
మధుమేహం ఇప్పుడు ప్రతి ఇంట్లో సమస్యగా మారింది. మధుమేహం అనేది శరీరం రక్తంలో చక్కెరను (గ్లూకోజ్) ఎలా నిర్వహిస్తుందో ప్రభావితం చేసే దీర్ఘకాలిక పరిస్థితి. శరీరం తగినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయనప్పుడు లేదా ఉత్పత్తి చేయబడిన ఇన్సులిన్ ను సమర్థవంతంగా ఉపయోగించనప్పుడు ఇది సంభవిస్తుంది. ఇన్సులిన్ అనేది ఆహారంలోని చక్కెరను శక్తిగా ఉపయోగించుకోవడానికి కణాలకు సహాయపడే హార్మోన్. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మధుమేహం ఉన్నవారిలో కణాలు ఇన్సులిన్క సరిగా స్పందించవు. దీంతో గ్లూకోజు కణాల్లోకి అంతగా వెళ్లదు. అప్పుడు రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి.ఇది క్రమంగా గుండెజబ్బు, చూపు పోవటం, నాడులు దెబ్బతినటం వంటి తీవ్ర సమస్యలకూ దారితీస్తుంది. ఇటీవల మధుమేహం మీద అవగాహన పెరిగినా చాలామందిలో తీవ్రమయ్యేవరకూ బయటపడటం లేదు. ప్రతి ముగ్గురిలో ఒకరికి సమస్య ఉన్నట్టయినా తెలియటం లేదు. మధు మేహంలో మొదట్లో పెద్దగా లక్షణాలు కనిపించకపోవటమే దీనికి కారణం.
Denne historien er fra May 2024-utgaven av Telugu Muthyalasaraalu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 2024-utgaven av Telugu Muthyalasaraalu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på

బల్లి శాస్త్రము
బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా, అశుభములు

వంటిల్లే ఓ ఔషదాలయం
-ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.

సందిగ్ధ నామములకు నక్షత్రములు - బ్రహ్మ యామిళముననుసరించి
సందిగ్ధ నామములకు నక్షత్రములు - బ్రహ్మ యామిళముననుసరించి

ఇది ప్రపంచం
ఇది ప్రపంచం

లక్ష్మీదేవిని ఉసిరికాయ దీపాలతో పూజించండి.
శ్రీమహాలక్ష్మీదేవికి ఉసిరికాయ అత్యంత ప్రీతికరమైనది శుక్రవారం సాయంత్రం ఉత్తర భారత దేశంలో శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాలను వెలిగిస్తారు.

సర్వాంగాసనం
నేలమీద వెల్లకిలా పడుకొని వుండి, రెండు కాళ్ళు చాచాలి, మోకాళ్ళ వద్ద గట్టిగా బిగపట్టి, రెండుచేతులూ కాళ్ళు పక్కగా ఉంచాలి.అరచేతులను భూమికి తాకేటట్లుగా ఉంచాలి.

శ్రీమద్భగవద్గీత-మానవ కర్తవ్య దీపిక
సనాతన భారతీయ సంస్కృత సాహిత్యంలో పంచమవేదంగా ఇతిహాస కావ్యమైన మహాభారతం ప్రసిద్ధి చెందినది.

ద్వాదశ జ్యోతిర్లింగాలు
భారతదేశవ్యాప్తంగా మహాశివరాత్రి నాడు 12 క్షేత్రాలలో జ్యోతిర్లింగ రూపుడైన పరమశివుడు మనకు దర్శనమిస్తున్నాడు.

వాస్తులోని ఫలితాలు
ఒక మనిషికి ముఖ్యముగా ఆరోగ్యమే మహాభాగ్యము అను సామెత ప్రకారం ఆరోగ్య కరము ఉన్న ఎడల ఏవైనను సాధించగలరు.

జంట సాలు పద్దతిలో బిందు సేద్యం ద్వారా మొక్కజొన్న సాగు
పంటకు సరైన సమయంలో సరైన మోతాదులో సరైన రీతిలో, సరైన భాగంలో నీరు అందించినప్పుడు మాత్రమే అధిక దిగుబడిని పొందవచ్చు