ఒకవైపు సైన్సుని ఉపయోగిస్తూ ప్రగతి సాధిస్తూనే మరోవైపు మూఢ నమ్మకాలు, దురాచారాలతో మన ఆలోచనల్ని మరింత సంకుచితంగా మార్చేస్తున్నాము...
నే ను పురుషుడిని అయినందున మహిళలకు వచ్చే రుతుచక్రం గురించి ఎలాంటి భయం లేదు.కానీ మా అక్కకి జరిగిన 2 సంఘటనలు నా మనసును కుదిపేయటమేగాక స్త్రీలపైన శ్రద్ధ మరింత పెంచాయి.
మా అక్క నా కంటే 5 ఏళ్లు పెద్ద. ఆమె పదో తరగతిలో ఉన్నప్పుడు ఒక రోజు హఠాత్తుగా స్కూలు నుంచి ఇంటికి వచ్చేసింది. ఆమె ముఖంలో రంగు మారిపోయింది. తన కుర్తా వెనుక భాగంలో రక్తపు మరకలున్నాయి. నీళ్లతో కడగటం వల్ల డ్రెస్సు అంతా తడిసిపోయింది.ఏమిటని అడిగితే మాట దాట వేసింది, కానీ అమ్మ నన్ను మందలించి నోర్మూయించింది.
పెద్దయ్యాక నిదానంగా నేను తెలుసుకున్నాను. ఆ రోజు అక్కకు ఏం జరిగిందో అర్థమైంది. ఆ పరిస్థితిని తలచుకుని ఇప్పటికీ వణుకుతుంటాను.
బాల్యంలోని మరో ఘటన గుర్తొస్తోంది.మా అక్క పెళ్లయ్యాక తొలిసారి నేను వారింటికి వెళ్లాను. ఉదయం అక్క నేలపై పడుకొని ఉంది.బావ మంచంమీద ఉన్నాడు. దీని గురించి అక్కని అడిగితే ఆమె సింపుల్గా స్త్రీలకు రుతుచక్రం వచ్చినప్పుడు దూరంగా ఉంచుతారు, కనుక నేలపై పడుకోవాలి అంది.
ఆ సమయంలో తన మాటలు ఎంతో విడ్డూరంగా అనిపించాయి. కానీ నేను మాత్రం ఏమి చేయగలను. అందుకే మౌనం వహించాను.ఇప్పుడైతే పెద్దయ్యాను. కనుక దీని గురించి రాసి మూఢనమ్మకాల్ని సమాప్తం చేయాలి అనుకున్నాను. అందుకే ఈ వ్యాసాన్ని ఇలా మీ ముందుకు తెస్తున్నాను.
సామాన్య ప్రక్రియ
జీవిత చక్రంలో ప్రతి మహిళ నెలసరిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది చాలా సాధారణ ప్రక్రియ. కానీ ధార్మికంగా ఈ విషయంలో మహిళల్ని అపవిత్రులుగా చూస్తుంటారు.
రుతుచక్రం వల్ల మహిళ అంటరానిదే అనుకుంటే ఈ ప్రపంచంలోని స్త్రీ పురుషులందరూ అపవిత్రులే. ఎందుకంటే పుట్టేటప్పుడు ప్రతి శిశువు అదే రక్తంతో తడిసి ఉంటుంది.
ఓపెన్ మైండ్తో ఆలోచిస్తే నెలసరి సమయంలో స్త్రీని తన నుంచి వేరుగా ఉంచటం పురుషుని మిథ్యా అహంకారాన్ని పెంచుతుంది.ఇంతకు మించి ఏమీ ఉండదు. దీనికి చాలావరకు హైందవ పురాణాలు కారణమవుతాయి.పురాణాల్లోని ఒక కథ ప్రకారం ఇంద్రుడు తన పాపాల్లో భాగాన్ని స్త్రీలకు ఇచ్చాడట. దీనివల్లే మహిళలకి ప్రతి నెల నెలసరి బాధ ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
హార్మోన్స్లో మార్పులు
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.