బోధనేతర బాధ్యతలుండవ్
Vaartha AndhraPradesh|December 01, 2022
ఎన్నికల విధులనుంచీ మినహాయింపు ఆరోగ్య విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి మహిళా టీచర్లకు శెలవులు అమలు కావాలి
బోధనేతర బాధ్యతలుండవ్

ఎన్నికల విధులనుంచీ మినహాయింపు

ఆరోగ్య విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి

మహిళా టీచర్లకు శెలవులు అమలు కావాలి

దిశ యాప్, చట్టంపై అవగాహన పెంచండి: సిఎం జగన్

విజయవాడ, నవంబరు 30,ప్రభాతవార్తప్రతినిధి: ఉపాధ్యాయుల విధుల నిర్వహణ విషయంలో ప్రభుత్వం సిఎం జగన్ ఆదేశాలకు అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరిగా ఉపా ధ్యాయులు ఇకపై బోధనేతర విధులకు హజరు కాకుండా చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి సిఎం జగన్ చోరవతో కార్యాచరణ చేపట్టింది. ఉపా ధ్యాయులు విధులకు సంబంధించి పలు సవరణ లను చేసింది. ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పడానికే పరిమితమైనప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించవచ్చు నన్నది సిఎం జగన్ అభిప్రాయం. అందుకు అను గుణంగా ఆయన అధికారులకు పలు కీలకాదేశాలను జారీచేసి పలు ఉపాధ్యాయులు విధులు తదితర అంశాలపై సంస్కరణలను తీసుకుని వచ్చారు. ఈ సంస్కరణలను అనుసరించి సాధ్యమైనంత వరకు ఉపాధ్యాయులు పాఠశాలల్లో బోధన, ఇతర విద్యా సంబంధిత కార్యకలాపాల్లోనే పాల్గొనాలి. విద్యేతర కార్యక్రమాల్లో పాల్గొనకూడదు.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHA ANDHRAPRADESHView all
18వేల కోట్లు దాటిన ద.మ.రైల్వే ఆదాయం
Vaartha AndhraPradesh

18వేల కోట్లు దాటిన ద.మ.రైల్వే ఆదాయం

అసాధారణ వృద్ధి సాధించిన ద.మ. రైల్వే: జిఎం అరుణ్ కుమార్ జైన్

time-read
2 mins  |
April 18, 2023
సిఐడి నోటీసులపై లాయర్ల ఆగ్రహం
Vaartha AndhraPradesh

సిఐడి నోటీసులపై లాయర్ల ఆగ్రహం

రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు సిఐడి, న్యాయవాదులకు మధ్య ముదురుతున్న 'వార్'

time-read
1 min  |
April 18, 2023
అవినాష్, వైఎస్సార్సీ నేతల నుంచి ప్రాణహాని
Vaartha AndhraPradesh

అవినాష్, వైఎస్సార్సీ నేతల నుంచి ప్రాణహాని

అప్రూవర్ దస్తగిరి ఆందోళన

time-read
1 min  |
April 18, 2023
మైనార్టీల సంక్షేమానికి పూర్తిస్థాయిలో చర్యలు
Vaartha AndhraPradesh

మైనార్టీల సంక్షేమానికి పూర్తిస్థాయిలో చర్యలు

ఇఫ్తార్ విందులో సిఎం జగన్

time-read
1 min  |
April 18, 2023
చిరుధాన్యాలకు ప్రత్యేక బోర్డు
Vaartha AndhraPradesh

చిరుధాన్యాలకు ప్రత్యేక బోర్డు

ఇక వేగంగా కొనుగోళ్లు మిల్లెట్ల ప్రాసెసింగ్పై ప్రత్యేక దృష్టి జిల్లాకో ఆహారశుద్ధి కేంద్రం ఏర్పాటు: సిఎం జగన్

time-read
2 mins  |
April 18, 2023
రాష్ట్రంలో 3ఐటి కాన్సెప్ట్ సిటీలు
Vaartha AndhraPradesh

రాష్ట్రంలో 3ఐటి కాన్సెప్ట్ సిటీలు

పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో ఏర్పాటు భారీగా పెట్టుబడులకు ముందుకు వస్తున్న దేశ, విదేశీ సంస్థలు విశాఖలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వర్సిటీ నిర్మాణం: సిఎం జగన్

time-read
2 mins  |
April 16, 2023
బిజెపిని ఓడించడమే అసలైన దేశభక్తి
Vaartha AndhraPradesh

బిజెపిని ఓడించడమే అసలైన దేశభక్తి

రాజ్యాంగ వ్యవస్థలన్నీ రాజకీయ అంగాలుగా మారాయి సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి

time-read
1 min  |
April 16, 2023
పద్మావతి వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62కోట్లు
Vaartha AndhraPradesh

పద్మావతి వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62కోట్లు

ఢిల్లీలోని ఎస్వీకళాశాల ఆడిటోరియంకు రూ.4కోట్ల ఎపిపిఎస్సి ద్వారా శాశ్వత అధ్యాపకుల నియామకం టిటిడి బోర్డు నిర్ణయాలు

time-read
2 mins  |
April 16, 2023
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు
Vaartha AndhraPradesh

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు

మా విధానంలో మార్పేమీ లేదు ప్రజాప్రయోజనాలకే పెద్దపీట మీడియాతో మంత్రి బొత్త

time-read
2 mins  |
April 16, 2023
కృష్ణా కలెక్టరుగా ಗಾ పి.రాజాబాబు
Vaartha AndhraPradesh

కృష్ణా కలెక్టరుగా ಗಾ పి.రాజాబాబు

కృష్ణా జిల్లా కలెక్టరుగా పి, రాజాబాబు నియమితులచ్చారు.ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీల సందర్భంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా చేస్తున్న రాజాబాబును కృష్ణాజిల్లా కలెక్టర్గా చేసింది.

time-read
1 min  |
April 16, 2023