
ఇంట్లో కూర లేకున్నా పప్పు, ఆవకాయ లేదా పెరుగు ఆవకాయతో భోజనాలు ఆరగించే వారే ఎక్కువుగా ఉంటారు. అలాంటి ఆవకాయకు కోనసీమ ప్రసిద్ధి చెందింది. కార్పొరేట్ సంస్థలు కూడా పచ్చళ్ళ వ్యాపారంపై మొదలు పెట్టాయి. పెట్టిన పెట్టుబడులు రావడం లేదని పచ్చడి తయారీ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోనసీమ ఆవకాయ అనగానే మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. అందుకే ఏడాది పొడవునా ఆవకాయ పచ్చడి అమ్మకాలు కొనసాగిస్తుంటారు.కిలోల చొప్పున ఆవకాయ విక్రయిస్తుంటారు. స్పెషల్ అయితే కేజీ 120 రూపాయలకు, సాధారణ ఆవకాయ అయితే 60 నుంచి 80 రూపాయలకు విక్రయిస్తుంటారు. కుటీర పరిశ్రమగా పెట్టుకుని జీవనం సాగిస్తున్న తమను పన్నులు చెల్లించాలంటూ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని పలు వురు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు.
Esta historia es de la edición telugu muthyalasaraalu de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición telugu muthyalasaraalu de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar

బల్లి శాస్త్రము
బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా, అశుభములు

వంటిల్లే ఓ ఔషదాలయం
-ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.

సందిగ్ధ నామములకు నక్షత్రములు - బ్రహ్మ యామిళముననుసరించి
సందిగ్ధ నామములకు నక్షత్రములు - బ్రహ్మ యామిళముననుసరించి

ఇది ప్రపంచం
ఇది ప్రపంచం

లక్ష్మీదేవిని ఉసిరికాయ దీపాలతో పూజించండి.
శ్రీమహాలక్ష్మీదేవికి ఉసిరికాయ అత్యంత ప్రీతికరమైనది శుక్రవారం సాయంత్రం ఉత్తర భారత దేశంలో శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాలను వెలిగిస్తారు.

సర్వాంగాసనం
నేలమీద వెల్లకిలా పడుకొని వుండి, రెండు కాళ్ళు చాచాలి, మోకాళ్ళ వద్ద గట్టిగా బిగపట్టి, రెండుచేతులూ కాళ్ళు పక్కగా ఉంచాలి.అరచేతులను భూమికి తాకేటట్లుగా ఉంచాలి.

శ్రీమద్భగవద్గీత-మానవ కర్తవ్య దీపిక
సనాతన భారతీయ సంస్కృత సాహిత్యంలో పంచమవేదంగా ఇతిహాస కావ్యమైన మహాభారతం ప్రసిద్ధి చెందినది.

ద్వాదశ జ్యోతిర్లింగాలు
భారతదేశవ్యాప్తంగా మహాశివరాత్రి నాడు 12 క్షేత్రాలలో జ్యోతిర్లింగ రూపుడైన పరమశివుడు మనకు దర్శనమిస్తున్నాడు.

వాస్తులోని ఫలితాలు
ఒక మనిషికి ముఖ్యముగా ఆరోగ్యమే మహాభాగ్యము అను సామెత ప్రకారం ఆరోగ్య కరము ఉన్న ఎడల ఏవైనను సాధించగలరు.

జంట సాలు పద్దతిలో బిందు సేద్యం ద్వారా మొక్కజొన్న సాగు
పంటకు సరైన సమయంలో సరైన మోతాదులో సరైన రీతిలో, సరైన భాగంలో నీరు అందించినప్పుడు మాత్రమే అధిక దిగుబడిని పొందవచ్చు