• కంపు కొడ్తున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు కానరారు
• హైదరాబాదీ బిర్యానీ అంటే లొట్టలేసుకోవాల్సిందే
• ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్న సినీ, రాజకీయ ప్రముఖులు
• బిర్యానీలో బల్లిపడ్డ, ఫుడ్లో పురుగులొచ్చిన లైట్
• ఓ ప్రముఖ హోటల్లో బల్లి వస్తే సీజ్.. గంటకే రీఓపెన్
హైదరాబాద్.. తెలంగాణ అంటే బిర్యానీకి మారు పేరు అని ఊదరగొడ్తారు రాజకీయ నాయకులు. సినీ, పొలిటికల్ పెద్దలు హైదరాబాద్కు వచ్చి తిని చూడు నాన్ వెజ్ అంటే ఏంటో తెలుస్తది అంటూ గప్పాలు కొడతారు. ఏమనుకున్నావ్ మా స్పెషల్ అంటే ఈ మాత్రం ఉండాలే అంటూ గొప్పలు చెప్పే వారు లేకపోలేరు. నిజంగా ఇంత గ్రేట్గా చెబుతున్నప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులేంటి.. వాళ్లు చెబుతున్న విషయాలేంటి.. గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలేంటి.. ఆ కథ కమామిషు మీకోసం..
هذه القصة مأخوذة من طبعة 30-05-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 30-05-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఫిరాయింపుల చట్టం అపహాస్యం
పోచారం, సంజయ్ సభ్యత్వం రద్దు చేపిస్తాం.. ఈ మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా పిటిషన్ పంపిస్తాం బీఆర్ఎస్ బీఫాంపై గెలిచి కాంగ్రెస్లో చేరారు సీఎం రేవంత్ తీరుపై మండిపడ్డ జగదీశ్ రెడ్డి
రూ. 20 కోట్లు ఆషాఢ బోనాలకు
ఉత్సవాల నిర్వహణకు బడ్జెట్ విడుదల అన్నిశాఖలూ సమన్వయంతో పనిచేస్తాయి సౌకర్యాలు కల్పిస్తం.. బస్సులు పెంచుతం చిన్నారులు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ హరిత ప్లాజాలో బోనాల పండుగపై మంత్రులు పొన్నం, కొండా సురేఖ సమీక్ష
స్పీకర్గా ఓం బిర్లా గా
మూజువాణి ఓటుతో ఓం బిర్లా ఎన్నిక ఎన్నికైనట్టు ప్రకటించిన ప్రొటెం స్పీకర్ వరుసగా రెండోసారి స్పీకర్ బాధ్యతలు ఎన్డీఏకు మెజార్టీ ఉండటంతో విజయం ఇండియా అలయెన్స్ అభ్యర్థిగా సురేశ్ అభినందించిన ప్రధాని, రాహుల్ గాంధీ
కళావేదిక, ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ విశిష్ట అతిథిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆహ్వానం
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి తారకరామారావు పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు \"కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్\" 2024, హైదరాబాద్ లోని హెూటల్ \"దసపల్లా\" లో నందు అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరుగును.
విజయ డెయిరీలో రూ.53 లక్షల దిగమింగిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజయ డెయిరీ (తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్)లో అక్రమార్కులు జడలు విప్పి చిందులు వేస్తున్నారు.
నీట్ అక్రమాలపై సీబీఐ దూకుడు
పలువురిపై కేసులు నమోదు అక్రమాలను ఆరా తీస్తున్న అధికారులు
లోక్సభలో తెలుగు ఎంపీల ప్రమాణం
పార్లమెంట్లో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సోమవారం నాడు కొందరు ఎంపీలు లోక్ సభలో ప్రమాణం చేశారు.
1946 తర్వాత తొలిసారి
18వ లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో గత 30 ఏళ్ళలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఎన్డీయే తరఫున ఓం బిర్లా నామినేషన్ వేయగా.. విపక్ష ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె. సురేశ్ బరిలో నిలిచారు.
గురిజాల పెద్ద చెరువు వాగులో ప్రాణాలు పోవాల్సిందేనా?
టెండరై ఏడాది దాటిన ప్రారంభం కానీ హై లెవెల్ బ్రిడ్జి పనులు.. గతంలో యువకుడి దుర్మరణం.. మరో 10 మందిని కాపాడిన బాటసారులు - ప్రతినిత్యం వేలాది మంది రాకపోకలు.
నర్సంపేటలో ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల దోపిడిని అరికట్టండి
ఫీజులు కట్టలేక లబోదిబోమంటున్నా పేద విద్యార్థుల తల్లిదండ్రులు.. పట్టించుకోని జిల్లా కలెక్టర్: తేజావత్ వాసు నాయక్