దమ్ముంటే మోడీ, అమిత్ షాతో చెప్పించండి
బీజేపీ నాయకులవి దిగజారుడు, దివాలకోరు మాటలు
రాజగోపాల్రెడ్డి స్వార్థం కోసం ఉప ఎన్నిక
ఆయన ఆస్తులు పెంచుకొనేందుకు ఆరాటం
రాజీనామా దేనికోసం చేశారు?
రాజగోపాల్ రెడ్డిది ఆత్మగౌరవ పోరాటం కాదు
బీజేపీ చెప్పే అబద్ధాలు మునుగోడులో నడువవు
బీజేపీపై మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు
బీజేపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.మంత్రి హరీష్ రావు. తాజాగా మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు దిగజారుడు, దివాలకోరు మాటలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే తెలంగాణ వ్యాప్తంగా 3 వేల పెన్షన్ ఇస్తామని దమ్ముంటే మోడీ, అమిత్ షా తో చెప్పించండని, నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య గురించి ఆ బ్రదర్స్ పట్టించుకోలేదన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయిన మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని, ప్రజలకు శాశ్వత విముక్తి కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు.ఫ్లోరైడ్ ఉంటే నల్గొండ జిల్లా నో మ్యాన్ జోన్ గా మరబోతుందని డబ్ల్యూహెచ్వో చెప్పిందని, కేసీఆర్ కు మునుగోడుపై ప్రేమ ఉంటుందా? మోడీకి ఉ టుందా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను బీజేపీ అవమానపర్చిందని, ప్రభుత్వం వచ్చి ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరిచిందని, కృష్ణా నదిలో తెలంగాణ వాటా తేల్చాలని కోరితే ఇప్పటి పట్టించుకోవడం లేదన్నారు. వాటా తేల్చకుండా వరకు కేంద్రం నల్గొండకు తీరని అన్యాయం చేసింది కేంద్రమని, కృష్ణా జలాల్లో వాటా తేల్చని బీజేపీకి మునుగోడులో ఓటు అడిగే హక్కు ఎక్కడిదని, కేంద్రం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీలు ఇవ్వలేదని ఆయన ధ్వజమెత్తారు. కాళేశ్వరం తొలి ఫలితాలు నల్గొండ జిల్లాకే అందిందని, నల్గొండ జిల్లాలో 5 లక్షల కరెంటు మోటార్లు ఉ న్నాయి. ఉచిత విద్యుత్ వల్ల ఎక్కువ లాభపడింది.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ప్రవీణ్ పెన్ డ్రైవ్లో మరో 3 ప్రశ్నపత్రాలు!!
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో సంచలన విషయాలు వెలుగులోకి కొనసాగుతోన్న సిట్ దర్యాప్తు
సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం
స్వప్నలోక్ కాంప్లెక్స్లో అకస్మాత్తుగా మంటలు ఊపిరాడక ఆరుగురు మృతి
నేను హాజరుకాలేను
ఢిల్లీలోనే ఉన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు హాజరవుతుంది అనే చివరి నిమిషంలో అందరూ షాక్ అయ్యేలా ఈడీకి కవిత లేఖ రాసింది. నేను రాను రాలేనంటూ ఈడీకి లేఖ రాసారు ఎమ్మెల్సీ కవిత.
మరోమారు కరొనా పంజా
కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో ... మరోసారి ఈ ప్రాణంతాక వైరస్ పంజా విసురుతోంది.
వడగండ్ల వర్షం
హైదరాబాద్ నగరాన్ని కమ్మేసిన మబ్బు ఉరుములతో కూడిన చిరుజల్లులు చల్లగా మారిన నగర వాతావరణం పలుప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు వికారాబాద్లో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు
దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న కంటివెలుగు
ఉచిత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన రెడ్డిగళ్ళ సుమన్, కమిషనర్ వెంకట్ రామ్
26వ జాతీయ స్థాయి అటవీ క్రీడోత్సవాలు .
26వ జాతీయ స్థాయి అటవీ క్రీడోత్సవాలు హర్యానా, పంచకులలో జరిగాయి.
ఇంగ్లండ్కు వైట్ వాష్
ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ వైట్ వాషకు గురైంది. పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్ల టీ 20 సిరీస్లో ఇంగ్లిష్ జట్టు '3తో పరాజయం మూటగట్టుకుంది.
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్లు లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేశారు.
మహిళల ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్సకు దూసుకెళ్లిన ముంబై
జైత్రయాత్రను కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్.. మహిళల ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్సకు దూసుకెళ్లింది.