గత ప్రభుత్వం సివిల్ వర్మ, పెయింటింగ్ వర్క్స్ కొనుగోళ్ల మీద దౄఎష్టి పెట్టి విద్యాబోధన కావాల్సిన ఉపాధ్యాయులను విస్మరించారని సమాచార శాఖ మంత్రి సారథి ఆరోపించారు. గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయకుండా ఎన్నికల ముందు ఉత్తుత్తి డిఎస్సీ ప్రకటన ఇచ్చి విద్యా రంగానికి తీవ్ర నష్టం చేశారు. చంద్రబాబు, పవన్, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పారు.
విజయవాడ, సూర్య ప్రధాన ప్రతినిధి : గత ప్రభుత్వం సివిల్ వర్క, పెయింటింగ్ వర్క్స్ కొనుగోళ్ల మీద దౄఎష్టి పెట్టి విద్యాబోధన కావాల్సిన ఉపాధ్యాయులను విస్మరించారని సమాచార శాఖ మంత్రి సారథి ఆరోపించారు.గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయకుండా ఎన్నికల ముందు ఉత్తుత్తి డిఎస్సీ ప్రకటన ఇచ్చి విద్యా రంగానికి తీవ్ర నష్టం చేశారు. చంద్రబాబు, పవన్, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి క్యాబినెట్ అమోద ముద్ర వేసినట్టు మంత్రి పార్థసారథి ప్రకటించారు. అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు.
డిఎస్సీకి టెట్ తప్పనిసరి అని తెలిసినా, ఆర్నెల్లకు ఓసారి టెట్ నిర్వహించకుండా వేలాదిమంది నిరుద్యోగ యువతీ యువకులు నష్టపోయేలా గత ప్రభుత్వంలో వ్యవహరించారని మంత్రి సారథి ఆరోపించారు. 80 శాతం డిఎస్సీ మార్కులు, 20శాతం టెట్ మార్కులతో నియామకాలు జరుగుతాయి. టెట్ ఎన్నిసార్లైనా రాయొచ్చని, సకాలంలో నిర్వహించక పోవడం వల్ల అభ్యర్థులు మార్కులు తెచ్చుకునే అవకాశం కోల్పోయారన్నారు. మూడేళ్ల క్రితం టెట్ నిర్వహించడం వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు.
నాణ్యత కలిగిన విద్యను అందించడం కోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై సమగ్రంగా పరిశీలించి విద్యా ప్రమాణాలను పెంచేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించినట్టు చెప్పారు.
Diese Geschichte stammt aus der June 25, 2024-Ausgabe von Suryaa.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 25, 2024-Ausgabe von Suryaa.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
త్వరలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు
• రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు షురూ సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది
వాట్సప్ సమాచారంతో సమస్య పరిష్కారం
• 25 మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తును కాపాడిన యువనేత • లోకేష్కు కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగ విద్యార్థి మారుతీ పృధ్వీ సత్యదేవ్
నేడు విజయవాడకు తెలంగాణ సీఎం
• విజయవాడలో జరిగే వైఎస్ వర్ధంతి కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
వివిధ రంగాల ప్రతినిధులతో ఆర్థికమంత్రి భేటీ
వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ కోసం పలు సూచనలు 23న ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారాం 'భవిష్యత్ దృష్టి'తో అనేక చారిత్రాత్మక చర్యలు, ప్రధాన ఆర్థిక నిర్ణయాలు
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
• ఎపిలో ఇంకొన్ని చోట్ల, ఎల్లుండి చాలా చోట్ల భారీగా కురిసే అవకాశం
తెరపైకి ప్రత్యేక హోదా
• ఉద్యమానికి సిద్దమౌతున్న వామ పక్షాలు • అధికార పార్టీపై వత్తిడి తీసుకు వస్తున్న రాష్ట్ర కాంగ్రెస్
వైద్యం కోసం ప్రజలు ఎక్కడికీ వెళ్లక్కర్లే
• జమ్మూలోని ప్రసిద్ధ శ్రీ రఘునార్జీ ఆలయాన్ని సందర్శించుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు
నెతన్యాహుకు నిరసన సెగలు!
• హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమవారిని విడిపించాలని నిరసనలు
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు
ఇస్కాన్ టెంపుల్ వద్ద జగన్నాథ రథయాతను ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్
ప్రతి అర్జీదారుని సమస్య స్వయంగా ఆ లు స క స ని పరిష్కరించడానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ జల, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద( అన్నారు. ఆదివారం స్థానిక జవ్వారు పేటలో నియోజకవర్గ కార్యా లయం వద్ద మంత్రి కొల్లు రవీంద ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.