నిమ్మకాయ రసాన్ని చాలా మంది కేవలం ఎండాకాలంలోనే ఎక్కువగా తాగడానికి ఇష్టపడతారు. అలా కాకుండా ప్రతి రోజూ నిమ్మరసాన్ని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయ్. ఇందులో వైటమిన్ సి మాత్రమే కాదు, శరీరంలోంచి విషపదార్థాలను తొలగించే డిటాక్స్ ప్రక్రియను చేపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు ఉ పయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచే పోషకాలు నిమ్మరసంలో ఉన్నాయ్. మలబద్దకం కడుపుకు సంబంధించిన మలబద్దకం, యాసిడిటీ లాంటివి తగ్గించే శక్తి నిమ్మరసానికి ఉంది. కేవలం ఎండా కాలంలోనే కాకుండా చలికాలంలోనైనా సరే ఓ కప్పు గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని పిండుకొని తాగండి. జీర్ణక్రియ వ్యవస్థలో ఏవైనా విషపదార్ధాలు ఉంటే తొలగిస్తుంది. శరీరం మొత్తన్నా డీటాక్స్ చేస్తుంది.ఇన్ఫెక్షన్లు ఒక గ్లాసు నిమ్మరసమే కావచ్చు, కాని దానికి ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడే సామర్ధ్యముంది. నిమ్మలో ఉండే వైటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్లకు కూడా గురికాకుండా చేస్తుంది.
Esta historia es de la edición May 2024 de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 2024 de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
అష్టాదశ శక్తిపీఠములు
అష్టాదశ శక్తిపీఠములు
ఓడిపోయేవారికి విజయాన్ని ఇచ్చే ఖతు శ్యామ్ జీ..కురుక్షేత్ర యుద్ధానికి సజీవ సాక్ష్యం ఈ ఆలయం..
ఖాతు శ్యామ్ జీ పట్ల ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది.
రాయబారంలో పాండువుల కోసం ఐదు ఊర్లు అడిగిన కృష్ణుడు.. నేడు ఆ ఊర్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా..
దుర్యోధనుడిని శ్రీకృష్ణునికి విధేయత చూపమని కోరాడు. పాండవులకు ఐదు గ్రామా లను ఇచ్చి రానున్న యుద్దాన్ని నివారించాలని చెప్పాడు
శనివారం సూర్యాస్తమయం తర్వాత శని పూజ చేసి..ఈ మంత్రాన్ని పఠించండి.. సక్సెస్ మీ సొంతం
శనీశ్వరుడి పూజకు అనువైన సమయం సూర్యాస్తమయం తర్వాత.
పాండవులు నిర్మించిన పై కప్పు లేకుండా పూజలు అందుకునే అమ్మవారు.. నేటికీ మిస్టరీ.
ఈ పురాతన ఆలయంపై పైకప్పు స్థిరత్వం ఒక రహస్యంగా మిగిలిపోయింది.
పదవులు నాకు అలంకరణ కాదు ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యత ముఖ్యం ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ
దేశంలోనే మొదటిసారి రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నేడు (శుక్రవారం) ఒకేసారి నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
దేశంలో బెస్ట్ సీఎంగా చంద్రబాబు.. ఏ స్థానంలో అంటే!
సినిమాల్లో మంచి నటన కనపరిచినందుకు నటులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు అవార్డులు అందజేస్తుంటాయి.
ఎస్సీ, ఎస్టీల సమస్యలు, పరిష్కార మార్గాలే అజెండాగా కొనసాగిన సమావేశం.
సమావేశానికి హాజరైన చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద రావు
కరివేపాకుతో పచ్చడి ఇలా చేయండి..రుచితో పాటు ఆరోగ్యానికి ఔషదమే..
కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. కరివేపాకుతో అందం, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆధునిక జీవనశైలిలో ఖాళీ కడుపుతో రోజూ కొన్ని వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.