
ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి. అలాగే మానవ శరీరం కూడా పంచ భౌతికం, పైన చెప్పిన ప్రకృతిలోని మూల అంశాల సమ్మేళనమే మానవ శరీరనిర్మాణం లోనూ జరిగింది. అంటే మానవుడే ప్రకృతి, ప్రకృతియే మానవుడు. ఈ పాంచ భౌతిక మయిన శరీరం రోగగ్రస్తమవడం అంటే దానిలోని సంతుల నత్వం ఎక్కడో తప్పిందని అర్థం. ఇలా కోల్పోయిన సంతులనత్వాన్ని ప్రకృతి శక్తుల సహాయంతో తిరిగి శరీరానికి ఏర్పడేలా చేసే వైద్యవిధానమే ప్రకృతి వైద్యం అని సూక్ష్మంగా చెప్పవచ్చును. ఈ వైద్య విధానం అనాదిగా ఆచరించ బడుతున్నది. ఆయుర్వేద వైద్యచికిత్స పద్ధతులను శరీరం సహజంగా అంగీక రించే మూల సూత్రాలున్నందువలన, ఈ వైద్యవిధానాలను ఆచరించడం శరీరం సహజంగా అంగీకరించే విధానాలను ఆచరించగలదు.
ఆయుర్వేద శాస్త్రంలో చరక, సుస్రుత, వాగ్భాటులనే పేర్లుగల ఋషులు ముగ్గురూ త్రిమూర్తుల వంటివారు. వీరు ఉద్గ్రంథ్రాలను వ్రాసినారు. ఐననూ చరకుడు రచించిన గ్రంధంలో చికిత్సాస్థానము ప్రసిద్ధికెక్కినది. వాగ్భటుడు వ్రాసిన పుస్తకాలల్లో ఒక్కభాగమే వినియోగపడి తక్కిన భాగాలు పొల్లుగింజల వలె నిరర్థకమైనందుకు ఆ కవులు పొందే హృదయవేదన వారికే తెలియును.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

బల్లి శాస్త్రము
బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా, అశుభములు

వంటిల్లే ఓ ఔషదాలయం
-ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.

సందిగ్ధ నామములకు నక్షత్రములు - బ్రహ్మ యామిళముననుసరించి
సందిగ్ధ నామములకు నక్షత్రములు - బ్రహ్మ యామిళముననుసరించి

ఇది ప్రపంచం
ఇది ప్రపంచం

లక్ష్మీదేవిని ఉసిరికాయ దీపాలతో పూజించండి.
శ్రీమహాలక్ష్మీదేవికి ఉసిరికాయ అత్యంత ప్రీతికరమైనది శుక్రవారం సాయంత్రం ఉత్తర భారత దేశంలో శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాలను వెలిగిస్తారు.

సర్వాంగాసనం
నేలమీద వెల్లకిలా పడుకొని వుండి, రెండు కాళ్ళు చాచాలి, మోకాళ్ళ వద్ద గట్టిగా బిగపట్టి, రెండుచేతులూ కాళ్ళు పక్కగా ఉంచాలి.అరచేతులను భూమికి తాకేటట్లుగా ఉంచాలి.

శ్రీమద్భగవద్గీత-మానవ కర్తవ్య దీపిక
సనాతన భారతీయ సంస్కృత సాహిత్యంలో పంచమవేదంగా ఇతిహాస కావ్యమైన మహాభారతం ప్రసిద్ధి చెందినది.

ద్వాదశ జ్యోతిర్లింగాలు
భారతదేశవ్యాప్తంగా మహాశివరాత్రి నాడు 12 క్షేత్రాలలో జ్యోతిర్లింగ రూపుడైన పరమశివుడు మనకు దర్శనమిస్తున్నాడు.

వాస్తులోని ఫలితాలు
ఒక మనిషికి ముఖ్యముగా ఆరోగ్యమే మహాభాగ్యము అను సామెత ప్రకారం ఆరోగ్య కరము ఉన్న ఎడల ఏవైనను సాధించగలరు.

జంట సాలు పద్దతిలో బిందు సేద్యం ద్వారా మొక్కజొన్న సాగు
పంటకు సరైన సమయంలో సరైన మోతాదులో సరైన రీతిలో, సరైన భాగంలో నీరు అందించినప్పుడు మాత్రమే అధిక దిగుబడిని పొందవచ్చు