• పశువులు చనిపోతే 50వేలు, జీవాలకు 5వేల చొప్పున అందజేస్తం
• కేంద్ర ప్రభుత్వాన్ని ఐదువేల కోట్లు తక్షణ సాయం అందించాలని కోరాం
• సూర్యాపేట జిల్లా సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
• వరద బాధితులకు తక్షణ సహాయం ప్రకటన
• వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన
• సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో కలియ తిరిగిన ముఖ్యమంత్రి
• సీఎం వెంట మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటి
• హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఖమ్మం వెళ్లిన రేవంత్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి 02 సెప్టెంబర్ (ఆదాబ్ హైదారాబాద్) : భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సోమవారం సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల మీదుగా వెళ్తూ పరిశీలించారు.
సూర్యాపేట జిల్లా మోతెలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరద బాధిత రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గత నెల 30, 31,ఈ నెల 1న అకాల వర్షాల కారణంగా సూర్యాపేట జిల్లాలో 30 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసి పెద్ద ఎత్తున పంట, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగాయని, ఇది బాధాకరమని అన్నారు. వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
16వ తేదీన అన్ని విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేయాలి..
-పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం.. - జిల్లాలో 38 నిమజ్జన ప్రదేశాలు గుర్తించాం..
ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- కిటకిటలాడిన మెట్రో రైళ్లు
'ఈ ప్రపంచాన్ని అత్యద్భుతంగా మార్చేస్తావ్'..
మిస్టర్ 360 భార్య పోస్ట్ వైరల్
బాబర్ సెంచరీ మిస్..
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం పేసర్ షాహీన్ ఆఫ్రిదిల కెప్టెన్సీ వివాదం అందరికీ తెలిసిందే.
జపాన్ కు షాకిచ్చిన చైనా..
ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. పాకిస్థానన్ను చిత్తుగా ఓడించిన భారత పురుషుల హాకీ జట్టు అగ్రస్థానంతో సెమీస్కు దూసుకెళ్లింది.
2030 నాటికి మృత శిశువు జనన రేటును 10కి తగ్గించాలి
ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఫ్చ్ఆర్ఎఫ్), స్టిల్బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో హైదరా బాద్లోని పార్క్ హెూటల్లో సెప్టెంబర్ 13 నుంచి 15 వరకు రెండో వార్షిక స్టిల్బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సును సగర్వంగా నిర్వహించింది.
అప్పులు చేసి అభివృద్ధిని గాలికొదిలారు
-పదేళ్లపాటు తెలంగాణను కుక్కలు చింపిన విస్తరి చేశారు.
స్పెషల్ క్యాంపెయిన్కు ముందస్తు ప్రణాళిక
- డైరెక్టర్ (ఈఎంఆపరేషన్స్) సత్యనారాయణరావు
చరిత్రలో నేడు
సెప్టెంబర్ 15 2024
బిల్డింగ్ పై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
• పైనుంచి దూకడంతో కాలు ప్యాక్చర్, తీవ్రగాయాలు • సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స