టిడిపి పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకువస్తా
నాపై నమ్మకం ఉంచి ఎల్లారెడ్డి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడికి కృతజ్ఞతలు
టిడిపి సీనియర్ నాయకుల ఆశీర్వాదంతో పనిచేస్తా
కామారెడ్డి జిల్లా తాడ్వాయి జూలై 7 (ప్రజాజ్యోతి): రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇటీవల నియమించిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ గా ముడిగామా మహేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ముడిగామా మహేష్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఎల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి కి ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. గత కొద్ది రోజులుగా టిడిపి ఎల్లారెడ్డిలో సరియైన స్థాయి నాయకుడు లేకపోవడం వల్ల కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారని తెలిపారు.
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా...
هذه القصة مأخوذة من طبعة July 08, 2023 من Praja Jyothi.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 08, 2023 من Praja Jyothi.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఫిర్యాదు చేస్తే చర్యలు
ఆగడాలకు పాల్పడితే కేసు నమోదు చేస్తాం: ఎస్సై షేక్ షాకీర్
సామాన్యులను చిదిమేస్తున్నారు
హద్దే లేని ఆగడాలు...! ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కల్లూరు
ఇంటింటికి 3 మొక్కల పంపిణి
మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో కౌన్సిలర్ పత్తి స్వప్న రంజిత్ శనివారం మొక్కలను పంపిణి చేశారు.
విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం
పెనుబల్లి మండలం వి.యం బంజర కొత్తగూడెం రోడ్డు నందు గల ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు శనివారం శ్రీ రాజసాయి మందిరం వియం బంజర వారి ఆధ్వర్యంలో ఖమ్మం మమత జనరల్ మరియు సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది
డయల్ యువర్ డిఎం కు విశేష స్పందన.
సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో శనివారం నిర్వహించిన డయల్ యువర్ డిఎం ప్రోగ్రాం కు విశేష స్పందన లభించినట్లు డిపో మేనేజర్ యు. రాజలక్ష్మి తెలిపారు
షెడ్యూల్డ్ తెగల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు
తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ ట్రైబల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్
ఎమ్మెల్యేనారాయణరెడ్డి కృషివల్లే కల్వకుర్తి అభివృద్ధి
ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి నీది కాదు మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్
ఆదిబట్లలో ఐరా రియాల్టీ 2వేల కోట్ల లగ్జరీ విల్లా ప్రాజెక్ట్
ఆదిబట్లలో ఐరా రియాల్టీ వారి 2వేల కోట్లతో విలాసవంతమైన విల్లా ప్రాజెక్ట్ ది స్క్వేర్ ను తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
అవినీతికి పాల్పడే పోలీసులపై చర్యలు
అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం హైదరాబాద్ సిపి కఠిన హెచ్చరికలు
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది ఎగువనున్న సుంకేసుల బ్యారేజీ కి భారీగా వరద వస్తుండగా అంతే స్థాయిలో శ్రీశైలం జలాశనికి నీటిని విడుదల చేస్తున్నారు.