బీసీల సమగ్రాభివృద్ధే లక్ష్యం
Andhranadu|Mar 05, 2024
- నేడు 'జయహో బీసీ' సదస్సు  -బీసీ డిక్లరేషన్ మంగళవారం విడుదల - సదస్సుకు హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
బీసీల సమగ్రాభివృద్ధే లక్ష్యం

- బీసీల ప్రత్యేక సమస్యలకు పరిష్కారం 

- రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రగతికి బాటలు

- డిక్లరేషన్ పై తెదేపా, జనసేన అగ్ర నేతల సుదీర్ఘ చర్చలు

అమరావతి-ఆంధ్రనాడు, మార్చి 4. జనాభాలో సగానికి పైగా ఉండే వెనుకబడిన తరగతుల వారి సమగ్రాభివృద్ధికి నేటి తరుణంలో చేపట్టవలసిన చర్యలతో తెదేపా-జనసేన కూటమి మంగళవారంనాడు 'బీసీ డిక్లరేషన్' విడుదల చేయనున్నది.దీనికోసం ‘జయహెూ బీసీ' సదస్సును ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెదేపా రాష్ట్ర శాఖ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, టీడీపీ బీసీ సాధికార కమిటి ఛైర్మన్ కొల్లు రవీంద్రతో పాటు రెండు పార్టీలకు చెందిన అగ్ర నాయకులు, కార్యకర్తలు సదస్సులో పాల్గొంటారు. నేడు  విడుదల చేయనున్న 'బీసీ డిక్లరేషన్'కు సంబంధించిన వివిధ అంశాలను చర్చిం చేందుకు సోమవారం నాడు తెదేపా కేంద్ర కార్యాలయంలో యనమల రామ కృష్ణుడు ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమా వేశం జరిగింది. దాదాపు 3 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో తెదేపా నాయకులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్ దువ్వారు రామారావు, పంచుమర్తి అనురాధ, కాల్వ శ్రీనివాసులు, బీద రవిచంద్రయాదవ్, వీరంకి గురుమూర్తి, జనసేన నాయకులు పోతిన మహేష్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఇతర నాయకులు, వివిధ బీసీ కులాల ప్రతినిధులు పాల్గొన్నారు.

బీసీలు తెదేపాకు వెన్నెముక

Esta historia es de la edición Mar 05, 2024 de Andhranadu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición Mar 05, 2024 de Andhranadu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ANDHRANADUVer todo
చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి
Andhranadu

చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి

విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామం ఒక భాగంగా అలవర్చుకోవాలి అని తద్వారా శారీరక మానసిక దృఢత్వం తో ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటు అవుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు.

time-read
1 min  |
Aug 30, 2024
నరేష్ ఆచారి అంగప్రదక్షణ
Andhranadu

నరేష్ ఆచారి అంగప్రదక్షణ

సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలుపొందితే పొర్లు దండాలు పెడతానని ఆ దేవదేవుడికి కుప్పం టిడిపి పార్టీ అడ్వైజర్ నరేష్ ఆచారి మొక్కుకొని.. ఆ మొక్కను తీర్చుకున్నారు.

time-read
1 min  |
Aug 30, 2024
మిగిలిపోయిన వారికి 2న మాత్రమే పెన్షన్ల పంపిణీ
Andhranadu

మిగిలిపోయిన వారికి 2న మాత్రమే పెన్షన్ల పంపిణీ

గురువారం స్థానిక కలెక్టరేట్ నందు కలెక్టర్ ఛాంబర్ నందు అన్ని మండలాల ఎంపిడిఓ మునిసిపల్ కమిషన లు సచివాలయాల సిబ్బందితో వర్చువల్ విధానంలో సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీ పై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు

time-read
1 min  |
Aug 30, 2024
వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి
Andhranadu

వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి

సత్యవేడు పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్ట్, అనస్థీషియా వైద్య నిపుణులు, ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని సత్యవేడు నియోజకవర్గం శాసన సభ్యుడు కోనేటి ఆదిమూలం తిరుపతి జిల్లా కలెక్టర్, వైద్యశాఖ ఉన్నతాధికారులను కోరారు.

time-read
1 min  |
Aug 30, 2024
ఏఐ సిటీగా అమరావతి
Andhranadu

ఏఐ సిటీగా అమరావతి

90 రోజుల్లో సీఆర్డీయే కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు ఆదేశం

time-read
2 minutos  |
Aug 30, 2024
సాకం నాగరాజకు వేమన సాహితీ పురస్కారం
Andhranadu

సాకం నాగరాజకు వేమన సాహితీ పురస్కారం

గురువారం తిరుపతి నగరంలోని వేమన విజ్ఞాన కేంద్రం సమావేశ మందిరంలో తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు

time-read
1 min  |
Aug 30, 2024
మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు
Andhranadu

మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు

దళారుల బెడదను అంతం చేయడమే లక్ష్యంగా, శ్రీవారి భక్తులకు విక్రయించే ప్రసాదాలను మరింత పారదర్శకంగా విక్రయించేందుకు టీటీడీ చర్యలు చేపట్టినట్లు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు.

time-read
1 min  |
Aug 30, 2024
తెలుగు వ్యవహార భాష ఆద్యులు గిడుగు వెంకట రామమూర్తి
Andhranadu

తెలుగు వ్యవహార భాష ఆద్యులు గిడుగు వెంకట రామమూర్తి

తెలుగు వ్యవహార భాష ఆద్యుడు గిడుగు వెంకట రామమూర్తి అని తెలుగు భాషకు వారు చేసిన ఎనలేని కృషిని వారి జయంతి సందర్భంగా స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

time-read
1 min  |
Aug 30, 2024
సెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31 నే పంపిణీ
Andhranadu

సెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31 నే పంపిణీ

ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం అందించే సెప్టెంబర్ నెల ఫించన్ లను ఈ నెల 31 (శనివారం) నే పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

time-read
1 min  |
Aug 30, 2024
వేగవంతంగా స్మార్ట్ సిటీ అభివృద్ధి
Andhranadu

వేగవంతంగా స్మార్ట్ సిటీ అభివృద్ధి

- స్మార్ట్ సిటీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్

time-read
1 min  |
Aug 30, 2024