• యధేచ్చగా అక్రమ భూ రిజిస్ట్రేషన్లు
• ఆఫర్ల పేరుతో జేఎన్ఆర్ ఇన్ఫ్రా భారీ మోసం
• యాదాద్రి జిల్లా బొందుగుల్లలో ఫ్రీ లాంచింగ్
• స.నెం. 762, 763లోని 8. 26 ఎకరాల్లో వెంచర్
• ధరణిలో సంస్థ పేరుతో ఎలాంటి భూమి లేదు
• అయినా ఎరా గ్రీన్ ఫామ్ ప్లాట్స్ పేరిట సేల్
• జేఎన్ఆర్ కు రెవెన్యూ అధికారులు ఫుల్ సపోర్ట్ విధుల నిర్లక్ష్యంలో తహాశీల్దార్ కు షోకాజ్ నోటీస్
హైదరాబాద్ 24 జూన్ (ఆదాబ్ హైదరాబాద్) : 'అడుక్కునే వాడికి అరవైఆరు కూరలు' అన్నట్టు రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్లు కూడా పైసలు సంపాదించుడే చాలా ఈజీ. అమాయక ప్రజలను బోల్తా కొట్టించి.. ఏదోలా భూములను అధిక ధరలకు అంటగట్టి జేబులు నింపుకుంటారు. రెవెన్యూ అధికారులు అండదండలతో అసైండ్, ఫామ్ ల్యాండ్స్ ను వెంచర్లుగా చేసి ప్లాట్స్ అమ్ముకునుడే పనిగా పెట్టుకుంటారు. 'ఉట్టి గొడ్డుకి అరుపులెక్కువన్నట్లు' అసలు ధరణిలాంటి ప్రభుత్వ రికార్డుల్లో తమ సంస్థ పేరిట ఎలాంటి భూమి లేకున్నా మాది అని మాయమాటలు చెప్పి సేల్ చేస్తున్నారు. పేద ప్రజలు అగ్గువకు జాగ వస్తుందని ఆశతో ఆ స్థలం కొంటే ఆ తర్వాత తెలుస్తుంది మోసపోయారని. తెలంగాణ రాష్ట్రం వచ్చిన కానుంచి భూములకు రెక్కలు వచ్చాయి. మరీ హైదరాబాద్ చుట్టు ఆనుకుని ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే మరీ ఎక్కువ.
هذه القصة مأخوذة من طبعة 25-06-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 25-06-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
కొట్టుకుండ్రు..
• రసాభాసగా గ్రేటర్ కార్పోరేషన్ సమావేశం • బీజేపీ, బీఆర్ఎస్ కార్పోరేటర్ల ఆందోళన
డైటిషియన్లు లేకపాయే..మోనూ సక్కగుండకపాయే
• ఆదాబ్ కథనంపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ వివరణ • డైటిషియన్స్ ప్రమోషన్స్ అనే దానిపై క్లారిటీ ఇవ్వని డీఎంఈ
నేడు గోల్కొండ బోనాలు
• ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం • భారీగా పోలీసు బందోబస్తు • మంత్రుల నిధులు విడుదల
నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా
• సుప్రీంను ఆశ్రయించిన విద్యార్థులు, పేరెంట్స్.. ఈ నెల 8న విచారించనున్న అత్యున్నత న్యాయస్థానం..
ఇక ఏటా రెండుసార్లు టెట్
• జూన్ లో ఓసారి, డిసెంబర్లో మరోసారి • టెట్ మార్కులతో డీఎస్సీలో వెయిటేజీ
ప్రతి నియోజకవర్గానికో నాలెడ్జ్ సెంటర్
• యువతకు స్కిల్ శిక్షణ కోసం ఏర్పాటు • బడ్జెట్ సన్నాహక సమావేశంలో డిప్యూటి సీఎం
దేవభూమిలో వరదబీభత్సం
• కొండచరియలు విరిగి ఇద్దరు మృతి • హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తింపు
పరిష్కారమే అజెండా
• ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం • 1.45 గంటల పాటు సాగిన రేవంత్, చంద్రబాబుల భేటీ
23 కేంద్ర బడ్జెట్
22నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి
బస్ పాస్ చార్జీలను తగ్గించాలి
గతంలో డీజిల్ సెస్ పెంచింది. పల్లె వెలుగు బస్సుల్లో 250 కిలోమీటర్ల దూరానికి రూ. 5 నుంచి రూ. 45, ఎక్స్ప్రెస్లో 500 కిలోమీటర్ల దూరానికి రూ.5 నుంచి రూ.90కి, డీలక్స్ బస్సుల్లో 500 కిలోమీటర్లకు రూ. 5 నుంచి రూ.125కి, సూపర్ లగ్జరీలో 500 కిలోమీటర్లకు రూ.10 నుంచి రూ. 130కి, ఏసీ సర్వీసుల్లో 500 కిలోమీటర్లకు రూ.10 నుంచి రూ.170 వరకు సెస్ పెంచినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే