తల్లిపాలకు సంబంధించిన భ్రమలు తొలగించుకోడానికి ఈ విషయాలను తప్పక చదవండి.
మాతృత్వం మహిళలకు అన్నింటికంటే ముఖ్యమైనది. కానీ బిడ్డ పుట్టిన తర్వాత చాలామంది మహిళలు మా శిశువుకి పాలు ఇవ్వడానికి భయపడతారు. తల్లి పాలు ఇస్తే తమ శరీర ఆకారం చెడిపోతుందని భావిస్తారు. కానీ ఇది కేవలం భ్రమ.
పాలివ్వటం తల్లికి, బిడ్డకి లాభదాయకమైనది. పాలు ఇస్తే తల్లికి శారీరక, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.పిల్లల సరైన వికాసానికి తగినంత పోషణ అందుతుంది. ఇవి పిల్లల శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
బిడ్డకు తల్లిపాలు ఎందుకు అవసరమో డాక్టర్ సుష్మ (గైనకాలజిస్టు)తో తెలుసుకుందాం.
బిడ్డకు తల్లిపాల ఆవశ్యకత
బిడ్డకు తల్లిపాలు చాలా ముఖ్యం. బ్రెస్ట్ ఫీడింగ్ లేదా తల్లిపాలు బిడ్డకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారం. పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ఫెక్షన్లు ఇతర వ్యాధుల నుంచి బిడ్డను రక్షిస్తాయి.
బిడ్డ పుట్టిన గంటలోపు తల్లి పాలు ఇవ్వాలి.ఆ తర్వాత మొదటి 6 నెలలు ప్రత్యేకంగా బిడ్డకు పాలు పట్టాలి. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు అంటే ప్రీ మెచ్యూర్ బేబీలకు పాలు ఎంతో మేలు చేస్తాయి. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి స్తనం నుంచి చిక్కని పసుపురంగు పదార్థం బయటికి వస్తుంది. దీనిని కొలోస్ట్రమ్ అంటారు.ఇది పిల్లలకు అవసరమైన పోషకాలు అందించి వారిలో వ్యాధులతో పోరాడే సామర్థ్యం పెంచు తుంది. పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి తోడ్పడుతుంది.
బిడ్డకు ఎందుకు లాభదాయకం
• తల్లిపాలు బిడ్డకు యాంటీ బాడీలుగా పని చేస్తాయి. బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు తల్లిపాలు చాలా అవసరం. పిల్లల్లో న్యుమోనియా, డయేరియా లాంటి వ్యాధుల బారిన పడకుండా చాలావరకు రక్షిస్తాయి.
• బిడ్డ పుట్టినది మొదలు రోజుల వరకు తల్లి స్తనాల నుంచి వెలువడే పసుపు రంగు పాలు (కొలోస్ట్రమ్)తో బిడ్డకు తాగించరు.మూఢ నమ్మకాల కారణంగా వీటిని చెడు పాలుగా భావిస్తారు. డాక్టర్ సుష్మ మాట్లాడుతూ కొలోస్ట్రమ్ పిల్లలకు ఎంతో లాభమని, ఇది ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే తత్వాలు కలిగి ఉందని చెప్పారు. ఇందులో విటమిన్ 'ఎ' పుష్కలంగా ఉంటుంది.
• తల్లిపాలు మంచి జీర్ణకారి. బిడ్డకు ఇవి సులభంగా జీర్ణమవుతాయి.
• పిల్లల మెదడు అభివృద్ధి చెందడంలో తల్లి పాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వారిలో మేధో సామర్థ్యం పెరుగుతుంది.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.