• దళిత మహిళపై తూకివాకం సర్పంచ్ అసభ్య పదజాలం
• రాజకీయ అండతో యథేచ్ఛగా ఇసుక
• అక్రమ రవాణా అక్రమాలను నిలదీసిందని వార్డు మెంబర్ ధనమ్మపై కక్షగట్టిన సర్పంచ్
• తన జోలికి వస్తే చంపేస్తానని బెదిరింపు
• అంబేద్కర్ విగ్రహాన్ని సైతం ధ్వంసం చేస్తానన్న సర్పంచ్
• నన్ను, అంబేద్కర్ విగ్రహాన్ని కాపాడండి
• తూకివాకం రెండవ వార్డ్ మెంబర్ ధనమ్మ ఆవేదన
తిరుపతి ప్రెస్ క్లబ్-ఆంధ్రనాడు, జూలై 07 : రేణిగుంట మండలం తూకివాకం పంచా యతీ సర్పంచ్ సిద్దప్ప రెడ్డిగారి మునిశేఖర్ రెడ్డి తను చేస్తున్న అక్రమాలను నిలదీస్తు న్నానని తనపై కక్ష కట్టి తను నిర్మిస్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేస్తానని, తనని చంపేస్తానని తన అనుచరులతో కలిసి వాపోయారు. తనకు బెదిరిస్తున్నాడని అదే పంచాయతీకి చెందిన ధనమ్మ 2 వార్డ్ మెంబర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి తనకు రక్షణ కల్పించవలసిందిగా పలుమార్లు పోలీసులను సంప్రదించినప్పటికీ రాజకీయ ప్రలోభాలతో తన కేసు నమోదు చేయకుండా సర్పంచ్ అడ్డుకుంటున్నారని న్యాయం చేయవలసిందిగా మీడియా వారిని ఆశ్రయించినట్లు ఆమె తెలిపారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జై భీమ్ ఆర్మీ ఫౌండర్ పులి శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శి పవన్ కుమార్, దళిత సంఘం నాయకులతో కలిసి ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా సోషల్ వర్కర్ గా బలహీన వర్గాలకు తన సహాయ సహకారాలు అందిస్తున్నానన్నారు. ఈ క్రమంలో 2020లో జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికల్లో తాను 2 వార్డ్ మెంబర్ గా కూడా గెలవడం జరిగిందన్నారు. నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించిన దళితులకు కృతజ్ఞతగా తనకు ఎంతో ఇష్టమైన దళిత నాయకుడు, రాజ్యాంగ నిర్మాత, మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని తన సొంత నిధులతో నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేయాలనే ఉద్దేశంతో పంచాయితీ నుంచి తీర్మానం కూడా తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా నెల్లూరు బి. ఆర్
هذه القصة مأخوذة من طبعة July 08, 2023 من Andhranadu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 08, 2023 من Andhranadu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి
విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామం ఒక భాగంగా అలవర్చుకోవాలి అని తద్వారా శారీరక మానసిక దృఢత్వం తో ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటు అవుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు.
నరేష్ ఆచారి అంగప్రదక్షణ
సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలుపొందితే పొర్లు దండాలు పెడతానని ఆ దేవదేవుడికి కుప్పం టిడిపి పార్టీ అడ్వైజర్ నరేష్ ఆచారి మొక్కుకొని.. ఆ మొక్కను తీర్చుకున్నారు.
మిగిలిపోయిన వారికి 2న మాత్రమే పెన్షన్ల పంపిణీ
గురువారం స్థానిక కలెక్టరేట్ నందు కలెక్టర్ ఛాంబర్ నందు అన్ని మండలాల ఎంపిడిఓ మునిసిపల్ కమిషన లు సచివాలయాల సిబ్బందితో వర్చువల్ విధానంలో సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీ పై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు
వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి
సత్యవేడు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్ట్, అనస్థీషియా వైద్య నిపుణులు, ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని సత్యవేడు నియోజకవర్గం శాసన సభ్యుడు కోనేటి ఆదిమూలం తిరుపతి జిల్లా కలెక్టర్, వైద్యశాఖ ఉన్నతాధికారులను కోరారు.
ఏఐ సిటీగా అమరావతి
90 రోజుల్లో సీఆర్డీయే కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు ఆదేశం
సాకం నాగరాజకు వేమన సాహితీ పురస్కారం
గురువారం తిరుపతి నగరంలోని వేమన విజ్ఞాన కేంద్రం సమావేశ మందిరంలో తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు
మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు
దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యంగా, శ్రీవారి భక్తులకు విక్రయించే ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు.
తెలుగు వ్యవహార భాష ఆద్యులు గిడుగు వెంకట రామమూర్తి
తెలుగు వ్యవహార భాష ఆద్యుడు గిడుగు వెంకట రామమూర్తి అని తెలుగు భాషకు వారు చేసిన ఎనలేని కృషిని వారి జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
సెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31 నే పంపిణీ
ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం అందించే సెప్టెంబర్ నెల ఫించన్ లను ఈ నెల 31 (శనివారం) నే పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
వేగవంతంగా స్మార్ట్ సిటీ అభివృద్ధి
- స్మార్ట్ సిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్