కుప్పం .. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. ఇక్కడి ఎన్టీఆర్ మెమోరియల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కుప్పం ప్రజలపై వరాల జల్లు కురిపించారు. కుప్పంను అన్ని విధాలా అభివౄఎద్ధి చేసే బాధ్యత తనదని ప్రకటించారు. అదే సమయంలో కుప్పంలో అసాంఘిక శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని స్పష్టం చేశారు. కుప్పంలో రౌడీయిజానికి స్థానం లేదని ఉద్ఘాటించారు.
నేను 1989లో మొట్టమొదటిసారిగా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. అప్పట్లో పలమనేరు నుంచి కుప్పంకు నేరుగా రోడ్డు ఉండేది. అది కూడా సింగిల్ రోడ్డు. నాడు టెలిఫోన్లు లేవు, కాలేజీలు లేవు. చిత్తూరు జిల్లాలో వెనుకబడిన ప్రాంతం కుప్పం నుంచే పనిచేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. కుప్పంను నా నియోజకవర్గంగా ఎంపిక చేసుకోవడానికి కారణం ఇదే. ఇక్కడ జరిగిన ప్రతి అభివౄఎద్ధి వెనుక టీడీపీ ఉంది.
ఈ అభివౄఎద్ధి పనులన్నీ మీ ఎమ్మెల్యేగా నేనే చేశానని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను.
2019 నుంచి 2024 వరకు సాగిన పాలనను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అదొక పీడకల వంటిది.
అరాచకం, అప్రజాస్వామ్యం... దౌర్జన్యాలు, రౌడీయిజంతో రెచ్చిపోయారు. నా జోలికే వచ్చారంటే పరిస్థితి ఎలా తయారైందో చూడండి. ఎక్కడో కేజీఎఫ్ అనుకుంటే అక్కడ బంగారం గనులు వచ్చాయి... కానీ కేజీఎఫ్ ను మరిపించేలా కుప్పంలో గ్రానైట్ దోపిడీ జరిగింది.
Esta historia es de la edición June 26, 2024 de Suryaa.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 26, 2024 de Suryaa.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
అమెరికాలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం
నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండటంతో అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలాహారిస్ పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు
• దేశంలో 22 లక్షల మందికి పీఎం యోజన కింద గృహాలు మంజూరు
రామమందిర ప్రారంభోత్సం డ్యాన్స్ ఈవెంట్
• రాహుల్ గాంధీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
మౌల్వి నోటి నుంచి 'రామ్ రామ్'
• దేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేసిన వ్యక్తులు ఇప్పుడు 'రామ్ రామ్' అంటున్నారు
సీబీఎస్ఈ బోర్డు సంచలన నిర్ణయం
• భారత్తో పాటు 26 దేశాల్లో 44 లక్షల మంది హాజరయ్యే అవకాశం
జపాన్ కు భారీ వరద ముప్పు
• ఎమర్జెన్సీ హెచ్చరిక జారీ • సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు ఆదేశాలు
వాయుసేన తదుపరి చీఫ్గా అమర్ ప్రీత్ సింగ్
త్రివిధ వాయు సేనకు దళాల్లో ఒకటైన తదుపరి అధిపతిగా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ నియమితులయ్యారు.
మణిపూర్ లో హై అలర్ట్
మయన్మార్ నుంచి 900 మంది మిలిటెంట్ల ఎంట్రీ!
నా వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం
అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. సిక్కులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
రోడ్లు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి
• కమిషనర్ ఆమ్రపాలి కాట