శుద్ధి చేయువిధానము
అట్లు తప్పినలైను దశ హీనమని ఎరుగును. దశహీనమైన నిర్మాణము లందు దారిద్రములచే నానా విధముల కష్టములు కలిగి బాధపడుదురు దిశచెడిన దశ ఉండదు.
అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"
ఆధునిక కాలంలో వ్యవహారాలు మారుతు న్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
అశ్వగంధతో యవ్వన పుష్టి
అశ్వగంధ మనకు ఎప్పుడు,ఎలా,ఎందుకు ఉపయోగపడుతుందో తెలియాలంటే ఈ ఈ పేజీని చదవండి.
మల్లెల సాగుతో లాభాల పరిమళాలు
గ్రామీణ మహిళలకు ఉపాధి - గ్యారంటీగా రాబడి ఒక పంటతో మూడేళ్ళ దిగుబడి సాంప్రదాయ సేద్యంగా విశిష్ట గుర్తింపు