నేడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక
ఖర్గే, శశథరూర్కు మధ్య గట్టి పోటీ
ఎవరు గెలుస్తారని సర్వత్రా ఆసక్తి
మల్లికార్జున ఖర్గేకు గెలుపు అవకాశాలు
ఎక్కువంటున్నరాజకీయ విశ్లేషకులు
ఉదయం 10 గంటల నుంచి పోలింగ్
పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఏఐసీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ పోటీ పడుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా 36 పోలింగ్ స్టేషన్లలో 67 పోలింగ్ బూత్ల ఏర్పాటు చేసింది. 9,300 మందికి పైగా ప్రతినిధులు పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున ప్రతినిధులు ఓటు వేయనున్నారు. ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో నగరాల్లో మున్సిపల్ సీటు ప్రాతిపదికన ప్రతినిధులను ఎంపిక చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో గరిష్టంగా 200 మంది ఓటు వేసే అవకాశం ఉంది. భారత్ జోడోయాత్రలో భాగంగా ప్రత్యేకంగా యాత్ర క్యాంపు వద్ద ఒక బూత్ ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీతో పాటు యాత్రలో ఉన్న ఏఐసీసీ నేతలు క్యాంపు బూత్లోనే ఓటు వేయనున్నారు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ప్రవీణ్ పెన్ డ్రైవ్లో మరో 3 ప్రశ్నపత్రాలు!!
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో సంచలన విషయాలు వెలుగులోకి కొనసాగుతోన్న సిట్ దర్యాప్తు
సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం
స్వప్నలోక్ కాంప్లెక్స్లో అకస్మాత్తుగా మంటలు ఊపిరాడక ఆరుగురు మృతి
నేను హాజరుకాలేను
ఢిల్లీలోనే ఉన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు హాజరవుతుంది అనే చివరి నిమిషంలో అందరూ షాక్ అయ్యేలా ఈడీకి కవిత లేఖ రాసింది. నేను రాను రాలేనంటూ ఈడీకి లేఖ రాసారు ఎమ్మెల్సీ కవిత.
మరోమారు కరొనా పంజా
కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో ... మరోసారి ఈ ప్రాణంతాక వైరస్ పంజా విసురుతోంది.
వడగండ్ల వర్షం
హైదరాబాద్ నగరాన్ని కమ్మేసిన మబ్బు ఉరుములతో కూడిన చిరుజల్లులు చల్లగా మారిన నగర వాతావరణం పలుప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు వికారాబాద్లో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు
దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న కంటివెలుగు
ఉచిత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన రెడ్డిగళ్ళ సుమన్, కమిషనర్ వెంకట్ రామ్
26వ జాతీయ స్థాయి అటవీ క్రీడోత్సవాలు .
26వ జాతీయ స్థాయి అటవీ క్రీడోత్సవాలు హర్యానా, పంచకులలో జరిగాయి.
ఇంగ్లండ్కు వైట్ వాష్
ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ వైట్ వాషకు గురైంది. పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్ల టీ 20 సిరీస్లో ఇంగ్లిష్ జట్టు '3తో పరాజయం మూటగట్టుకుంది.
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్లు లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేశారు.
మహిళల ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్సకు దూసుకెళ్లిన ముంబై
జైత్రయాత్రను కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్.. మహిళల ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్సకు దూసుకెళ్లింది.