ప్రభుత్వ అధికారులుగా పనిచేస్తూ అవినీతికి పాల్పడుతున్న వారికి ఆశించిన మేరకు శిక్షలు పడటం లేదు. అవినీతి నిరోధక శాఖ (ఎసీబీ) అధికారులు ఇలాంటి అధికారులను పట్టుకున్న సమయం లో మీడియాలో పతాక శీర్షికల్లో వార్తలు రావడం మినహా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. చట్టంలోని లొసుగులతో అవినీతి అధికారులు ఈ కేసుల నుంచి బయటపడటమే కాకుండా ఏ సీటులో ఉండి అవినీతికి పాల్పడ్డారో అదే సీటుకు తిరిగి నియమిం చబడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చే స్థానాలు వారికి లభిస్తున్నాయి. ఏసీబీ అధికారులు విధినిర్వ హణలో రెండు రకాల కేసులపై దృష్టి సారిస్తూ ఉంటారు. వలపన్ని పట్టుకునే కేసులు, ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగిన ప్రభుత్వ సిబ్బంది కేసులు ఉంటాయి. ఏదైనా పనికోసం లంచం అడిగి డబ్బు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకుని పట్టుకునే కేసులను ట్రాప్ కేసులుగాను, ఏదైనా అధికారి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉంటే ముందుగా కొంత దర్యాప్తు చేసి ఆ తరువాత ఏకకాలంలో అతని కార్యా లయంలోను, ఇంటిలోను, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించి వివరాలు సేకరించే కేసులను ఆదాయానికి మించి ఆస్తుల కేసులు గా పరిగణిస్తారు. ఏసిబి విభాగం ఏర్పాటుకు 1960 డిసెంబర్లో ఏ 1961 నుంచి అమలులోకి వచ్చింది.సాధారణంగా ఏసీబీ అంటే కేవలం పోలీసు విభాగం వారే ఉంటారని భావిస్తారు.
هذه القصة مأخوذة من طبعة February 25, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 25, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ఆభరణాలకు భారత్ పుట్టినిల్లు
భారతీయ నాగరికతలో ఆభరణాలకు సుమారు 8000 సంవత్సరాల క్రితం నుంచి ప్రాధాన్యత సంతరించుకుంది
పూలు తెస్తే జరిమానా
కేరళలో మాత్రం పూలు తెస్తే ఫైన్ వేస్తాం అంటోంది అక్కడి దేవాదాయ కమిటీ. అదేంటని కంగారుపడుతున్నారా
మ్యాంగో బఫే
మ్యాంగో లవర్స్కి ఇష్టమైన వార్త అని చెప్పొచ్చు. సమ్మర్ అనంగానే గుర్తొచ్చేది పండ్లరాజు మ్యాంగో.
వాల్మీకి గుహలను చూద్దామా!
ప్రకృతి ఒడిలో అనేక వింతలు కనిపిస్తాయి. సహజ సిద్ధమైన గుహలు, గలగల పారే సెలయేర్లు.. జలపాతాలు..
బాలగేయం
వేసవి కేరింతలు
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
కథ
తగవు
నయా మాయా దర్పణం
కళ్లలోకి నీళ్లు పెట్టి చూస్తూ, హావభావాలను ఒలకబోస్తూ ఆయన మాట్లాడుతుంటే ఎంత సంతోషం కలిగిందో.ఊహించుకోవటానికే అద్భుతంగా ఉంది కదా.
పెద్దలు రాసిన పిల్లల కథలు
పుస్తక సమీక్ష
మంచు పర్వతం
ఈవారం కవిత్వం