-కలవర పెడుతున్న వైరస్
-వాతావరణ మార్పులతో బ్యాక్టీరియా వ్యాప్తి
-విద్యార్థుల్లో నమోదవుతున్న ఈ జబ్బు కేసులు
- గ్రామాల్లో విస్తృతంగా వ్యాప్తి
- ఐ డ్రాప్స్న పంపిణీ చేస్తున్న వైద్యశాఖ
- తగిన జాగ్రత్తలు తీసుకుంటే తగ్గుముఖం
- లేకుంటే కంటిచూపు పోయే ప్రమాదం
నాగిరెడ్డిపేట్ ఆగష్టు 03 (ప్రజా జ్యోతి) : కళ్ల కలక కలవర పెడుతోంది. కళ్లలో కల్లు పెట్టి చూస్తే చాలా ఠక్కున అంటుకుంటోంది. కామారెడ్డి జిల్లాలో కళ్ల కలకలు విజృంభిస్తున్నాయి. గతంలో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. సాధార ణంగా వర్షాకాలం అంటేనే వ్యాధుల సీజన్. మలేరియా, డెంగీ, ఫ్లూతో పాటు కళ్ల కలకలు ప్రజల్లో కలవరం రేపుతున్నాయి. పాఠశాల చిన్నారుల ద్వారా కళ్ల కలక వ్యాప్తి ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో విద్యార్థులు అధిక సంఖ్యలో కళ్ల కలక బారిన పడుతున్నారు. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో పాటు అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి.బలమైన గాలులు తోడవడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీనితో వైరస్ ఉధృతంగా వ్యాపిస్తోంది.
తగిన జాగ్రత్తలు
కళ్ల కలక అంత తీవ్రమైన జబ్బుకానప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చూపుపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ జబ్బు సాధార ణంగా ఏడు నుంచి పది రోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత తగ్గిపోతుంది. ఇదొక అంటువ్యాది. తగిన తీసుకోకపోతే ఇతరులకు సోకుతుంది.జాగ్ర త్తలు ఒకరికి ఒకఇంట్లో సోకిందంటే మిగతా వారికి కూడా శరవేగంగా వ్యాపిస్తుంది.కొవిడాగా జాగ్రత్తలు తీసుకుంటే దీని వ్యాప్తిని త్వరగా అరికట్టవచ్చు. కళ్ల కలకలపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. కామారెడ్డి జిల్లాలో ఈ జబ్బు అంత తీవ్రంగా లేదు.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫిర్యాదు చేస్తే చర్యలు
ఆగడాలకు పాల్పడితే కేసు నమోదు చేస్తాం: ఎస్సై షేక్ షాకీర్
సామాన్యులను చిదిమేస్తున్నారు
హద్దే లేని ఆగడాలు...! ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కల్లూరు
ఇంటింటికి 3 మొక్కల పంపిణి
మున్సిపల్ పరిధిలోని 19వ వార్డులో కౌన్సిలర్ పత్తి స్వప్న రంజిత్ శనివారం మొక్కలను పంపిణి చేశారు.
విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిరం
పెనుబల్లి మండలం వి.యం బంజర కొత్తగూడెం రోడ్డు నందు గల ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు శనివారం శ్రీ రాజసాయి మందిరం వియం బంజర వారి ఆధ్వర్యంలో ఖమ్మం మమత జనరల్ మరియు సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది
డయల్ యువర్ డిఎం కు విశేష స్పందన.
సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో శనివారం నిర్వహించిన డయల్ యువర్ డిఎం ప్రోగ్రాం కు విశేష స్పందన లభించినట్లు డిపో మేనేజర్ యు. రాజలక్ష్మి తెలిపారు
షెడ్యూల్డ్ తెగల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు
తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ ట్రైబల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్
ఎమ్మెల్యేనారాయణరెడ్డి కృషివల్లే కల్వకుర్తి అభివృద్ధి
ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి నీది కాదు మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్
ఆదిబట్లలో ఐరా రియాల్టీ 2వేల కోట్ల లగ్జరీ విల్లా ప్రాజెక్ట్
ఆదిబట్లలో ఐరా రియాల్టీ వారి 2వేల కోట్లతో విలాసవంతమైన విల్లా ప్రాజెక్ట్ ది స్క్వేర్ ను తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
అవినీతికి పాల్పడే పోలీసులపై చర్యలు
అవసరమైతే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం హైదరాబాద్ సిపి కఠిన హెచ్చరికలు
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది ఎగువనున్న సుంకేసుల బ్యారేజీ కి భారీగా వరద వస్తుండగా అంతే స్థాయిలో శ్రీశైలం జలాశనికి నీటిని విడుదల చేస్తున్నారు.