
బిడ్డ పుట్టిన తర్వాత తల్లి రోజురోజుకీ మరింత దుఃఖానికి లోనవుతూ ఉంటే పరిష్కారం ఎలా పొందాలి...
ప్రపంచంలో ప్రసవం తర్వాత దాదాపు 13% మంది మహిళలు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది వారి జీవితాన్ని చాలా వేధిస్తుంది. ప్రసవమైన వెంటనే ఎదురయ్యే డిప్రెషన్కి ‘పోస్ట్ పార్టమ్ డిప్రెషన్' అంటారు. భారత్, ఇతర ఎదుగుతున్న దేశాల్లో ఇది 20% వరకు ఉంది. 2020లో సీడీసీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ప్రతి 8 మందిలో ఒకరు పోస్టార్టమ్ డిప్రెషన్కి గురవుతున్నారు. ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఈ కేసులు అధికంగా కనిపిస్తున్నాయి.
దీనిపై బెంగళూరు మణిపాల్ హాస్పిటల్ కన్సల్టెంట్, స్త్రీ వ్యాధి సంబంధ నిపుణురాలు డాక్టర్ హేమనందిని జయరామన్ మాట్లాడుతూ “మానసిక సమస్యలు ఎదురైతే వాళ్లు కుంగిపోతారు.కుటుంబ సభ్యులు కూడా ఈ పరిస్థితి అర్థం చేసుకోలేరు. దీనివల్ల నిస్సహాయతని ఫీలవుతుంటారు” అన్నారు.
Diese Geschichte stammt aus der June 2023-Ausgabe von Grihshobha - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 2023-Ausgabe von Grihshobha - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden

'ముంగేర్ ' అమ్మాయి'లో దమ్ము ఉంది.
'ముంగేర్' 'అమ్మాయి'లో దమ్ము ఉంది.

తొలిసారి డి గ్లామరస్ రోల్
2015లో 'కంచె' సినిమాతో ప్రగ్యా జైస్వాల్ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.

పెళ్లికి ముందే మాట్లాడండి
పెళ్లయిన తర్వాత మీరు సంతోషంగా ఉండాలన్నా...ఏ ఇబ్బందులు లేకుండా మీ వైవాహిక జీవితం సాగాలన్నా...ముందు మీ కాబోయే భాగస్వామికి ఈ విషయాలు చెప్పడానికి వెనుకాడవద్దు.

'హాట్' బ్యూటీ
నిన్న మొన్నటి వరకూ తెలుగు సినిమాలతో యువతరాన్ని తనదైన నటన, స్టయిలిష్ లుక్స్, ఫిట్నెస్తో దడదడలాడించిన యంగ్ బ్యూటీ రకుల్ ప్రీతిసింగ్ తన అందాల్ని పంచి పెట్టింది.

తింటే యమ రుచిలే...బిర్యానీ
తింటే యమ రుచిలే...బిర్యానీ

స్పైసీ పచ్చళ్లు
స్పైసీ పచ్చళ్లు

ఛలోక్తులు
ఛలోక్తులు

మెడిక్లెయిమ్ పాలసీ ఎలా ఉండాలి?
ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల క్లెయిమ్ చేసే సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

50 వసంతాలు పూర్తి చేసుకున్న సాయి కుమార్
1972 అక్టోబర్ 20న మయసభ నాటకానికి దుర్యోధనుడి పాత్ర కోసం తొలిసారి ముఖానికి రంగు వేసుకున్నారు.

గూఢచారి సీక్వెల్
అడివి శేష్ హీరోగా నటించిన గూఢచారికి సీక్వెల్గా ఇప్పుడు జి 2 రూపొందుతోంది