ప్రభాతవార్త ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్, జూన్ 25: జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) కింద తెలంగాణకు రావాల్సిన బకాయిలు రూ.693.13 కోట్లు వెంటనే విడుదల చేయాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డాకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని మంగళవారం ఆయన కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైద్యారోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక శ్రద్ధను కేంద్ర మంత్రికి వివరించారు.
Diese Geschichte stammt aus der June 26, 2024-Ausgabe von Vaartha.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 26, 2024-Ausgabe von Vaartha.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
జమైకా అభివృద్ధికి భారత్ బాసట
జమైకా అభివృద్ధిలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా కొనసాగుతున్నదని అభివృద్ధి ప్రయాణంలో జమైకాకు తోడుగా నిలిచిందని ప్రధానిమోడీ పేర్కొన్నారు.
వైద్యపరీక్షల కోసం ఎజిఐ ఆస్పత్రికి ఎమ్మెల్సీ కవిత
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు.
ఆ భూములు వెనక్కి ఇచ్చేస్తున్నా
ముడా కుంభకోణం వ్యవహారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ముప్పుతిప్పలు పెడుతున్న వేళ ఆయన సతీమణి పార్వతి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
న్యాయం కంటే స్వేచ్ఛనే ఎంచుకున్నా: వికీలీక్స్ అసాంజె
అమెరికా సైనిక రహస్యా లను బహిర్గతం చేశాడన్న ఆరోపణలపై జైల్లో ఉన్న వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజె ఈ ఏడాది జూన్లో విడుదలైన విష యం తెలిసిందే.
లెబనాన్ సరిహద్దుల్లో 600 మంది భారత జవాన్లు..
ఇజ్రాయెల్, హెచ్ బొల్లా మధ్య యుద్ధం తీవ్రతరమవుతోంది.
సోనమ్ వాంగచ్చుకన్ను కలిసేందుకు వెళ్లిన ఢిల్లీ సిఎం అతిశీ
పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగుక్, ఆయన మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
మీరిప్పుడు డిజిటల్ అరెస్ట్ అయ్యారు!
రూ.7 కోట్లు చెల్లించండి వర్ధమాన్ అధిపతికి సైబర్ టోపీ
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 'మహా మంగళ వారం
నవంబరు మొదటి సోమవారం తర్వాత రోజునే దేశవ్యాప్తంగా పోలింగ్
కొత్త ఎయిర్ చీఫ్ మార్షల్ బాధ్యతల స్వీకరణ
భారత వాయుసేన అది . పతిగా ఎపిసింగ్ బాధ్యతలు స్వీకరించారు.
దసరాలోపే అర్హులకు డబుల్ బెడ్ ఇళ్లు
ప్రతి కుటుంబానికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి