TryGOLD- Free

సామాన్యులను చిదిమేస్తున్నారు
Praja Jyothi|September 01, 2024
హద్దే లేని ఆగడాలు...! ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కల్లూరు
సామాన్యులను చిదిమేస్తున్నారు

ఆగస్టు 31(ప్రజా జ్యోతి): నిరుపేదల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు కొరకు వారిని బలోపేతం చేయుటకు సూక్ష్మ స్థూల పెట్టుబడుల ద్వారా ప్రభుత్వము ఆర్బిఐ నిబంధనల ద్వారా వ్యాపారం చేయుటకు మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు అనుమతించింది. గ్రామీణ ప్రాంతాలలో చిన్న సన్నకారు రైతులకు, సామాన్య నిరుపేదలకు చిన్న రుణాలు ద్వారా ఆర్థిక వెసులు బాటు కల్పిస్తూ వారి అభివృద్ధికి బాటలు వేస్తారు. స్వయం సహాయక గ్రూపుల ద్వారా ఐదు నుండి తొమ్మిది మంది సభ్యుల వరకు గ్రూపుల వారిగా రుణాలు ఇస్తూ ప్రగతి బాటలో నడిపించే కార్యక్రమము ఇది. కానీ దీనికి విరుద్ధంగా ఇదే అదునుగా భావించి నిబంధనలను తుంగలో తొక్కి చక్ర వడ్డీల ద్వారా వారి నడ్డి విరుస్తూ నిరుపేదల బతుకులను చిదిమేస్తున్న సంఘటనలు కనబడుతున్నాయి.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

సామాన్యులను చిదిమేస్తున్నారు
Gold Icon

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM PRAJA JYOTHIView all
Praja Jyothi

ఎంపీలకు రాష్ట్రపతి అల్పాహార విందు

హాజరైన పలు రాష్ట్రాల ఎంపీలు

time-read
1 min  |
March 18, 2025
దివ్యాంగులకు యూడిఐడి స్మార్ట్ కార్డులు
Praja Jyothi

దివ్యాంగులకు యూడిఐడి స్మార్ట్ కార్డులు

అర్హులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు వన్ నేషన్, వన్ డిసెబులిటీపై కేంద్రం కసరత్తు

time-read
1 min  |
March 18, 2025
యాసంగికి జల గండం ..రోజురోజుకూ తగ్గుతున్న భూగర్భ జలాలు..
Praja Jyothi

యాసంగికి జల గండం ..రోజురోజుకూ తగ్గుతున్న భూగర్భ జలాలు..

ఎండుతున్న వరి పంటను చూసి దిగులు చెందుతున్న రైతన్న నాలుగు తడులు అందితే పంట చేతికొస్తుందని ఆవేదన.

time-read
1 min  |
March 18, 2025
Praja Jyothi

టెన్త్ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది.

time-read
1 min  |
March 18, 2025
మంత్రుల భూములకే సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు
Praja Jyothi

మంత్రుల భూములకే సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు

సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు మంత్రుల భూములకా లేక జిల్లా ప్రాంత ప్రజల సాగు భూములకా అని ఆదివాసీ సంక్షేమ పరిషత్ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈసాల సురేష్ విమర్శించారు.

time-read
1 min  |
March 18, 2025
విమానాశ్రయాల తరహాలో బేగంపేట రైల్వే స్టేషన్
Praja Jyothi

విమానాశ్రయాల తరహాలో బేగంపేట రైల్వే స్టేషన్

కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడి స్టేషన్లో పునరాభివృద్ధి పనులు ప్రారంభం

time-read
1 min  |
March 16, 2025
Praja Jyothi

ఓటర్-ఆధార్ కార్డు సీడింగ్పై సీఈసీ చర్చలు

ఓటరు ఐడీల్లో జరిగిన అవకతవకల ఆ సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

time-read
1 min  |
March 16, 2025
కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు అన్యాయం
Praja Jyothi

కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు అన్యాయం

తెలంగాణకోసం పదవులు వదులుకున్న చరిత్ర మాది

time-read
2 mins  |
March 16, 2025
జన జీవనంలోకి మావోయిస్టులు
Praja Jyothi

జన జీవనంలోకి మావోయిస్టులు

భద్రాద్రి పోలీసుల ఎదుట 64 మంది లొంగుబాటు

time-read
1 min  |
March 16, 2025
Praja Jyothi

పసుపు ధర పెంచి రైతులను ఆదుకోండి

కేంద్రమంత్రికి మంత్రి తుమ్మల లేఖ

time-read
1 min  |
March 16, 2025

We use cookies to provide and improve our services. By using our site, you consent to cookies. Learn more