هذه القصة مأخوذة من طبعة June 26, 2024 من Andhranadu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 26, 2024 من Andhranadu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఎమ్మెల్యే సమక్షంలో రాయల్ రంగ జన్మదిన వేడుకలు
• పలు సేవా కార్యక్రమాలతో పాటు రాయల విగ్రహానికి పాలాభిషేకం
ఉపముఖ్యమంత్రిని కలిసిన జనసేన పార్టీ సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ
ఇటీవల ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొణిదెల పవన్ కళ్యాణ్ ని మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ మర్యాదపూర్వకంగా కలిసి శు భాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి నిర్మాణానికి రూ.5 లక్షలు విరాళం
నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయం అంటేనే అందరూ స్వార్థంతో డబ్బులు వెనకేసుకొనేందుకు చూస్తారు కష్టం.
దోపిడీకి సహకరిస్తున్న విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయాలి
రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు క్రిష్ణా రెడ్డి డిమాండ్
బసవరాజుకండ్రిగలో గ్రామ దేవతలకు పొంగళ్లు
మండలంలోని బసవరాజుకండ్రికలో గ్రామ దేవ తలకు పొంగళ్ళు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంగళహారతితో సప్తగిరి సంగీత సప్తాహం సమాప్తం
వారం రోజులు పైగా 24 గంటలు, ప్రతిక్షణం వరుస క్రమంలో కొనసాగిన సంగీతో త్సవాలు ఆదివారం మంగళ హారతితో, ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించి మారుతి భారీ చిత్రపటానికి మంగళ హారతి నిచ్చి కార్యక్రమం ఆరంభం నుంచి సమాప్తం వరకు ఆ రామభక్త హనుమాన్ అండతో ఘనంగా ముగిం చారు.
త్వరలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
ప్రారంభిస్తామన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి
చంద్రప్రభ వాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి కటాక్షం
అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మెత్సవాలలో ఆదివారం రాత్రి 7 గంటలకు స్వామివారు చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.
అభివృద్ధి-రాష్ట్ర ప్రయోజనాలే..ప్రథమ కర్తవ్యం
విభజన హామీలు అమలుకు ఎంపీలు కృషి చేయాలి * పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవాలి * ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు * టీడీపీ పార్లమెంటరీ నేతగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియామకం
నేడు మీకోసం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
ఈ నెల 24న సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో 'మీకోసం - ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని ఉ.10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు నగరపాలక కమిషనర్ అదితి సింగ్ తెలిపారు.