బూర్గంపాడు : జూన్ 23 ప్రజాజ్యోతి: : ప్రధాని నరేంద్రమోడి కార్పోరేట్లకాపలాదారునిగా మారారని, మత విద్వేషాలకు కేంద్రబింధువైన బిజేపి చేతిలో ప్రజా స్వామ్యం అపహాస్యం పాలవుతోందని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక తాళ్లగొమ్మూరు ఏఐటియూసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2వ మహాసభ కడారు వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. సభా ప్రాంగణంలో ఏఐటియూసి జెండాను సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఎగురవేశారు. అనంతరం అమరులకు నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ప్రధాని మోడీకి కార్మికులంటే చులకన భావమని, అందుకే పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి వారి హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. దేశానికి స్వతంత్రం రాకమునుపే ఏఐటియూసి కార్మిక సంఘంగా ఉందని, ఆ నాటి నుండి నేటి వరకు కార్మికుల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. హక్కులు సాధన కోసం కార్మిక లోకం నిప్పుకనెకలై పోరాటాలు చేయాల్సిన తరుణం మరో సారి ఆసన్నమైందన్నారు. కేంద్రంలో మూడో సారి అధికారం చేపట్టిన బిజేపి ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులను వేలం వేసేందుకు కుట్రలు చేస్తోందని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా ఇందుకు కుట్రలు జరుగుతున్నాయని, దీనిని తిప్పికొట్టాలన్నారు.
Diese Geschichte stammt aus der June 24, 2024-Ausgabe von Praja Jyothi.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 24, 2024-Ausgabe von Praja Jyothi.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
సిద్దిపేట విద్యార్థినికి బంగారు పతకం
రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ మీడియంలో ప్రతి భ కనబర్చినా విద్యార్ధినులకు మదీనా ఎడ్యుకేషన్ సెంటర్ ఆధ్వర్యం లో హైదరాబాద్ లోని నాంపల్లి లో నిర్వహించిన కార్యక్రమంలో బంగా రు పథకాలను అందజేశారు.
మోడి.కార్పోరేట్ల కాపలాదారు.. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు..
కార్మిక హక్కులను కాలరాస్తున్న పాలకులు.. ఎర్రజెండాలే అండా, దండా..: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఎ కూనంనేని..
పోలీస్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తుల పంపిణి
బెల్లంపల్లి నియోజకవర్గంలో తాండూర్ మండల పోలీస్ తాండూర్ సి ఐ కుమార్ స్వామి, తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ మాదారం ఎస్సై అనూష వారి ఆధ్వర్యంలో నర్సపూర్ గ్రామ పంచాయతీ లో ఆదివాసీ గ్రామాల ప్రజలకు నిత్య అవసర సరుకులను పంపిణి
ఉక్రెయిన్పై రష్యా దాడులు తీవ్రతరం
30 డ్రోన్లతో ఉక్రెయిన్ మస్కోపై దాడి భాగస్వామ్య దేశాల మద్దతు కోరిన జెలెన్ స్కీ
మినీ ఎడ్యుకేషన్ హబ్..
ఒకే చోటకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనారిటీ గురుకులాలు రెండు నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కొడంగల్, మధిర నియోజవర్గాల్లో ప్రారంభం
సౌదీ అరేబియాలో హీట్ స్ట్ఱోక్
14 మంది హజ్ యాత్రికులు మృతి
తెలంగాణలో ఐదురోజులు వానలు..
ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
యూపి పవర్ గ్రిడ్ అగ్నిప్రమాదం
దేశ రాజధాని ఢిల్లీకి కరెంట్ కష్టాలు
హైదరాబాద్లో దంచికొట్టిన వాన
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
చైనాకు ధీటుగా భారత్ సమాధానం
అరుణాచల్పై పేర్ల మార్పుపై సీరియస్ టిబెట్ 30 ప్రాంతాలకు పేర్లు మార్చేయోచన?