![రామోజీ ఓ అక్షర శిఖరం](https://cdn.magzter.com/1637665456/1719519061/articles/3DVI20Wnf1719551875370/1719552186994.jpg)
ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాటం
విలువల కోసం బతికిన రామోజీరావు సిద్ధాంతానికి కట్టుబడి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు
అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం
ఎన్టీఆర్కు, రామోజీకి భారత రత్న ఇవ్వాలి : సిఎం చంద్రబాబు
అమరావతిలో రామోజీ విగ్రహం ఏర్పాటు చేయాలి : పవన్ కల్యాణ్
అమరావతి : రామోజీ గ్రూపు సంస్థలు ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు ఓ అక్షర శిఖరమని ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు ) పేర్కొన్నారు. అచంచలమైన విశ్వాసంతో ఎదిగిన వ్యక్తికి గొప్ప ఉదాహరణ రామోజీరావు అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని కోనూరులో ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రామోజీరావు ఇచ్చిన స్ఫూర్తిని ముందు తరాలకు అందించాలని సూచిం చారు. ఒకే ఒక ఎన్టీఆర్.. ఒకే ఒక రామోజీరావు ఉంటారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం పోరాటం చేసిన యోధుడు ఆయన అని కొనియాడారు. అమరావతిలో ఒక రోడ్ కు రామోజీరావు మార్గ్ పేరు పెడతాం. విశాఖపట్నంలో చిత్రనగరి ఏర్పాటు చేస్తాం. తెలుగుజాతికి ఆయన చేసిన సేవలకు గానూ తగిన గుర్తింపు రావాల న్నారు. ఎన్టీఆర్, రామోజీరావులకు భారతరత్న సాధించడం మన బాధ్యత. రామోజీరావు ప్రజల
ఆస్తి. ఆయన స్థాపించిన వ్యవస్థలను భావితరాలకు అందించాలని సూచించారు. విజయవాడలో జరిగిన రామోజీ సంస్మరణ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు.
నే మీడియాను పెట్టుకుని.. విశ్వసనీయతకు విలువనిచ్చారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
この記事は Suryaa の June 28, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Suryaa の June 28, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![త్వరలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు](https://reseuro.magzter.com/100x125/articles/26100/1758086/ZZpkH7-ra1720410921171/1720412574785.jpg)
త్వరలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు
• రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు షురూ సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది
![వాట్సప్ సమాచారంతో సమస్య పరిష్కారం](https://reseuro.magzter.com/100x125/articles/26100/1758086/X_RiFI-t71720411152394/1720412573370.jpg)
వాట్సప్ సమాచారంతో సమస్య పరిష్కారం
• 25 మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తును కాపాడిన యువనేత • లోకేష్కు కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగ విద్యార్థి మారుతీ పృధ్వీ సత్యదేవ్
![నేడు విజయవాడకు తెలంగాణ సీఎం](https://reseuro.magzter.com/100x125/articles/26100/1758086/eXh6rwjLa1720409434870/1720412573686.jpg)
నేడు విజయవాడకు తెలంగాణ సీఎం
• విజయవాడలో జరిగే వైఎస్ వర్ధంతి కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
![వివిధ రంగాల ప్రతినిధులతో ఆర్థికమంత్రి భేటీ](https://reseuro.magzter.com/100x125/articles/26100/1758086/RKnFlvoDc1720410968258/1720412565897.jpg)
వివిధ రంగాల ప్రతినిధులతో ఆర్థికమంత్రి భేటీ
వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ కోసం పలు సూచనలు 23న ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారాం 'భవిష్యత్ దృష్టి'తో అనేక చారిత్రాత్మక చర్యలు, ప్రధాన ఆర్థిక నిర్ణయాలు
![తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు](https://reseuro.magzter.com/100x125/articles/26100/1758086/AcH-vAyAb1720411049881/1720412563725.jpg)
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
• ఎపిలో ఇంకొన్ని చోట్ల, ఎల్లుండి చాలా చోట్ల భారీగా కురిసే అవకాశం
![తెరపైకి ప్రత్యేక హోదా](https://reseuro.magzter.com/100x125/articles/26100/1758086/wC5WNjCxW1720411104611/1720412562336.jpg)
తెరపైకి ప్రత్యేక హోదా
• ఉద్యమానికి సిద్దమౌతున్న వామ పక్షాలు • అధికార పార్టీపై వత్తిడి తీసుకు వస్తున్న రాష్ట్ర కాంగ్రెస్
![వైద్యం కోసం ప్రజలు ఎక్కడికీ వెళ్లక్కర్లే](https://reseuro.magzter.com/100x125/articles/26100/1758086/5bk-BfZZg1720410834108/1720412561590.jpg)
వైద్యం కోసం ప్రజలు ఎక్కడికీ వెళ్లక్కర్లే
• జమ్మూలోని ప్రసిద్ధ శ్రీ రఘునార్జీ ఆలయాన్ని సందర్శించుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు
![నెతన్యాహుకు నిరసన సెగలు!](https://reseuro.magzter.com/100x125/articles/26100/1758086/16Mk4XxW51720410708844/1720412559614.jpg)
నెతన్యాహుకు నిరసన సెగలు!
• హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమవారిని విడిపించాలని నిరసనలు
![ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు](https://reseuro.magzter.com/100x125/articles/26100/1758086/9dPTvkv-h1720412364452/1720412430331.jpg)
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో మార్పు
ఇస్కాన్ టెంపుల్ వద్ద జగన్నాథ రథయాతను ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్
![ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్](https://reseuro.magzter.com/100x125/articles/26100/1758086/IkVWwsayF1720412114640/1720412184198.jpg)
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్
ప్రతి అర్జీదారుని సమస్య స్వయంగా ఆ లు స క స ని పరిష్కరించడానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ జల, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద( అన్నారు. ఆదివారం స్థానిక జవ్వారు పేటలో నియోజకవర్గ కార్యా లయం వద్ద మంత్రి కొల్లు రవీంద ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.