న్యూఢిల్లీ, స్నేహిత ఎక్స్ప్రెస్: గ్లోబల్ సౌత్ అనే మాటను 'ఫైనాన్షియల్ టైమ్స్' పత్రిక 2023 సంవత్సరపు పదంగా ప్రకటించింది. గ్లోబల్ సౌత్ అంటే దక్షిణార్ధ భూగోళ దేశాలు అని స్థూలార్థం.ఇదే పరిగణిస్తే చైనా, ఇండియా రెండూ ఇందులోకి రావు. భౌగోళికత కన్నా... తక్కువ, మధ్యాదాయ దేశాల సమూహంగా దీన్ని చూస్తున్నారు. భారీ ఆర్థిక వ్యవస్థలు ఉన్నప్పటికీ చైనా, ఇండియా తమను ఎదుగుతున్న దేశాలుగానే భావిస్తున్నాయి.అలా గ్లోబల్ సౌత్ దేశాలకు నాయకత్వ స్థానం కోసం పోటీపడుతున్నాయి. గ్లోబల్ సౌత్ కొన్నిసార్లు చైనా, భారత్ మద్దతును అంగీకరించడానికి సిద్ధంగా ఉంటూనే... ఈ రెండు దేశాల్లో దేన్నయినా నిరపాయకరమైన నాయకుడిగా లేదా ఛాంపియన్గా చూస్తున్నదా అనేది చెప్పడం కష్టం.గత ఏడాది భారతదేశంలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్ ఫర్ హ్యూమన్ సెంట్రిక్ డెవలప్మెంట్' అనే వర్చువల్ సదస్సును నిర్వహించారు. భారతదేశం 'గ్లోబల్ సౌత్' వాణిగా ఉంటుందని ప్రకటించారు.2023లో జీ20 అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్, ఈ సదస్సు ఎజెండాను వివరించడానికి తనకున్న ప్రత్యేక హక్కులో భాగంగా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్థిరమైన రుణాలు, ఆహార భద్రత, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, బహుపాక్షిక బ్యాంకు సంస్కరణలు, వాతావరణ ఫైనాన్ వంటి ముఖ్యమైన సమస్యలను ముందుకు తెచ్చింది.
గ్లోబల్ సౌత్ ఛాంపియన్ గా భారతదేశానికి ఉన్న స్థానం లేదా ప్రాముఖ్యత అనేది అభివృద్ధి, పాలన సమస్యలకు మాత్రమే పరి మితం కాలేదు. తన పాశ్చాత్య వ్యూహాత్మక భాగస్వాములైన అమె రికా, ఫ్రాన్స్లకూ, అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికీ మధ్య వార ధిగా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన పాత్రను పోషించాలనే స్పష్టమైన కోరిక భారత్కు ఉంది. పర్యవసానంగా, గ్లోబల్ సౌత్, దానిలో భారతదేశ పాత్ర రెండింటిపై చాలా శ్రద్ధ చూపడం జరిగింది.
هذه القصة مأخوذة من طبعة February 01, 2024 من Express Telugu Daily.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 01, 2024 من Express Telugu Daily.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
వాయుగుండంగా బలపడిన అల్పపీడనం
వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి వాయుగుండంగా బలపడిందని.. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాతీర ప్రాంతంలో కేంద్రీకృత మైందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
వర్షాలు, వరదలతో అప్రమత్తం
తక్షణ సాయం కోసం జిల్లాకు 3కోట్లు విడుదల భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 8 మంది మృతి
పార్టీ మార్పు ప్రచారం ఊహగానమే
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది తిరుమల శ్రీవారిని దర్శంచుకున్న రోజా
జగన్ బాటలోనే నడుస్తున్న చంద్రబాబు
ఆసుపత్రులకు వైఎస్ పేర్లు తొలగించడం సరికాదు పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు
కాశ్మీర్ ఎన్నికలపై కాంగ్రెస్ నజర్
కీలకమైన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ సన్నద్ధమవుతున్నారు.
ప్రాంతీయ పార్టీలకు సెగ పెడుతున్న మోడీ!
జాతీయ పార్టీలకు దేశంలో రాజకీయ 'మనుగడ జీవన్మరణ సమస్యగా మారింది.
న్యూస్ పేపర్ లో వేసే అటుకులు తినొద్దు
భూపతిపూర్ గ్రామంలోని వివిధ హెూటల్స్ నందు చాలామంది ప్రజలు అల్పాహారంలో భాగంగా పచ్చి అటుకులు ఎక్కువగా తింటూ ఉంటారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్నమంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్
తిరుమల శ్రీవారిని నేటి సోమవారం ఉదయం రెవెన్యూ, విద్యుత్ శాఖ మంత్రులు అనగాని సత్య ప్రసాద్, గొట్టిపాటి రవి కుమార్ విఐపీ విరామ సమయంలో దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.
లంబాడీల తీజ్ పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
లంబాడీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు ధరవత్ బాలు నాయక్
శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల వ్యవస్థాపక దినోత్సవం
శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ప్రతి సంవత్సరం ఆగస్టు 11వ తేదీన కళాశాల వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ.