దేశంలోని 82 శాతం మహిళలు శానిటరీ న్యాప్కిన్లను ఉపయోగించడం లేదు. నేటికీ వారు పీరియడ్స్ సమయంలో పాత పద్ధతులను అవలంబిస్తున్నారు.
భారతదేశంలోని రాష్ట్రాల్లో కేవలం 2 గుజరాత్, మేఘాలయలో 65 శాతం మహిళలు పీరియడ్ ప్రోడక్టులను ఉపయోగిస్తున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మిగిలిన రాష్ట్రాల్లో ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆధునికత, సమాచార సాధనాలు అందుబాటులో ఉన్నప్పటికీ దేశంలోని మూడొంతుల కంటే ఎక్కువగా దాదాపు 82 శాతం మహిళలు శానిటరీ న్యాప్కిన్లను ఉపయోగించడం లేదు. నేటికీ వారు పీరియడ్స్ సమయంలో పాత పద్ధతులను అవలంబిస్తున్నారు.
దీనికి ప్రముఖ కారణం చాలామంది అమ్మాయిలు, మహిళలు ఈ విషయంపై మాట్లా డక పోవడం. వాళ్లు దీనిని సిగ్గుపడే విషయంగా భావిస్తున్నారు. దీని కారణంగా ఇన్ఫెక్షన్ భయం మాత్రమే కాదు, వంధ్యత్వం, క్యాన్సర్ ఏర్పడే ప్రమాదం కూడా చాలా ఉంటుంది. అందుకే పీరియడ్స్ సమయంలో మహిళలు, పీరియడ్ ప్రోడక్టులతోపాటు తమ పరిశుభ్రతను తామే చూసుకునే అవగాహన కలిగి ఉండాలి.
గణాంకాలు ఏం చెబుతున్నాయి
మనం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గురించి మాట్లాడినట్లయితే, బీహార్ మహిళలు పరిశుభ్రత విషయంలో వెనుకబడి ఉన్నారు. ఇక్కడ 59 శాతం మంది మాత్రమే పీరియడ్ సమయంలో సురక్షిత సాధనాలు ఉపయోగిస్తు న్నారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా 15 నుంచి 24 సంవత్సరాల వయసు గల స్త్రీలలో 50 శాతం మంది పీరియడ్స్ సమయంలో వస్త్రాన్ని ఉపయో గిస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మహిళల మరణాలు పీరియడ్స్ సమయంలో ఏర్పడే ఇన్ఫెక్షన్ కారణంగా సంభ విస్తున్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణాలు
هذه القصة مأخوذة من طبعة August 2022 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 2022 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.