తక్కువ ఓటింగ్ నమోదు ప్రాంతాలపై ఫోకస్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఏర్పాట్లు పూర్తి చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఒక వైపు పోటీలో ఉండే అభ్యర్థుల ఖర్చు, ఎన్నికల నిర్వహణ, విధులు నిర్వహించే ఉద్యోగులకు ట్రైనింగ్ సెషన్లతో బిజీగా ఉన్న ఎన్నికల సంఘం. తక్కువ ఓటింగ్ నమోదు అవుతున్న ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత 2019 సాధారణ ఎన్నికల్లో దేశ వ్యాప్తం గా తక్కువ ఓటు శాతం నమోదు అయినా నియోజ కార్గాలను గుర్తించింది. దేశ వ్యాప్తంగా ఎలాగైనా ఓటింగ్ శాతం పెంచడానికి ప్రత్యేక కార్యాచరణ ను సిద్దం చేస్తోంది ఎలక్షన్ కమీషన్. ప్రజల తలరాతను మార్చే ఆయుధం ఓటు. ఓటు వేసే వయసు వచ్చిన ఓటు వేయడానికి ముందుకు రానివారు చాలా మంది ఉన్నారు. దీని వల్ల చాలా ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది. ఇలా దేశ వ్యాప్తంగా తక్కువ ఓటింగ్ నమోదు అవుతున్న ప్రాంతాలను దాదాపు రెండు వందల నియోజకవర్గాలను గుర్తించింది
Diese Geschichte stammt aus der Apr 11, 2024-Ausgabe von Praja Jyothi.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Apr 11, 2024-Ausgabe von Praja Jyothi.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఫిర్యాదు చేస్తే చర్యలు
ఆగడాలకు పాల్పడితే కేసు నమోదు చేస్తాం: ఎస్సై షేక్ షాకీర్
సామాన్యులను చిదిమేస్తున్నారు
హద్దే లేని ఆగడాలు...! ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కల్లూరు
ఇంటింటికి 3 మొక్కల పంపిణి
మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో కౌన్సిలర్ పత్తి స్వప్న రంజిత్ శనివారం మొక్కలను పంపిణి చేశారు.
విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం
పెనుబల్లి మండలం వి.యం బంజర కొత్తగూడెం రోడ్డు నందు గల ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు శనివారం శ్రీ రాజసాయి మందిరం వియం బంజర వారి ఆధ్వర్యంలో ఖమ్మం మమత జనరల్ మరియు సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది
డయల్ యువర్ డిఎం కు విశేష స్పందన.
సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో శనివారం నిర్వహించిన డయల్ యువర్ డిఎం ప్రోగ్రాం కు విశేష స్పందన లభించినట్లు డిపో మేనేజర్ యు. రాజలక్ష్మి తెలిపారు
షెడ్యూల్డ్ తెగల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు
తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ ట్రైబల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్
ఎమ్మెల్యేనారాయణరెడ్డి కృషివల్లే కల్వకుర్తి అభివృద్ధి
ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి నీది కాదు మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్
ఆదిబట్లలో ఐరా రియాల్టీ 2వేల కోట్ల లగ్జరీ విల్లా ప్రాజెక్ట్
ఆదిబట్లలో ఐరా రియాల్టీ వారి 2వేల కోట్లతో విలాసవంతమైన విల్లా ప్రాజెక్ట్ ది స్క్వేర్ ను తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
అవినీతికి పాల్పడే పోలీసులపై చర్యలు
అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం హైదరాబాద్ సిపి కఠిన హెచ్చరికలు
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది ఎగువనున్న సుంకేసుల బ్యారేజీ కి భారీగా వరద వస్తుండగా అంతే స్థాయిలో శ్రీశైలం జలాశనికి నీటిని విడుదల చేస్తున్నారు.