1946 తర్వాత తొలిసారి
AADAB HYDERABAD|26-06-2024
18వ లోక్సభ స్పీకర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో గత 30 ఏళ్ళలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఎన్డీయే తరఫున ఓం బిర్లా నామినేషన్ వేయగా.. విపక్ష ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె. సురేశ్ బరిలో నిలిచారు.
1946 తర్వాత తొలిసారి
  • స్వాతంత్య్రం వచ్చాక స్పీకర్ పదవికి ఎన్నిక

  • ఎన్డీఏకు షాక్ ఇచ్చిన ఇండియా కూటమి

  • స్పీకర్ పదవికి పోటీ పెట్టిన కాంగ్రెస్

  • ఓంబిర్లాకు పోటీగా కొడికున్నల్ సురేశ్ నామినేషన్

  • డిప్యూటీ స్పీకర్ పదవికోసం ఇండియా కూటమి పట్టు

  • ఓం బిర్లానే కొనసాగించాలని బీజేపీ నిర్ణయం

    న్యూఢిల్లీ 25 జూన్ (ఆదాబ్ హైదరాబాద్) : దేశ చరిత్రలో తొలిసారి స్పీకర్ ఎన్నికకు పోటీ జరుగుతోంది. అధికార ఎన్డీఎ ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి సై అంటోంది. లోక్సభ స్పీకర్ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా ఓం బిర్లా ఏకగ్రీవం అవుతారని భావించిన బీజేపీ, ఎన్డీయే కూటమికి విపక్ష కాంగ్రెస్ భారీ షాక్ ఇచ్చింది. సంఖ్యా బలం తక్కువున్నా...

هذه القصة مأخوذة من طبعة 26-06-2024 من AADAB HYDERABAD.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة 26-06-2024 من AADAB HYDERABAD.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من AADAB HYDERABAD مشاهدة الكل
సెహ్వాగ్ రికార్డ్ గల్లంతు చేసిన యశస్వి జైస్వాల్
AADAB HYDERABAD

సెహ్వాగ్ రికార్డ్ గల్లంతు చేసిన యశస్వి జైస్వాల్

కాన్పూర్ బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ విజృంభిస్తోంది.నాలుగో రోజు తొలి ఇన్నింగ్లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగింది

time-read
1 min  |
01-10-2024
ఉత్కంఠగా మారిన రెండో టెస్ట్ మ్యాచ్
AADAB HYDERABAD

ఉత్కంఠగా మారిన రెండో టెస్ట్ మ్యాచ్

టీమిండియా తొలి ఇన్నింగ్స్ను 285 పరుగుల వద్ద డిక్లేర్ 26 పరుగుల వెనుకంజలో బంగ్లాదేశ్

time-read
1 min  |
01-10-2024
టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్న రవీంద్ర జడేజా
AADAB HYDERABAD

టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్న రవీంద్ర జడేజా

టీమిండియా, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మధ్య రెండో టెస్టు కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతోంది.

time-read
1 min  |
01-10-2024
చరిత్రలో నేడు
AADAB HYDERABAD

చరిత్రలో నేడు

అక్టోబర్ 01, 2024

time-read
1 min  |
01-10-2024
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
AADAB HYDERABAD

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా రన్నింగ్ బస్సు టైర్ పేలడంతోనే ప్రమాదం

time-read
1 min  |
01-10-2024
నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు బంద్
AADAB HYDERABAD

నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు బంద్

- 17 పంచాయితిలకు ఆగిన నీటి సరఫరా - పట్టించుకోని మిషన్ అధికారులు - పంచాయితి ట్యాంకర్ నీటి సరఫరా..

time-read
1 min  |
01-10-2024
హైదరాబాద్ మెట్రో యాజమాన్యం షాక్
AADAB HYDERABAD

హైదరాబాద్ మెట్రో యాజమాన్యం షాక్

మెట్రో పార్కింగ్కు ఇక ఫీజు చెల్లించాల్సిందే

time-read
2 mins  |
01-10-2024
ఆప్ నేతలకు సుప్రీంలో ఊరట
AADAB HYDERABAD

ఆప్ నేతలకు సుప్రీంలో ఊరట

క్రిమినల్ పరువు నష్టం కేసు

time-read
1 min  |
01-10-2024
అవినీతితో కంపు కొడుతున్న కాంగ్రెస్, బిఆర్ఎస్లు
AADAB HYDERABAD

అవినీతితో కంపు కొడుతున్న కాంగ్రెస్, బిఆర్ఎస్లు

హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

time-read
1 min  |
01-10-2024
హైడ్రా పేరుతో పేదల ఇళ్లను మాత్రమే కూలుస్తున్నారు
AADAB HYDERABAD

హైడ్రా పేరుతో పేదల ఇళ్లను మాత్రమే కూలుస్తున్నారు

రైతు హామీల సాధన కోసం ధర్నాచౌక్ వద్ద భాజపా పార్టీ ప్రజా ప్రతినిధుల దీక్ష

time-read
2 mins  |
01-10-2024