కాకినాడ: ఏపీలోని పలు జిల్లాల్లో డయేరియా కలకలం సృష్టిస్తోంది. కాకినాడ జిల్లాలో డయేరియా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇప్పటి వరకు డయేరియా బాధితుల సంఖ్య 210కి చేరగా.. ఆస్పత్రుల నుంచి 140 మంది డిశ్చార్జ్ అయ్యారు. డయేరియాతో కొమ్మనాపల్లికి చెందిన నాగమణి, వేట్లపాలెంకు చెందిన సత్యవతి అనే ఇద్దరు మహిళలు మౄఎతి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. డయేరియాకు కాకినాడ జీజీహెచ్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.
డీఎంహెచ్వో ఆఫీస్ లో నిరంతరం మానిటరింగ్ చేసేలా హెల్ప్ లైన్ సెంటరు అధికారులు ఏర్పాటు చేశారు. తొండంగి మండలం కొమ్మనాపల్లి, సామర్లకోట మండలం వేట్లపాలెంలో వైద్య బృ ఎందాలతో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు.
هذه القصة مأخوذة من طبعة June 24, 2024 من Suryaa.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 24, 2024 من Suryaa.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
త్వరలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు
• రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు షురూ సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది
వాట్సప్ సమాచారంతో సమస్య పరిష్కారం
• 25 మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తును కాపాడిన యువనేత • లోకేష్కు కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగ విద్యార్థి మారుతీ పృధ్వీ సత్యదేవ్
నేడు విజయవాడకు తెలంగాణ సీఎం
• విజయవాడలో జరిగే వైఎస్ వర్ధంతి కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
వివిధ రంగాల ప్రతినిధులతో ఆర్థికమంత్రి భేటీ
వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ కోసం పలు సూచనలు 23న ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారాం 'భవిష్యత్ దృష్టి'తో అనేక చారిత్రాత్మక చర్యలు, ప్రధాన ఆర్థిక నిర్ణయాలు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
• ఎపిలో ఇంకొన్ని చోట్ల, ఎల్లుండి చాలా చోట్ల భారీగా కురిసే అవకాశం
తెరపైకి ప్రత్యేక హోదా
• ఉద్యమానికి సిద్దమౌతున్న వామ పక్షాలు • అధికార పార్టీపై వత్తిడి తీసుకు వస్తున్న రాష్ట్ర కాంగ్రెస్
వైద్యం కోసం ప్రజలు ఎక్కడికీ వెళ్లక్కర్లే
• జమ్మూలోని ప్రసిద్ధ శ్రీ రఘునార్జీ ఆలయాన్ని సందర్శించుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు
నెతన్యాహుకు నిరసన సెగలు!
• హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమవారిని విడిపించాలని నిరసనలు
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు
ఇస్కాన్ టెంపుల్ వద్ద జగన్నాథ రథయాతను ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్
ప్రతి అర్జీదారుని సమస్య స్వయంగా ఆ లు స క స ని పరిష్కరించడానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ జల, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద( అన్నారు. ఆదివారం స్థానిక జవ్వారు పేటలో నియోజకవర్గ కార్యా లయం వద్ద మంత్రి కొల్లు రవీంద ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.