
హిండెన్ బర్గ్ విడుదల నివేదికపై జెపిసి విచారణ విపక్ష
నేత రాహుల్ గాంధీ డిమాండ్ కార్పోరేట్
న్యూఢిల్లీ, ఆగస్ట్ 12: సెబీ చీఫ్ మాధబి పురి బచ్, ఆమె భర్త వాటాలు కొనుగోలు చేశారంటూ హిండెన్ బర్గ్ విడుదల చేసిన నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)తో దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. చిన్న రిటైల్ వ్యాపారుల సంపదకు భద్రత కల్పించే బాధ్యతను అప్పగించిన సెక్యూరిటీస్ రెగ్యులేటర్ అయిన సెబీ సమగ్రత ఆ సంస్థ చైర్పర్సన్పై వచ్చిన ఆరోపణలతో తీవ్రంగా రాజీపడిందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. ఆమె వాటాలు కొనుగోలు చేసినట్లు వెల్లడైందని, కానీ ఇప్పటికీ ఆమె రాజీనామా చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త ఆరోపణలు వెలుగుచూడటంతో ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరిస్తోందా? అని ప్రశ్నించారు. అదానీ గ్రూప్పై హిండెన్ బర్గ్ నివేదికతో లక్షలాది మంది భారతీయుల పొదుపులు ప్రమాదంలో ఉన్నాయని.. ఈ అంశంపై విచారణ
Esta historia es de la edición August 13, 2024 de Praja Jyothi.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar


Esta historia es de la edición August 13, 2024 de Praja Jyothi.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
కాంగ్రెస్ అగ్రనేతలతో తెలంగాణ నేతల భేటీ .
మంత్రివర్గ విస్తరణ, తదితర అంశాలపై చర్చ సీఎం రేవంత్, భట్టి తదితరుల రాక

శ్రవణ్ రావుకు సుప్రీంలో ఊరట
• అరెస్ట్ చేయొద్దంటూ ఉత్తర్వులు • హాజరు కావాలని ఆదేశం

ఎల్ఆర్ఎస్ గడువు పొడిగించేది లేదు .
త్వరలోనే భూముల విలువ పెంపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి
స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఉన్నిక షెడ్యూల్ విడుదల
మార్చి 28న నోటిఫికేషన్, మార్చి 23న పొలింగ్

ఎంపీలకు భారీగా పెరిగిన వేతనాలు .
కనీసం నెలకు లక్ష పెంచిన కేంద్రం ఎంపీల పెన్షన్ కూడా భారీగా పెంపు
అధికార విధులకు దూరంగా జస్టిస్ వర్మ
సుప్రీం కొలీజియం కీలక నిర్ణయం

బోగీలో ఒంటరి యువతిపై అత్యారానికి యత్నం
తప్పించుకునే క్రమంలో రైలునుంచి దూకిన యువతి రోజురోజుకూ మహిళలకు రక్షణ కరువు

తానా సదస్సుకు సిఎం రేవంత్ కు ఆహ్వానం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా కాన్ఫరెన్స్ అమెరికాలో జూలై 3 నుంచి 5 వరకు జరగనున్నది.

ఆర్ఎస్ఎస్ నీడలో దేశీయ విద్య
జంతర్ మంతర్ వద్ద ధర్నాలో రాహుల్

ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద సహాయకచర్యలు
సీనియర్ ఐఎఎస్కు పర్యవేక్షణ బాధ్యతలు సీఎస్ను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి