మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, జూలై11(ప్రజా జ్యోతి) : తేది. 11 - 7 - 2023 న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని, జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుండి నెహ్రూ సెంటర్ వరకు ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి హరీష్ రాజు మాట్లాడుతూ, జనాభా పెరుగుదల వల్ల కలిగే అవసరాలు, అనర్ధాలు, సామాజిక అసమానతలు ఆర్థిక సమస్యలు, పరిపాలన అంశాలు ప్రకృతి పరిసరాలు మౌలిక వసతులు మరియు మానవ జీవన ప్రమాణాల గురించి అవగాహన మరియు మేధోమదనం జరుపుటకు ముఖ్య ఉద్దేశం అని పేర్కొనడం జరిగింది. మన దేశ ప్రస్తుత జనాభా సుమారు 140 కోట్లు ప్రపంచ జనాభాలో 17.85 శాతంతో ప్రస్తుతం మన దేశ జనాభా పెరుగుదల 0.99గా ఉన్నదని మనదేశంలో ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో 464 మంది నివసిస్తున్నారని, జనాభా పెరుగుదలకు ప్రధాన కారణాలు నిరక్షరాస్యత, బాల్య వివాహాలు. పెళ్లి జరిగిన వెంటనే పిల్లలు కనడం కానుపు కానుపుకు మధ్య ఎడం లేకపోవడం మగ పిల్లల కోసం ఎదురుచూడడం కారణంగా జనాభా పెరుగుదల జరుగుచున్నదని, ప్రతి సంవత్సరం వెయ్యి జనాభాకు అదనంగా పదిమంది జమవుతున్నారని, జనాభా విస్ఫోటం వలన అనేక ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కావున ప్రజలందరు అవగాహన కలిగి చైతన్యులుగా జనాభా స్థిరీకరణకు ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని కోరడం జరిగింది.
هذه القصة مأخوذة من طبعة July 12, 2023 من Praja Jyothi.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 12, 2023 من Praja Jyothi.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఫిర్యాదు చేస్తే చర్యలు
ఆగడాలకు పాల్పడితే కేసు నమోదు చేస్తాం: ఎస్సై షేక్ షాకీర్
సామాన్యులను చిదిమేస్తున్నారు
హద్దే లేని ఆగడాలు...! ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కల్లూరు
ఇంటింటికి 3 మొక్కల పంపిణి
మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో కౌన్సిలర్ పత్తి స్వప్న రంజిత్ శనివారం మొక్కలను పంపిణి చేశారు.
విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం
పెనుబల్లి మండలం వి.యం బంజర కొత్తగూడెం రోడ్డు నందు గల ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు శనివారం శ్రీ రాజసాయి మందిరం వియం బంజర వారి ఆధ్వర్యంలో ఖమ్మం మమత జనరల్ మరియు సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది
డయల్ యువర్ డిఎం కు విశేష స్పందన.
సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో శనివారం నిర్వహించిన డయల్ యువర్ డిఎం ప్రోగ్రాం కు విశేష స్పందన లభించినట్లు డిపో మేనేజర్ యు. రాజలక్ష్మి తెలిపారు
షెడ్యూల్డ్ తెగల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు
తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ ట్రైబల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్
ఎమ్మెల్యేనారాయణరెడ్డి కృషివల్లే కల్వకుర్తి అభివృద్ధి
ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి నీది కాదు మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్
ఆదిబట్లలో ఐరా రియాల్టీ 2వేల కోట్ల లగ్జరీ విల్లా ప్రాజెక్ట్
ఆదిబట్లలో ఐరా రియాల్టీ వారి 2వేల కోట్లతో విలాసవంతమైన విల్లా ప్రాజెక్ట్ ది స్క్వేర్ ను తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
అవినీతికి పాల్పడే పోలీసులపై చర్యలు
అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం హైదరాబాద్ సిపి కఠిన హెచ్చరికలు
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది ఎగువనున్న సుంకేసుల బ్యారేజీ కి భారీగా వరద వస్తుండగా అంతే స్థాయిలో శ్రీశైలం జలాశనికి నీటిని విడుదల చేస్తున్నారు.