అష్టసిద్ధి వినాయక క్షేత్రాలు, షణ్ముఖ క్షేత్రాలు, అమ్మవారి అష్టాదశ పీఠాలు, పరమశివుడికి పంచభూత లింగాలు, పంచారా మాలు,ద్వాదశ జ్యోతి ర్లింగాలు వున్నట్లే మహావిష్ణువుకి 108 దివ్యదే శాలన బడే దేవాలయాలున్నాయి. ఈ108ఆలయాలలో 80శాతం వరకు తమిళనాడులోనే నెలకొని వుండడం గమనార్హం మిగిలిన 20 శాతం ఆలయాలుఉత్తర భారతం వరకు వ్యాపించి వున్నాయి.ఇందులోఒక ఆలయం మాత్రం నేపాల్లో వుంది. భూలోకవాసులు 108 దివ్యదేశాల లో 106 మాత్రమే దర్శించగలరు. మిగిలినరెండు వరుసగాపాలసముద్రం, పరమపదం, పరలోకంలో వున్నాయి.దయామయుడైన విష్ణువు, ఈరెండింటిని కూడా భూలోక వాసులచే దర్శింపజేయాలని సంకల్పించాడు. అందుకే తిరుపార్ కడల్ క్షేత్రం క్రింద పాలసముద్రపు సారం, పరిమళం సృష్టించగా, వీటిని కనుగొని ఈ క్షేత్రంలో “క్షీరమని” పిలుస్తున్నారు. ఆ ప్రక్కనే అనంతశయనుడిగా ఆదిశేషువు పాన్పుగా శ్రీరంగనాధ స్వామి కొలువుతీరాడు. ఈరెం డింటినీ 107,108 దివ్యదేశాలుగా నిర్ధారింపబడినట్లు వైష్ణవ పండితుడైన శ్రీమదపూసై అళ్వార్ శెలవిచ్చియున్నారు.
Esta historia es de la edición telugu muthyalasaraalu de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición telugu muthyalasaraalu de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
మన ఆయుర్వేదం...
ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.
మామిడిలో ఏటా కాపు రావాలంటే...
మామిడిలో ప్రతి ఏటా కాపు రాకపోవటానికి చాలా కారణాలున్నాయి.
అరటి... ఆరోగ్యానికి మేటి!
అరటిపండు తొందరగా కడుపు నింపుతుంది. అదీ తక్కువ ధరలో సత్వరంగా ఎక్కువ శక్తి నిస్తుంది.
కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
భూమిని శుద్ధి చేయువిధానము
అట్లు తప్పినలైను దశ హీనమని ఎరుగును. దశహీనమైన నిర్మాణము లందు దారిద్రములచే నానా విధముల కష్టములు కలిగి బాధపడుదురు దిశచెడిన దశ ఉండదు.
అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"
ఆధునిక కాలంలో వ్యవహారాలు మారుతు న్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
అశ్వగంధతో యవ్వన పుష్టి
అశ్వగంధ మనకు ఎప్పుడు,ఎలా,ఎందుకు ఉపయోగపడుతుందో తెలియాలంటే ఈ ఈ పేజీని చదవండి.
మల్లెల సాగుతో లాభాల పరిమళాలు
గ్రామీణ మహిళలకు ఉపాధి - గ్యారంటీగా రాబడి ఒక పంటతో మూడేళ్ళ దిగుబడి సాంప్రదాయ సేద్యంగా విశిష్ట గుర్తింపు