
హైదరాబాద్, అక్టోబరు 9, ప్రభాతవార్త: నైరుతి రుతుపవనా "కాలంలో ఆశించినదానికంటే ఎక్కువ వర్షం కురవడంతో తెలుగు నేలపై కృష్ణా, గోదావరి నదులు వాటి ఉపనదులు పొంగిపొరలినాయి. చెరువులు, వాగులు వంకల్లో జళకళ సంతరించింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని కృష్ణాగోదావరి జలాశయాల్లో గరిష్ఠంగా 769.34 టిఎంసి నీరు నిలుపుకొనే సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులలో ప్రస్తుతం 747.91 టిఎంసిల నీరు నిలిచి ఉంది. తెలంగాణలో నైరుతి రుతువపనకాలంలో సాధారణం గా708 మి.మీ నమోదు కావాల్సి వుండగా 923.3 మి.మి. వర్షం కురిసింది. నైరుతి రుతుపవనం తెలంగాణ నేల తాకిన జూన్ 1 నుంచి సెప్టెంబర్ 23 వరకు రాష్ట్రం లో 82 సగటు వర్షపురోజులు నమోదైనాయి.
సాధారణం కంటే 215.3 మి.మి అధిక వర్షం కురవడంతో గోదావరి, కృష్ణానదులు వాటి ఉపనదులపై నిర్మించిన ఆనకట్టలు బ్యారేజిలు వాటి ఆధారంగా నిర్మించిన అనేక జలాశయాల్లో నీరు పుష్కలంగా చేరి నిండు కుండల్లా మారాయి. మరోవైపు గోదావరి నుంచి 3878.97 టిఎంసిల నీరు సముద్రంలో కలిసింది.
هذه القصة مأخوذة من طبعة October 10, 2024 من Vaartha.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 10, 2024 من Vaartha.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول

అసెంబ్లీలో పాన్ ఉమ్మిన ఎమ్మెల్యే
పిలిచి వార్నింగ్ ఇచ్చిన స్పీకర్! సిబ్బందితో కలిసి శుభ్రంచేసిన సభాపతి
వారం - వర్జ్యం
తేది: 01-03-2025

నేపాల్లో భూకంపం
భారత్, చైనా, టిబెట్లపైనా ప్రభావం

మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్న అమెరికా
అదనపు సుంకాలపై చైనా ఆగ్రహం

అసెంబ్లీలోకి రాకుండా అతిశీ కారు అడ్డగింత
తీవ్ర నిరసనతో స్పీకర్కు లేఖ రాసిన ఢిల్లీ మాజీ సిఎం

రైజింగ్ తెలంగాణలో బ్యాంకర్లది ముఖ్యపాత్ర
సోలార్ విద్యుదుత్పత్తిలో మహిళలకు సహకరించాలి బ్యాంకర్ల సమావేశంలో డి.సిఎం భట్టి
నా బ్యాగ్లు మోయకండి
మీ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసుకోకండి కాంగ్రెస్ నేతలకు సూచించిన ఎఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్

అవి మృతదేహాలేనా?
సొరంగంలో కార్మికుల ఆనవాళ్లు గుర్తింపు.. జిపిఆర్ సాయంతో స్కానింగ్ టిబిఎం శకలాల వద్ద మెత్తని భాగాలు వదంతులు నమ్మొద్దన్న కలెక్టర్ సంతోష్
రాష్ట్రానికి నిధుల మంజూరు కిషన్ రెడ్డి నైతిక బాధ్యత
బహిరంగ లేఖలో సిఎం రేవంత్
2న రాష్ట్రంలో ఉపరాష్ట్రపతి దన్ ఖడ్ పర్యటన
తెలంగాణలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ పర్యటించనున్నారు.