• పెన్షన్ డబ్బులు అకౌంట్లో వేసి బ్యాంకుల చుట్టూ తిప్పి ప్రాణాలు తీస్తారా?
• మీ రాజకీయం కోసం మండుటెండల్లో వృద్ధుల ప్రాణాలు పణంగా పెడతారా?
• టీడీపీ అధినేత నారా చంద్రబాబు
వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం చెప్పింది. కానీ వితండ వాదంతో ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని రాజకీయం చేస్తోంది. ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి డబ్బుల్లేక 3వ తేదీన పెన్షన్ ఇవ్వాలని మార్చి 28న సర్క్యులేషన్ విడుదల చేశారు.
కోడుమూరు నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేసే సిబ్బంది ఉన్నా ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో 1.26 లక్షల సచివాలయం సిబ్బంది, 15 వేల మంది పంచాయతీ కార్యదర్శులు, 5 వేల మంది వెలుగు సిబ్బంది, 5 వేల మంది వ్యవసాయ సిబ్బంది, 3 వేల మంది హార్టికల్చర్ సిబ్బంది గ్రామ స్థాయిలో ఉన్నారని, వీళ్లందరితో పంపిణీ చేయిస్తే ఒక్కొక్కరు 45 మందికి మాత్రమే పెన్షన్ ఒక్కరోజులో ఇవ్వొచ్చన్నారు.
Diese Geschichte stammt aus der April 30, 2024-Ausgabe von Suryaa.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der April 30, 2024-Ausgabe von Suryaa.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
మా దేశానికి భారత్ రావొద్దు..
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.
మరో ఏడాది పాటు మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ లో కొనసాగాలి
ఐపీఎల్ మెగా వేలం సందడి మొదలైంది. మెగా ఆక్షన్కు సంబంధించి నిబంధనలు ప్రకటించక ముందే మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు రిటైన్డ్ ప్లేయర్ల జాబితా గురించి పెద్దఎత్తున చర్చ సాగిస్తున్నారు.
భారత అండర్-19 జట్టులోకి రాహుల్ ద్రవిడ్ కుమారుడు a
టీమిండియా మాజీ కోచ్, కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం తొలిసారి భారత అండ `ర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు.
రవీంద్ర జడేజా బెస్ట్ ఫీల్డర్
• మైదానంలో ఏ చోటనైనా ఫీల్డింగ్ చేయగల చురుకుదనం • జడ్డూ సొంతమన్న జాంటీ రోడ్స్
మరో సంచలనం
యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మరో సంచలనం నమోదైంది.టైటిల్ ఫేవరేట్, డిఫెండింగ్ ఛాంపియన్, సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ టోర్నీ మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు.
అవని పోరాటం ఎంతో మందికి స్పూర్తి
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో శుక్రవారం భారత్ స్వర్ణంతో సహా ఏకంగా నాలుగు పతకాలు సాధించింది.
నేటి భారత షెడ్యూల్ ఇదే.!
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో రెండో రోజు భారత్కు పతకాలతో హోరెత్తిం చింది.
విరాట్ కోహ్లి కంటే జో రూట్ అత్యుత్తమం
భారత క్రికెటర్లపై అక్కసు వెల్లగక్కడంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్లతో పాటు ఇంగ్లండ్ ప్లేయర్లు ఎప్పుడూ ముందుంటారు.
వారానికి నాలుగు రోజులే పని చేయండి
జపాన్ పేరు వినగానే మనకు అక్కడి శ్రామిక శక్తి గుర్తొస్తుంది.
అర్దరాత్రి పబ్బులు, బార్లపై దాడులు
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి పబ్బులు, బార్లల్లో పోలీసులు మరోసారి దాడులు నిర్వహించారు.