అమరావతి : వాలంటీర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి గత ప్రభుత్వం అదనంగా ఇస్తున్న పేపర్ అలవెన్స్ ప్రతి రూ. రెండు వందలును నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లతో సాక్షి పత్రిక కొనుగోలు చేయించేందుకు ఈ అలెవెన్స్ ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండే వాలంటీర్లు విధుల్లో లేరు. ఇప్పుడు అధికారికంగా వారికి ఇచ్చే రెండు వందల అలవెన్స్ ను రద్దు చేశారు. నిజానికి వాలంటీర్లకు ఇస్తున్న పేపర్ అలవెన్స్ జీవోను ఉపసంహరించుకోవాలని ఢిల్లీ హైకోర్టు కొద్ది రోజుల కిందట ఆదేశించింది.
هذه القصة مأخوذة من طبعة June 25, 2024 من Suryaa.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 25, 2024 من Suryaa.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
అమెరికాలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం
నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండటంతో అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలాహారిస్ పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు
• దేశంలో 22 లక్షల మందికి పీఎం యోజన కింద గృహాలు మంజూరు
రామమందిర ప్రారంభోత్సం డ్యాన్స్ ఈవెంట్
• రాహుల్ గాంధీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
మౌల్వి నోటి నుంచి 'రామ్ రామ్'
• దేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేసిన వ్యక్తులు ఇప్పుడు 'రామ్ రామ్' అంటున్నారు
సీబీఎస్ఈ బోర్డు సంచలన నిర్ణయం
• భారత్తో పాటు 26 దేశాల్లో 44 లక్షల మంది హాజరయ్యే అవకాశం
జపాన్ కు భారీ వరద ముప్పు
• ఎమర్జెన్సీ హెచ్చరిక జారీ • సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు ఆదేశాలు
వాయుసేన తదుపరి చీఫ్గా అమర్ ప్రీత్ సింగ్
త్రివిధ వాయు సేనకు దళాల్లో ఒకటైన తదుపరి అధిపతిగా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ నియమితులయ్యారు.
మణిపూర్ లో హై అలర్ట్
మయన్మార్ నుంచి 900 మంది మిలిటెంట్ల ఎంట్రీ!
నా వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం
అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. సిక్కులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి
• కమిషనర్ ఆమ్రపాలి కాట