
ఐదేళ్ల నుంచి గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యవహారం
కాంట్రాక్టర్తో సింగరేణి అధికారులు కుమ్మక్కు
గడిచిన 60 నెలల్లో సుమారు రూ.4కోట్ల సొమ్ము స్వాహా..ఈపీఎఫ్ జమలో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి అవినీతిలో పాలుపంచుకున్న అధికారులను సస్పెండ్ చేయాలని ఉద్యోగుల డిమాండ్
హైదరాబాద్ 06, ఆగస్టు (ఆదాబ్ హైదరాబాద్): ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాయకష్టం చేసే కూలీలకు ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్, అధికారులు కుమ్మక్కై తీవ్ర అన్యాయం చేస్తున్నారు. 'చింత చచ్చినా పులుపు చావనట్టు' అధికారులు పైసల కోసం కక్కుర్తిపడి వాళ్లకు వంత పాడుతున్నారు. కోట్ల రూపాయలు స్కామ్ చేసిన వారికి సపోర్ట్ చేస్తుండడం సిగ్గుచేటు.
సింగరేణి సంస్థ కోసం కష్టపడి పనిచేసే కార్మికుల సంక్షేమానికి సంస్థ పెద్ద పీట వేస్తున్నది. దసరా, దీపావళి బోనస్ లు, లాభాల్లో వాటాలు ఇలా చెప్పుకుంటూ పోతే కోల్ మైనింగ్లో దేశంలో ఏ సంస్థ కల్పించనన్ని సదుపాయాలను సింగరేణి సంస్థ కార్మికులకు ఇస్తు కాంట్రాక్టు కార్మికుల సంక్షేమానికి కూడా తోడ్పడుతుంది. కాగా, సింగరేణిలో కాంట్రాక్ట్ పనులు తీసుకున్న కొన్ని సంస్థలు, కొంతమంది సింగరేణి అధికారులు స్వార్థ ప్రయోజనాల కోసం సంస్థను అభాసుపాలు చేస్తున్నారు.
هذه القصة مأخوذة من طبعة 07-08-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 07-08-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول

ఫామ్ హౌస్ నాదే..కోడి పందేల కేసుతో సంబంధం లేదు
మొయినాబాద్లో పీఎస్ లో విచారణకు హాజరైన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదల
339.239 జనరల్ ర్యాంకింగ్స్ రిలీజ్ 107 శాఖల పరిధిలోని 1,365 పోస్టులకు నియామక పరీక్ష
వివక్ష బాధాకరం
• టీటీడీతో ఇక తాడోపేడో తేల్చుకుంటాం • బీజేపీ ఎంపి రఘునందన్ రావు హెచ్చరిక

సంక్షేమ పథకాల్లో ఎక్కడా వివక్ష లేదు
పిఎం సూర్యఘర్పై విస్తృత ప్రచారం చేయాలి పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం

కోకాపేటలో కోట్ల భూమి కబ్జా.
నేటికి సర్వే నెంబర్ | 147 స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ధరణి ఫోర్టల్లో నిషేదిత జాబితాలో ఉంది..
ఈ నెల 24, 25 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
• వారంలో ఐదు రోజుల పని దినాలతో పాటు వివిధ డిమాండ్లపై ఐబీఏతో చర్చలు. • చర్చలు సఫలం కాలేదన్నని యూఎఫ్ బీయూ

మోసాల సామ్రాట్ కళ్యాణ్ చక్రవర్తి
కథనం 2

చిరుకు సత్కారం
• మెగాస్టార్ చిరంజీవికి యూకే అవార్డు.. • 19న బ్రిటన్ పార్లమెంటులో ప్రదానం

నేపాల్ అంతర్జాతీయ 8వ చలన చిత్రోత్సవానికి జ్యూరీ సభ్యుడుగా డా. పొన్నం రవిచంద్ర
వారం రోజులపాటు నేపాల్ దేశంలోని ఖాట్మండులో జరగనున్న ఈ చిత్రోత్సవానికి రవిచంద్రతో పాటు నేపాల్ కు చెందిన రక్షయ సింగ్ రాణా స్పైన్ దేశానికి చెందిన జోవాన్ మార్క్ మొంటియల్ దీయాజ్లను నియమించినట్లు ఫెస్టివల్ చైర్ పర్సన్ కె.పి. పాఠక్ తెలిపారు.
భారిగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.