లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరం
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, మార్చి 25 (ప్రజా జ్యోతి) : లింగ నిర్ధారణ పరీక్ష చేయడం, చేయించుకోవడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా. హరీష్ రాజ్ లతో కలిసి పి.సి.పి.ఎన్.డి.టి.గర్భధారణ పూర్వ, గర్భస్థ పిండ ప్రక్రియ లింగ ఎంపిక నిషేధ చట్టం, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టుపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరమని, పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలో 52 స్కానింగ్ సెంటర్లు పని చేస్తున్నాయని, ఇందులో 4 ప్రభుత్వ ఆసుపత్రులలో, 48 ప్రైవేట్ వైద్యుల ద్వారా సెంటర్లు
Esta historia es de la edición March 26, 2025 de Praja Jyothi.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar


Esta historia es de la edición March 26, 2025 de Praja Jyothi.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
వచ్చే ఏడాది డిసెంబర్లోగా దేవాదుల పూర్తి
దేవన్న పేట పంప్ హౌజ్ ప్రారంభించిన మంత్రులు

ఈ ఐపీఎల్ ఎంఎస్ ధోనీ అజేయమైన పరంపరను మెన్ ఆఫ్ ప్లాటినం జరుపుకోండి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైంది. క్రికెటర్లు మైదానంలో సందడి చేస్తుండగా.. అభిమానులు గ్యాలరీలోనూ, టీవీల ముందు సందడి చేస్తున్నారు.

సరస్వతీపుత్రుడికి లక్ష్మీ కటాక్షం
ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే రాం చంద్రు నాయక్ చేతుల మీదుగా లాప్టాప్ బహుకరణ

గచ్చిబౌలి కాళీమాత ఆలయానికి హైడ్రా నోటీసులు
• రాష్ట్ర ప్రభుత్వానికి హైడ్రా అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన రవికుమార్ యాదవ్

చెరువుల్లో మట్టి దోపిడీ..
చెరువులనే లక్ష్యంగా చేసుకొని కొందరు అక్రమార్కులు యదేశ్చగా మట్టి తవ్వకాలు చేపడుతూ సొమ్ము చేసుకుంటు న్నారు.

ఆన్లైన్ ప్రకటనలపై 6 శాతం పన్ను రద్దు
మొత్తం 35 సవరణలకు అనుమతి లోక్సభలో ఫైనాన్స్ బిల్లుకు ఆమోదం

ఛత్తీస్గడ్ ఎన్ కౌంటర్లో మరో ముగ్గురు మావోల హతం
దంతెవాడ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్ ముగ్గురు మావోయిస్టులను మృతి చెందారు.

హోంశాఖ నా ఫేవరేట్
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఎస్ఎల్బీసీ ఘటనలో మరో మృతదేహం లభ్యం
ఎస్ఎల్బీసీ టన్నెల్లో గత ఫిబ్రవరి 22న టన్నెల్ నందు ప్రమాదం