![కరోనా ఉగ్రరూపం కరోనా ఉగ్రరూపం](https://cdn.magzter.com/1588739462/1593399595/articles/zQ-IqfPnc1593431387396/1593501785.jpg)
*దేశంలో ఒక్క రోజులో19,906 కేసులు..410 మంది మృతి
*మొత్తం కేసులు 5,28,859.. మరణాలు 16,095
న్యూఢిల్లీ:
Esta historia es de la edición June 29, 2020 de Sakshi Andhra Pradesh.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 29, 2020 de Sakshi Andhra Pradesh.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
![భారత్ లోకి కరోనా కొత్త వేరియంట్ భారత్ లోకి కరోనా కొత్త వేరియంట్](https://reseuro.magzter.com/100x125/articles/21698/581626/8wrR41QMA1609305424215/crp_1609311407.jpg)
భారత్ లోకి కరోనా కొత్త వేరియంట్
యూకేలో బయటపడియూరపన్ను వణికి స్తున్న కరోనా కొత్త వేరియంట్ భారత్ లో కూడా కనిపించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రక టించింది. యూకే నుంచి వచ్చిన ప్రయాణి కులకు పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురికి కరోనా కొత్త స్ట్రయిన్ పాజిటివ్ గా తేలిందని తెలిపింది. వీరిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఐసోలేషన్లో ఉంచాయని వెల్లడించింది.
![రాణి వేలు నాచ్చియార్ రాణి వేలు నాచ్చియార్](https://reseuro.magzter.com/100x125/articles/21698/581626/2aHTQ3ntA1609305870986/crp_1609311406.jpg)
రాణి వేలు నాచ్చియార్
నయనతార యువరాణిగా మారనున్నారు. అది కూడా బ్రిటిష్వారిపై పోరాడిన మొట్టమొదటి మహారాణిగా మారడానికి సిద్ధమవుతున్నారు. రాణి పేరు ‘వేలు నాచ్చియార్’. తమిళనాడులోని రామనాథపురానికి చెందిన రాణి తను.
![రైల్వే ఆధునీకరణలో నిర్లక్ష్యం రైల్వే ఆధునీకరణలో నిర్లక్ష్యం](https://reseuro.magzter.com/100x125/articles/21698/581626/uS_no-C0K1609305714510/crp_1609311403.jpg)
రైల్వే ఆధునీకరణలో నిర్లక్ష్యం
గత ప్రభుత్వాలపై ప్రధాని విమర్శ
![నో పార్టీ.. ఓన్లీ సేవ నో పార్టీ.. ఓన్లీ సేవ](https://reseuro.magzter.com/100x125/articles/21698/581626/rwR4VW07O1609305092141/crp_1609311408.jpg)
నో పార్టీ.. ఓన్లీ సేవ
రాజకీయపార్టీ స్థాపనపై వస్తున్న ఊహాగానాలకు తమిళనాడు సూపర్స్టార్ రజనీకాంత్ తెరదించేశారు. ఈనెల 31న పార్టీని ప్రకటించడం లేదని తెలిపారు.ఎన్నికల రాజకీయాలకు దూరంగా.. ప్రజా సేవకు దగ్గరగా భావిజీవితాన్ని గడుపు తానని రజనీ మంగళవారం స్పష్టం చేశారు.క్షమించాలని అభిమానులను కోరారు.
![ఇదీ మా ఎజెండా ఇదీ మా ఎజెండా](https://reseuro.magzter.com/100x125/articles/21698/581626/G4z8MCWdW1609305600464/crp_1609311410.jpg)
ఇదీ మా ఎజెండా
మరోసారి ప్రభుత్వానికి స్పష్టంచేసిన రైతు సంఘాలు • సాగు చట్టాల రద్దు, ఎమ్మెస్పీకి చట్టబద్ధత.. • నేడు ప్రభుత్వం, రైతు సంఘాల చర్చలు
![కర్ణాటక మండలి డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య కర్ణాటక మండలి డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య](https://reseuro.magzter.com/100x125/articles/21698/581626/mTpk2ceXI1609306023218/crp_1609311409.jpg)
కర్ణాటక మండలి డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య
కర్ణాటక విధాన పరిషత్ డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. చిక్కమగళూరు జిల్లా గుణ సాగర సమీపంలో రైలు పట్టాలపై భౌతికకా యం కనిపించింది. సోమవారం అర్ధరాత్రి 12.30 సమయంలో రైలు కింద పడినట్లు అనుమానిస్తున్నారు. కాగా, సీఎం యడియూ రప్ప తదితరులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
![సుప్రీంలో 4 నుంచి కొత్త రోస్టర్ సుప్రీంలో 4 నుంచి కొత్త రోస్టర్](https://reseuro.magzter.com/100x125/articles/21698/581065/W7tKZ34Jr1609215217089/crp_1609221506.jpg)
సుప్రీంలో 4 నుంచి కొత్త రోస్టర్
జస్టిస్ బాబ్డేతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, సామాజిక న్యాయ వివాదాలను విచారిస్తారు.
![నరసన్న రథం రెడీ నరసన్న రథం రెడీ](https://reseuro.magzter.com/100x125/articles/21698/581065/37lblcfhy1609214709733/crp_1609221508.jpg)
నరసన్న రథం రెడీ
అంతర్వేది నూతన రథం ట్రయల్ రన్ సక్సెస్
![రాష్ట్రంలో గృహశోభ రాష్ట్రంలో గృహశోభ](https://reseuro.magzter.com/100x125/articles/21698/581065/GO8lldzTP1609214185684/crp_1609221507.jpg)
రాష్ట్రంలో గృహశోభ
ఊరూ వాడా ఇళ్ల పట్టాలు, నిర్మాణాల పండుగ. ఊరందూరులో పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్
![30న చర్చలకు రండి 30న చర్చలకు రండి](https://reseuro.magzter.com/100x125/articles/21698/581065/UHbi8J9E-1609214910925/crp_1609221509.jpg)
30న చర్చలకు రండి
ఢిల్లీ సమీపంలోని టిక్రీ సరిహద్దు వద్ద మహిళా రైతుల ఆందోళన