• ప్రతి అర్జీ పరిష్కారానికి కృషి చేస్తామని హామీ
ఏపీ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి: మంగళగిరిలోని తెదే పా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు శనివారం ముఖ్య మంత్రి చంద్రబాబు వచ్చారు. ఆయన్ను కలిసి వినతి పత్రా లు సమర్పించేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వారితో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడింది. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి చంద్రబాబు విన తులు స్వీకరించారు., రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం లో అర్జీ దారుల నుండి వినతులు స్వీకరించారు. సీఎం స్వ యంగా అర్జీలు స్వీకరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుండి పెద్దఎత్తున్న వినతిదారులు తరలివచ్చి సీఎంకు స్వయంగా అర్జీలను అందించారు. సీఎం ముందు నేరుగా తమ గోడును చెప్పుకుని సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అర్జీదారులకు చంద్రబాబు భరోసా కల్పిస్తూ వినతులన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Esta historia es de la edición August 04, 2024 de Suryaa.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 04, 2024 de Suryaa.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
మా దేశానికి భారత్ రావొద్దు..
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.
మరో ఏడాది పాటు మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ లో కొనసాగాలి
ఐపీఎల్ మెగా వేలం సందడి మొదలైంది. మెగా ఆక్షన్కు సంబంధించి నిబంధనలు ప్రకటించక ముందే మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు రిటైన్డ్ ప్లేయర్ల జాబితా గురించి పెద్దఎత్తున చర్చ సాగిస్తున్నారు.
భారత అండర్-19 జట్టులోకి రాహుల్ ద్రవిడ్ కుమారుడు a
టీమిండియా మాజీ కోచ్, కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం తొలిసారి భారత అండ `ర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు.
రవీంద్ర జడేజా బెస్ట్ ఫీల్డర్
• మైదానంలో ఏ చోటనైనా ఫీల్డింగ్ చేయగల చురుకుదనం • జడ్డూ సొంతమన్న జాంటీ రోడ్స్
మరో సంచలనం
యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మరో సంచలనం నమోదైంది.టైటిల్ ఫేవరేట్, డిఫెండింగ్ ఛాంపియన్, సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్ టోర్నీ మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు.
అవని పోరాటం ఎంతో మందికి స్పూర్తి
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో శుక్రవారం భారత్ స్వర్ణంతో సహా ఏకంగా నాలుగు పతకాలు సాధించింది.
నేటి భారత షెడ్యూల్ ఇదే.!
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్లో రెండో రోజు భారత్కు పతకాలతో హోరెత్తిం చింది.
విరాట్ కోహ్లి కంటే జో రూట్ అత్యుత్తమం
భారత క్రికెటర్లపై అక్కసు వెల్లగక్కడంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్లతో పాటు ఇంగ్లండ్ ప్లేయర్లు ఎప్పుడూ ముందుంటారు.
వారానికి నాలుగు రోజులే పని చేయండి
జపాన్ పేరు వినగానే మనకు అక్కడి శ్రామిక శక్తి గుర్తొస్తుంది.
అర్దరాత్రి పబ్బులు, బార్లపై దాడులు
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి పబ్బులు, బార్లల్లో పోలీసులు మరోసారి దాడులు నిర్వహించారు.