మహిళలు ఆర్థిక స్వేచ్ఛ పొందటానికి దారేది?
Grihshobha - Telugu|July 2022
మహమ్మారి, లాక్ డౌన్ వల్ల ఉద్యోగ మహిళల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. అధ్యయనాల ప్రకారం మామూలుగానే మన దేశంలో ఉద్యోగం చేసే మహిళల సంఖ్య చాలా తక్కువ. భారత్లో పని చేసే వయసు గల 67% పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య కేవలం 9% ఉంది.
మహిళలు ఆర్థిక స్వేచ్ఛ పొందటానికి దారేది?

మహమ్మారి, లాక్ డౌన్ వల్ల ఉద్యోగ మహిళల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. అధ్యయనాల ప్రకారం మామూలుగానే మన దేశంలో ఉద్యోగం చేసే మహిళల సంఖ్య చాలా తక్కువ. భారత్లో పని చేసే వయసు గల 67% పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య కేవలం 9% ఉంది.

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల కంటే ఎక్కువ గడిచిన తర్వాత కూడా ఉపాధి రంగంలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువ కనిపిస్తోంది. ముఖ్యంగా యువ మహిళలు కెరీర్ తయారీ మార్గంలో అనేక బాధలు, సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. వారికి ఉపాధి రంగంలో జెండర్ గ్యాప్ పరిస్థితి ఇప్పుడు కూడా 1950 నాటిలాగే ఉంది.

మహిళలు ఎంతగా టెక్నికల్, ఒకేషనల్ ట్రైనింగ్ తీసుకున్నా వారికి వర్క్ ప్లేస్లో లైంగిక వివక్ష తప్పక ఎదురవుతూనే ఉంది. నేటికీ తక్కువ వేతనాలున్న ఉద్యోగాలే వారికి కేటాయిస్తున్నారు.

ఉద్యోగ మహిళలపై మహమ్మారి దెబ్బ

ఈ రోజులో మంచి కెరీర్ అవకాశాలు కలిగిన ఫార్మల్ జాబ్స్ సంఖ్య తగ్గిపోతోంది. కాంట్రాక్టు ఉద్యోగాలే ఎక్కువ ఉన్నాయి. ఒక పారిశ్రామిక సంస్థ అధ్యయనం ప్రకారం ఇది ఉద్యోగ మహిళలకు కఠిన సమయంగా మారింది.మహమ్మారి వల్ల మామూలుగానే మార్కెట్లో జాబ్స్ తక్కువైపోయాయి.

వర్కింగ్ ఏజ్లో ఉన్న వారిలో 11% మహిళలు జాబ్ చేస్తుంటే పురుషుల్లో ఆ సంఖ్య 71% ఉంది. అయినప్పటికీ మహిళల నిరుద్యోగ రేటు 17% ఉంటే, పురుషుల్లో చాలా తక్కువగా 6% మాత్రమే ఉంది. అంటే చాలా తక్కువ మంది మహిళలే ఉద్యోగాలు వెతుకుతున్నారు. వారికి కూడా పురుషులతో పోలిస్తే ఉద్యోగాలు దొరకటం చాలా కఠినమైపోయింది. దానికి ఉపాధి రంగంలో మహిళలపై లైంగిక వివక్షే కారణంగా చెప్పుకోవచ్చు.

సీఎమ్ఎస్ఐ ఈ గణాంకాల ప్రకారం 201920లో మహిళా శ్రామికుల సంఖ్య కేవలం 10.7% ఉంది. లాక్డౌన్కి ముందు 2020 ఏప్రిల్లో 13.9% జాబ్స్గా గడిపారు. 2020 నవంబర్ కల్లా ఎక్కువ శాతం పురుషులు ఉద్యోగాల్లోకి తిరిగి రాగలిగారు, కానీ మహిళలకు అలా కాలేదు. 2020 నవంబరికి 49% మహిళల ఉపాధి పోయింది. కానీ చాలా తక్కువ శాతమే తిరిగి ఉద్యోగంలో చేరారు.

ఇటీవల ఆన్లైన్ ప్రొఫెషనల్ నెట్వర్క్ 'లింక్డ్ ఇన్ ఆపర్చ్యునిటీ - 2021’ సర్వేలో కూడా ఇదే తేలింది. మహమ్మారి వల్ల మహిళలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. వారు చాలా ఒత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చింది.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - TELUGUView all
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
Grihshobha - Telugu

'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు

ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు

time-read
1 min  |
September 2024
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
Grihshobha - Telugu

విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!

ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.

time-read
1 min  |
September 2024
ఆమె 'అలియా కాపీ' కాదు
Grihshobha - Telugu

ఆమె 'అలియా కాపీ' కాదు

'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.

time-read
1 min  |
September 2024
'స్త్రీ 2' తో సూపర్ హిట్
Grihshobha - Telugu

'స్త్రీ 2' తో సూపర్ హిట్

శ్రద్ధ తన సినిమా సక్సెస్ను పండుగ చేసుకుంటోంది.

time-read
1 min  |
September 2024
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
Grihshobha - Telugu

జ్యోతిష్యుడిపై ఆగ్రహం

ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.

time-read
1 min  |
September 2024
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
Grihshobha - Telugu

నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి

నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

time-read
1 min  |
September 2024
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
Grihshobha - Telugu

పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!

చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.

time-read
1 min  |
September 2024
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
Grihshobha - Telugu

'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.

time-read
1 min  |
September 2024
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
Grihshobha - Telugu

తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ

ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.

time-read
1 min  |
September 2024
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
Grihshobha - Telugu

'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ

సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.

time-read
1 min  |
September 2024