హైదరాబాద్, జూన్ 27, ప్రభాతవార్త: నారిశక్తి సే జలశక్తి అభియాన్ ఇతివృత్తంతో మహిళా సంఘా లను భాగస్వామ్యం చేస్తూ నీటివనరుల సంరక్షణ అభివృద్ధి చేయడానికి రాష్ట్రప్రభుత్వాలు కార్య చరణ రూపొందించాలని కేంద్ర కెబినెట్ సెక్రటరీ డాక్టర్ రాజీవ్ గౌబా అన్నారు.
దేశంలోని మహిళా సంఘాలకు నీటివనరుల సంరక్షణ, అభివృద్ధిపై శిక్షణ కార్యక్రమాలను ఇవ్వాలని గురువారం జల శక్తి అభియాన్పై దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యకార్యదర్శులు, నీటి పారుదల కార్య దర్శులతో విడియో కాన్ఫరెన్స్ సమావేశం లో ఆయన ఆదేశాలు జారీచేశారు. నీటి వినియోగంపై మహిళలపాత్ర పెంచాలని అప్పుడే వాటి
సంరక్షణకు వీలవుతుం దని ఆయన చెప్పారు.
هذه القصة مأخوذة من طبعة June 28, 2024 من Vaartha.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 28, 2024 من Vaartha.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
వారం - వర్ణం
వారం - వర్ణం
డిఎస్సీ నియామకాలకు అంతా సిద్దం
ముగిసిన సర్టిఫికెట్ వెరిఫికేషన్
జానీ మాస్టర్కు వచ్చిన నేషనల్ అవార్డు రద్దు
మహిళా కొరియోగ్రాఫ ర్పై అత్యాచారం కేసులో జైలుకువెళ్లిన జానీ మాస్టర్కు బెయిల్ లభించినప్పటికీ ఆయనకు అవార్డు దక్కలేదు.
హెజ్ బొల్లా కొత్తచీఫ్గన్నూ మట్టుబెట్టిన ఇజ్రాయెల్
హెజొ బొల్లాచీఫ్ దివంగత హసన్ నస్రల్లా స్థానంలో కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తారని చెపు తున్న హషీమ్ సైఫిద్దీన్ కూడా దక్షిణ బీరూట్ లోని వైమానిక దాడుల్లో హత మైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
జమైకా అభివృద్ధికి భారత్ బాసట
జమైకా అభివృద్ధిలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా కొనసాగుతున్నదని అభివృద్ధి ప్రయాణంలో జమైకాకు తోడుగా నిలిచిందని ప్రధానిమోడీ పేర్కొన్నారు.
వైద్యపరీక్షల కోసం ఎజిఐ ఆస్పత్రికి ఎమ్మెల్సీ కవిత
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు.
ఆ భూములు వెనక్కి ఇచ్చేస్తున్నా
ముడా కుంభకోణం వ్యవహారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముప్పుతిప్పలు పెడుతున్న వేళ ఆయన సతీమణి పార్వతి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
న్యాయం కంటే స్వేచ్ఛనే ఎంచుకున్నా: వికీలీక్స్ అసాంజె
అమెరికా సైనిక రహస్యా లను బహిర్గతం చేశాడన్న ఆరోపణలపై జైల్లో ఉన్న వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజె ఈ ఏడాది జూన్లో విడుదలైన విష యం తెలిసిందే.
లెబనాన్ సరిహద్దుల్లో 600 మంది భారత జవాన్లు..
ఇజ్రాయెల్, హెచ్ బొల్లా మధ్య యుద్ధం తీవ్రతరమవుతోంది.
సోనమ్ వాంగచ్చుకన్ను కలిసేందుకు వెళ్లిన ఢిల్లీ సిఎం అతిశీ
పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగుక్, ఆయన మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.