1853, ఏప్రిల్ 16వ తేదీన ప్రారంభమైన భారత రైల్వే ప్రయాణం రవాణా మార్గాల్లో పెను మార్పులకు నాంది పలికింది. అప్పటి వరకూ గుర్రం బండి, ఎద్దుల బండిపై ప్రయాణాలు సాగించిన భారతీయులకు దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో సురక్షితంగా వెళ్లి రావడానికి రైలు మార్గాలు బాసటగా నిలిచాయి. దీంతో దేశం అంతా ఒక గ్రామంగా మారిపోయింది. కాలక్రమేణా దేశంలో దాదాపు ప్రతీ ప్రాంతం రైల్వే లైన్లుతో అనుసంధానం చేయబడింది. దూరం భారం కాకుండా భారతీయులను చేరువ చేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మరింత వేగవంతంగా దూర ప్రాంతాలను తక్కువ సమయంలో చేరే విధంగా ఎక్స్ప్రెస్, దురంతో, రాజధాని, తాజాగా వందే భారత్ వంటి రైలు ప్రవేశపెట్టారు. అనేక రైల్వే మార్గాలు విద్యుదీకరణ చేసారు. రైల్లో సౌకర్యాలు పెంచడం, రైలు వేగం పెంచడం ద్వారా నూటికి తొంభై శాతం భారతీయ జనాభా రైల్వే ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో సురక్షిత ప్రయాణానికి మారుపేరుగా, పేదలకు మధ్యతరగతి ప్రజలకు | అందుబాటులో ఉన్న ఏకైక ప్రయాణం రైలు ప్రయాణంగా భారతీయుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నది. రోజుకు అనేక లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థగా భారత్ రైల్వే పేరు పొందింది.. అయితే ఇటీవల కాలంలో రైల్వే ప్రయాణాలు మృత్యు మార్గాలుగా మారుతున్నాయి. అనేక మంది అకాల మరణాలకు కారణమవుతున్నాయి. దీంతో రైల్వే ప్రయాణం అంటే భయాందోళనలు చెందుతున్నారు..
(ఐ.ప్రసాదరావు 6305682733)
గత సంవత్సరం 2023 జూన్ 2వ తేదీన ఒడిశా లో జరిగిన 3 రైల్లు ఢీకొని పలుమంది మరణించిన దుర్ఘటన ఇంకా మరువక ముందే, ఈ సంవత్సరం జూన్ 17న వెస్ట్ బెంగాల్ లో జరిగిన కాంచనజంగా ఎక్స్ప్రెస్ ప్రమాదం, జులై 18న జరిగిన దిబ్రూఘర్ ఎక్స్ప్రెస్ ప్రయాణం ప్రయాణికులను మరింత భయాందోళనలకు గురైటట్లు చేసింది. రైల్వే ప్రయాణాలు సురక్షితమా...!? కాదా..!? అనే మీమాంసలో ప్రయాణికులు డోలామయనంలో కొనసాగుతున్నారు..
ఇకనైనా కేంద్ర ప్రభుత్వం, రైల్వే అధికారులు రైలు ప్రమాదాలు నివారణకు చర్యలు తీసుకోవాలి. ప్రయాణికులకు భరోసా కల్పించాలి..ఈ సందర్భంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో సంభవించిన భారీ రైలు ప్రమాదాలు, కారణాలు, నివారణా మార్గాలు తెలుసుకోవడం సముచితంగా ఉంటుంది....
ఏఏఏ దేశంలో జరిగిన భారీ రైలు ప్రమాదాలు...
Denne historien er fra August 04, 2024-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 04, 2024-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
'35: చిన్న కథ కాదు'
ఈ మధ్య కొన్ని సినిమాలు స్టార్ పవర్ లేకపోయినా కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించాయి.
ఉరుకు పటేల
ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన 'ఉలవచారు బిర్యానీ'తో కథానాయకుడిగా పరిచయమైన యువకుడు తేజస్ కంచర్ల. 'హుషారు'తో విజయం అందుకున్నారు.
ముక్కు బ్లాక్ అయిందా? ఈ చిట్కాలు పాటిస్తే త్వరగా ఉపశమనం
ముక్కు దిబ్బడకు జలుబు, ఇతర శ్వాస సంబంధ సమస్యలు, అలర్జీలు వంటి అనేక కారణాలు వుంటాయి.
మొహం కడిగేటప్పుడు ఈ తప్పులు చేయకండి
సాధారణంగా ప్రతీ ఒక్కరు తన చర్మ సౌదర్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
గోధుమ పిండితో టేస్టీ బిస్కెట్లు..
ఇంట్లో తయారు చేసే బిస్కెట్లు అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది మైదాపిండితో తయారు చేసిన బిస్కెట్లు.. కానీ గోధుమ పిండితో కూడా బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు.. చాలా హెల్దీ కూలగడా.. సాధారణంగా పిల్లలు బిస్కెట్లు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
క్షణికావేశాలు ఆత్మహత్యలు
ఈ ప్రపంచంలో అత్యున్నతమైనది మానవ జీవితం.జీవితంలో వచ్చు అనేక ఒడుదుడుకులను ఎదుర్కొంటూ జీవిత యాత్రను కొనసాగిస్తూ, తన జీవితాన్ని, కుటుంబాన్ని సురక్షితంగా, సంతృప్తికరంగా పూర్తి చేసే విధంగా మానవుడు తన జీవితాన్ని కొనసాగించాలి.
సమయస్పూర్తి
బస్టాండ్ లో కూర్చుని ఉన్నారు శ్రీధర్, విశాల, బాబీ. తన చేతిలోని క్రికెట్ బాల్ కేసి సంతోషంగా చూస్తున్నాడు బాబీ. అది చూసి చిరాకుపడ్డాడు శ్రీధర్.
పుట్టింటి గౌరవం
లహరి చిన్న పిల్లేం కాదు. తనకు అంతా తెలుసు, తను ఏం చేస్తోందో? ఎందుకు చేయబోతోందో ? అన్ని ఆమెకు తెలుసు.
స్వాతంత్ర్యోద్యమంలో చవితి.. చారిత్రక ఉత్సవాలు
దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి
తెలుగు వేటు పద్యాలు
తెలుగు వేటు పద్యాలు