• ఉన్నతాధికారులు, యూనియన్ లీడర్ల కుమ్మక్కు
• బదీలపై కొందరి అసంతృప్తి
• ఈ నేపథ్యంలో ట్రాన్స్ ఫర్స్కు బ్రేక్
• మేడ్చల్ డీఈ, ఇస్నాపూర్ ఏడీఈకి పోటాపోటీ..?
హైదరాబాద్, అక్టోబర్ 09 (ఆదాబ్ హైదరాబాద్): పాలకులు మారిన కానీ ప్రభుత్వంలో పనిచేసే అధికారులు బుద్ధి మాత్రం మారడం లేదు. 'ఎలుక తోలు తెచ్చి ఎన్నినాళ్లు ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు కాదు' అన్నట్టుగా సర్కారు ఆఫీసర్ల వ్యవహార శైలి ఉంది. తెలంగాణలో ఇప్పుడు విద్యుత్ శాఖ బదిలీలు హాట్ టాఫిక్ గా మారింది. విద్యుత్ శాఖలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది. కోరుకున్న చోటుకు.. కీలక పోస్టు కోసం జోరుగా పైరవీలు సాగుతున్నట్లు ఆరోపణలు విని పిస్తు న్నాయి. టీజీఎస్ పీడీసీఎల్లో ఒకే చోట రెండేండ్లకు పైబడి పని చేసిన వారినే బదిలీ చేసేలా మార్గదర్శకాలు విడుదల చేశారు. దాని ప్రకారం డిస్కంలోని మొత్తం ఉద్యోగుల్లో 50 శాతం మంది నే బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈడిపార్ట్మెంట్లో ట్రాన్స్ ఫర్ కావాలంటే పెద్ద మొత్తంలో అధికారుల చేతులు తడపా లంట. అదీ కూడా పది వేలో, 50వేలో, లక్ష కూడా కాదు అక్ష రాల సుమారు రూ. 60లక్షల నుండి రూ.80 లక్షల వరకు పలుకుతుందటా.. ఈ మాట వింటుంటే గుండె పోటు వచ్చేలా ఉంది కదా. అవును నిజమేనండి మేడ్చల్ డీఈ, ఇస్నాపూర్ ఏడీఈ పోస్టుల్లోకి బదిలీపై వెళ్లాలంటే ఇంత రేటు పలికిందంటే నమ్మశక్యం కావడం లేదు. వివిధ హెూదాల్లో ఉన్న దాదాపు 850 మంది ఉద్యోగులకు వెబ్ కౌన్సె లింగ్కు అవకాశం కల్పించారు.
هذه القصة مأخوذة من طبعة 10-10-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة 10-10-2024 من AADAB HYDERABAD.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఎపిలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం
పారిశ్రామిక వేత్తలకు సిఎం చంద్రబాబు ఆహ్వానం రెడ్ కార్పెట్ స్వాగతం అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్
చరిత్రలో నేడు
అక్టోబర్ 18 2024
నగర ట్రాఫిక్, హైడ్రా సంయుక్త సమీక్ష..
- ఏవీ రంగనాథ్, పీ. విశ్వప్రసాద్ ల ఆధ్వర్యంలో మీటింగ్..
ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
మహనీయుల జీవితచరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలి వాళ్లు అర్పించిన అదనపు కలెక్టర్ శ్రీజ
బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వ పార్టీ
• బీజేపీ మత రాజకీయాలు చేస్తోంది • బీఆర్ఎస్ఏ సమావేశంలో కేటీఆర్ విమర్శలు
కల్తీ మద్యానికి...32 మంది బలి
• ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 32 మంది మృతి.. మరికొందరి పరిస్థితి విషమం.. ముగ్గురి అరెస్ట్
హైడ్రా ఓ డ్రామా
• బఫర్ జోన్, ఎస్టీఎల్ పరిధిలో ఉండేవి సర్కారువే కాదు.. పట్టా భూములు
ప్రభుత్వంతో మాట్లాడుతా..
• నిరుద్యోగులపై మాకు చిత్తశుద్ధి ఉంది.. • 9 నెలల్లోనే 50వేల ఉద్యోగాలిచ్చాం..
జమిలికి సిద్ధం
• ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైకాపా రెడీ • ప్రజల్లోకి మనం ధైర్యం వెళుతున్నాం
23న రాష్ట్ర కేబినెట్ భేటీ..
హైడ్రా ఆర్డినెన్స్కు చట్టబద్దత, రెవెన్యూ చట్టం తదితర అంశాలపై చర్చ..