దేశానికే ఆదర్శంగా తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. అన్ని రంగాల్లోనూ అనూహ్య వృద్ధి సాధిస్తున్నదని, అన్ని వర్గాల ప్రజలపై సంక్షేమ వరాలు కురుస్తున్నాయని కొనియాడారు. శు క్రవారం అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి, ఉ భయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.'పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది' అన్న ప్రజాకవి కాళోజీ నారాయణరావు సందేశంతో ప్రసంగాన్ని ప్రారంభించారు గవర్నర్.కాళోజీ చెప్పినట్టు మన జీవితాలను దేశం కోసం అంకితం చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయేలా అద్భుత ప్రగతిని ఆవిషరిస్తూ, పురోగమిస్తున్నదని చెప్పారు. తెలంగాణ సమ్మిళిత, సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్ పాలనా దక్షత, ప్రజా ప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లే రాష్ట్రం అపూర్వ విజయాలు సాధించిందని చెప్పారు.ఒకప్పుడు కరెంటు కోతలతో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ, ఇప్పుడు నిరంతర విద్యుత్తు సరఫరాతో వెలుగు జిలుగుల రాష్ట్రంగా విరాజిల్లుతున్నదని అన్నారు.
తెలంగాణలో అద్భుతప్రగతి
అన్నిరంగాల్లోనూ గణనీయమైన ప్రగతి
విద్యుత్, తాగు, సాగునీటి రంగాల్లో విప్లవం
దేశానికి ఆదర్శంగా నిరంతర విద్యుత్
పచ్చగా కళకళలాడుతున్న తెలంగాణ గ్రామాలు
అంబేద్కర్పూర్తితో దళితుల స్వాలంబన అభివృద్ధికి కృషి
కేసీఆర్ దక్షతకు తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి
అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళపై ప్రసంగం
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ప్రవీణ్ పెన్ డ్రైవ్లో మరో 3 ప్రశ్నపత్రాలు!!
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో సంచలన విషయాలు వెలుగులోకి కొనసాగుతోన్న సిట్ దర్యాప్తు
సికింద్రాబాద్లో భారీ అగ్నిప్రమాదం
స్వప్నలోక్ కాంప్లెక్స్లో అకస్మాత్తుగా మంటలు ఊపిరాడక ఆరుగురు మృతి
నేను హాజరుకాలేను
ఢిల్లీలోనే ఉన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు హాజరవుతుంది అనే చివరి నిమిషంలో అందరూ షాక్ అయ్యేలా ఈడీకి కవిత లేఖ రాసింది. నేను రాను రాలేనంటూ ఈడీకి లేఖ రాసారు ఎమ్మెల్సీ కవిత.
మరోమారు కరొనా పంజా
కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో ... మరోసారి ఈ ప్రాణంతాక వైరస్ పంజా విసురుతోంది.
వడగండ్ల వర్షం
హైదరాబాద్ నగరాన్ని కమ్మేసిన మబ్బు ఉరుములతో కూడిన చిరుజల్లులు చల్లగా మారిన నగర వాతావరణం పలుప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు వికారాబాద్లో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు
దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న కంటివెలుగు
ఉచిత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన రెడ్డిగళ్ళ సుమన్, కమిషనర్ వెంకట్ రామ్
26వ జాతీయ స్థాయి అటవీ క్రీడోత్సవాలు .
26వ జాతీయ స్థాయి అటవీ క్రీడోత్సవాలు హర్యానా, పంచకులలో జరిగాయి.
ఇంగ్లండ్కు వైట్ వాష్
ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ వైట్ వాషకు గురైంది. పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్ల టీ 20 సిరీస్లో ఇంగ్లిష్ జట్టు '3తో పరాజయం మూటగట్టుకుంది.
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత స్టార్లు లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ శుభారంభం చేశారు.
మహిళల ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్సకు దూసుకెళ్లిన ముంబై
జైత్రయాత్రను కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్.. మహిళల ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్సకు దూసుకెళ్లింది.