బెంగళూరు, జులై 17: కర్ణాటకలో అన్ని గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల్లో ప్రైవేటు కంపెనీలతో సహా రాష్ట్రంలో నూరుశాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించి సోషల్మీడియా ఖాతాలో పోస్టుపెట్టిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెను వెంటనే ఆ పోస్టును డిలిట్చేసారు. అయినా కూడా ఆపోస్టు భారీగా వైరల్ అయిపోయింది.ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు 70శాతానికి పరివితిచేస్తామని, మేనేజ్మెంట్ కాని స్థాయి పదవుల్లో 50శాతం, మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగులకు 50శాతం వంటివి అమలుచేస్తామని కార్మిక మంత్రి సంతోష్ లాడ్ వివరణ ఇచ్చారు.
మేనేజ్మెంట్ స్థాయిలో రిజర్వేషన్లు 50శాతానికి అమలుచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక ఇతర కోటాలో 70శాతం వరకూ రిజర్వేషన్లు అవసరం అవుతాయని చెపుతున్నారు.
Esta historia es de la edición July 18, 2024 de Vaartha.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 18, 2024 de Vaartha.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
కేదార్నాథ్ చిక్కుకున్న తెలుగు యాత్రికులు
ఉత్తరాఖండ్లోని కేదా ర్నాథ్ తెలుగు యాత్రికులు చిక్కుకు న్నారు. ఈ నెల 11నుంచి వారు అక్కడే ఉండి పోయా రు.
సిక్కు అల్లర్ల కేసులో నిర్దోషిని
దేశ రాజధాని ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు మరింత ఆజ్యం పోసినట్లు కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్పై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
హత్యాచార నిందితునికి నార్కో పరీక్ష?
దేశవ్యాప్తంగా సంచ లనం సృష్టించిన కోల్కతా వైద్యురాలిపై హత్యా చార ఘటనలో దర్యాప్తు మరో మలుపు తిరి గింది.
రిజర్వేషన్ల ఎత్తివేత యోచన కాంగ్రెస్ నేత రాహులే
కేంద్రమంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్
పంజాబ్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ అరెస్టు
రూ.1.49 కోట్ల నగదు, 260 గ్రాముల బంగారం స్వాధీనం ఏడు కోట్లకుపైబడిన నగదు ఉన్న 24 బ్యాంకు ఖాతాల స్తంభన
దిగిరానున్న పెట్రో,డీజిల్ ధరలు
ప్రపంచ ఇంధన మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతుం డటంతో దేశీయ మార్కెట్లలో పెట్రోడీజిల్ ధరలు కూడా తగ్గుతాయని నిపుణులు అంచనాలు వేస్తున్నారు.
17 నుంచే పితృపక్ష కాలం
అక్టోబరు 2వరకూ శ్రాద్ధక్రతువులకు మూలం
ఆరుగురు బ్రిటిష్ దౌత్యవేత్తలపై రష్యా వేటు
గూఢచర్యం ఆరోపణ లతో మాస్కోలోని ఆరుగురు బ్రిటన్ దౌత్య వేత్తలను బహిష్కరించినట్లుగా రష్యా భద్రతా ధికారులు తెలిపారు.
నిమజ్జనం రోజున రాజకీయ ర్యాలీలపై నిషేధం
17న మూడు ప్రధాన కార్యక్రమాలు హైదరాబాద్లో కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు
ఇండోర్ తరహాలో హైదరాబాద్
రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏజెన్సీలను ఉపేక్షించొద్దు