ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల స్క్రీన్ సమయం ఎంతన్నది నిర్ణయించింది. స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల పిల్లల కళ్లు మాత్రమే పాడవుతాయని ఇప్పటి వరకు అనుకుంటున్నాం. కానీ డబ్ల్యూహెచ్ నివేదిక ప్రకారం, దాని వల్ల జరిగే నష్టాలు మరింత ప్రమాదకరమైనవని తేలింది.
5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సూచించిన స్క్రీన్ సమయం కంటే ఎక్కువగా ఉంటే వారి శారీరక, మానసిక వికాసంపై నష్టం కలుగుతుంది. ఆ రిపోర్టు ప్రకారం తల్లిదండ్రులు తమ చిన్న పిల్లలను మొబైల్ ఫోన్లు, టీవీ స్క్రీన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు వీలైనంత దూరంగా ఉంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు
ఒక సంవత్సరం లోపు పిల్లలకు జీరో స్క్రీన్ టైమ్ నిర్దేశించారు. అంటే వారికి అవి అందుబాటులో ఉండకుండా చూడాలి. 1 నుంచి 2 సంవత్సరాల వయసు గల పిల్లలకు స్క్రీన్ సమయం రోజుకు 1 గంటకు మించకూడదు.దీంతోపాటు 3 గంటల పాటు వాళ్లు శారీరక శ్రమ చేయాలని సూచించారు.
ఈ వయసులో పిల్లలకు కథలు చెప్పడం వారి మానసిక వికాసానికి ఉపయోగపడుతుంది. 3 నుంచి 4 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ఒక రోజులో గరిష్ట సమయం ఒక గంటగా నిర్ణయించారు.
తమ పిల్లలను మొబైల్, టీవీలకు దూరంగా ఉంచడం తల్లిదండ్రుల బాధ్యత. అయినప్పటికీ ఈ విషయాన్ని, సమస్య తీవ్రతను తల్లిదండ్రు లందరూ అర్థం చేసుకోవటం లేదు. పీయూ రీసెర్చ్ సెంటర్ 2020 నివేదిక ప్రకారం 45 % మంది తల్లిదండ్రులు 12 ఏళ్లలోపు పిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదని అభిప్రాయపడ్డారు. అయితే | 28% మంది తల్లిదండ్రులు పిల్లలు 15 ఏళ్లు నిండిన తర్వాతే ఫోన్ వాడవచ్చని చెప్పారు. 22% మంది తల్లిదండ్రులు 11 ఏళ్లలోపు పిల్లలు ఫోన్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
పిల్లలకి ఫోన్ ఇచ్చిన తర్వాత, తల్లిదండ్రులు వారిపై దృష్టి పెట్టాలి. వాళ్లు వాడే ఫోన్లోని యాప్లను పర్యవేక్షించాలి. వినియోగ సమయాన్ని పరిమితం చేయాలి. పిల్లలు వాడే ఫోన్ నుంచి చెడు వెబ్సైట్లు శోధించే వెసులుబాటును బ్లాక్ చేయాలి. ఇంటర్నెట్ సోషల్ మీడియా వల్ల కలిగే హాని గురించి, ప్రమాదాల గురించి వారికి చెప్పాలి.
Diese Geschichte stammt aus der June 2024-Ausgabe von Grihshobha - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 2024-Ausgabe von Grihshobha - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.