బీసీల సమగ్రాభివృద్ధే లక్ష్యం
Andhranadu|Mar 05, 2024
- నేడు 'జయహో బీసీ' సదస్సు  -బీసీ డిక్లరేషన్ మంగళవారం విడుదల - సదస్సుకు హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
బీసీల సమగ్రాభివృద్ధే లక్ష్యం

- బీసీల ప్రత్యేక సమస్యలకు పరిష్కారం 

- రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రగతికి బాటలు

- డిక్లరేషన్ పై తెదేపా, జనసేన అగ్ర నేతల సుదీర్ఘ చర్చలు

అమరావతి-ఆంధ్రనాడు, మార్చి 4. జనాభాలో సగానికి పైగా ఉండే వెనుకబడిన తరగతుల వారి సమగ్రాభివృద్ధికి నేటి తరుణంలో చేపట్టవలసిన చర్యలతో తెదేపా-జనసేన కూటమి మంగళవారంనాడు 'బీసీ డిక్లరేషన్' విడుదల చేయనున్నది.దీనికోసం ‘జయహెూ బీసీ' సదస్సును ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెదేపా రాష్ట్ర శాఖ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, టీడీపీ బీసీ సాధికార కమిటి ఛైర్మన్ కొల్లు రవీంద్రతో పాటు రెండు పార్టీలకు చెందిన అగ్ర నాయకులు, కార్యకర్తలు సదస్సులో పాల్గొంటారు. నేడు  విడుదల చేయనున్న 'బీసీ డిక్లరేషన్'కు సంబంధించిన వివిధ అంశాలను చర్చిం చేందుకు సోమవారం నాడు తెదేపా కేంద్ర కార్యాలయంలో యనమల రామ కృష్ణుడు ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమా వేశం జరిగింది. దాదాపు 3 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో తెదేపా నాయకులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్ దువ్వారు రామారావు, పంచుమర్తి అనురాధ, కాల్వ శ్రీనివాసులు, బీద రవిచంద్రయాదవ్, వీరంకి గురుమూర్తి, జనసేన నాయకులు పోతిన మహేష్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఇతర నాయకులు, వివిధ బీసీ కులాల ప్రతినిధులు పాల్గొన్నారు.

బీసీలు తెదేపాకు వెన్నెముక

Esta historia es de la edición Mar 05, 2024 de Andhranadu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición Mar 05, 2024 de Andhranadu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ANDHRANADUVer todo
వార్షిక బ్రహ్మోత్సవాలు
Andhranadu

వార్షిక బ్రహ్మోత్సవాలు

మండలంలోని దాసర్లపల్లి గ్రామ సమీపాన ఉన్న కార్వేట్ కొండపై వెలిసియుండు శ్రీ ధ్యానాభి రామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుండి క్రమంగా ఫిబ్రవరి 7 వ తేదీ వరకు జరుగునని ఆంద్రనాడు తెలుగు దిన పత్రిక ద్వారా స్థానిక తెదేపా సర్పంచ్ కోదండ రెడ్డి తెలుపారు.

time-read
1 min  |
Jan 30, 2025
ఉచిత పశు వైద్యసేవలు
Andhranadu

ఉచిత పశు వైద్యసేవలు

మండల కేంద్రం పెద్దపంజాణి, లింగాపురం పంచాయతీలలో బుధవారము ఉచిత పశు వైద్య శిబిరము నిర్వహించినట్లు పశు వైద్యాధికారిని సరిత తెలిపారు.

time-read
1 min  |
Jan 30, 2025
నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడి రక్తదానం
Andhranadu

నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడి రక్తదానం

రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం స్థానిక సాయిరాం ఆసుపత్రి వారు పట్టణ మందలి ఈద్గా మైదానంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు.

time-read
1 min  |
Jan 27, 2025
ఆంధ్రనాడు క్యాలెండర్ను ఆవిష్కరించిన టీడీపీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి
Andhranadu

ఆంధ్రనాడు క్యాలెండర్ను ఆవిష్కరించిన టీడీపీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి

పుంగనూరు అన్న క్యాంటీ సమీపంలో ఉన్న విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్ర \"మంలో భాగంగా ఆంధ్ర నాడు ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ను పుంగనూరు నియోజ కవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి ప్రారంభించారు.

time-read
1 min  |
Jan 27, 2025
ఏపీ రాజకీయ యవనికపై “యువగళం” చెరగని సంతకం
Andhranadu

ఏపీ రాజకీయ యవనికపై “యువగళం” చెరగని సంతకం

రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని మార్చేసిన యువనేత లోకేష్

time-read
3 minutos  |
Jan 27, 2025
మెగా హెల్త్ క్యాంప్కు మంచి స్పందన
Andhranadu

మెగా హెల్త్ క్యాంప్కు మంచి స్పందన

- కార్యక్రమానికి హాజరై నిర్వాహకులను అభినందించిన ఎమ్మెల్యే

time-read
1 min  |
Jan 27, 2025
శ్రీవారి సేవలో పద్మశ్రీ సుభాష్ పాలేకర్
Andhranadu

శ్రీవారి సేవలో పద్మశ్రీ సుభాష్ పాలేకర్

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని “సుభాష్ పాలేకర్ క్రిషి ( వ్యవసాయము)ఎస్.పి.కె” ఉద్యమకారుడు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ ఆదివారం ఉదయం విఐపి బ్రేక్ దర్శనం లో స్వామివారిని దర్శించుకున్నారు.

time-read
1 min  |
Jan 27, 2025
చైల్డ్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ప్రారంభించిన కలెక్టర్
Andhranadu

చైల్డ్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ప్రారంభించిన కలెక్టర్

- కలెక్టరేట్ లో రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం!

time-read
1 min  |
Jan 21, 2025
అంగరంగ వైభవంగా ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు
Andhranadu

అంగరంగ వైభవంగా ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు

• ముఖ్యమంత్రి ముందు చూపున్న విజన్ కలిగిన నాయకుడు • ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనగాని సత్యప్రసాద్

time-read
2 minutos  |
Jan 21, 2025
తిరుపతి ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత
Andhranadu

తిరుపతి ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత

చంద్రబాబే మొదటి ముద్దాయి : వైఎస్ జగన్

time-read
1 min  |
Jan 10, 2025